Category తెలంగాణ

వర్షాలు కురవడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి

మహేశ్వరం టౌన్, ప్రజాతంత్ర, జూలై 18 : వర్షాలు కురవడంతో మహేశ్వరం నియోజకవర్గ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దు అని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి ప్రజలకు సూచించారు.సందర్బంగా మంత్రి మాట్లాడుతు వర్షాలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతుంది అని..రైతు విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్స్,…

గుండెపోటుతో యూత్ కాంగ్రెస్ నాయకుడు మోయిన్ కన్నుమూత

తాండూరు, ప్రజాతంత్ర, జులై 18: గుండెపోటుతో యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మోయిన్ గుండెపోతుతో హఠాత్మరణం చెందారు గుండెపోటుతో అకాల మరణం చెందిన అల్లుడు మోయిన్ చూసేందుకు వచ్చిన మామ అల్లుడు హఠాత్ మరణం తట్టుకోలేక మామ కూడా గుండెపోటుతో మరణించిన సంఘటన వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో మంగళవారం చోటు చేసుకుంది. ఇద్దరి అకాల మరణం…

రైతంగా సమస్యలపై కాంగ్రెస్ పోరాటం : కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు, ఐ.ఎన్.టి.యు.సి జిల్లా అధ్యక్షులు కొల్కూరి నర్సింహారెడ్డి

పటాన్ చెరు, ప్రజాతంత్ర, జూలై 18: రైతన్న సమస్యలపై కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని కాంగ్రెస్ పార్టీ పట్టణ, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు కొల్కూరి నరసింహారెడ్డి అన్నారు. రైతాంగానికి 24 గంటల ఉచిత విద్యుత్తు సమాచారం కోసం సమాచార హక్కు చట్టం కింద మంగళవారం కాంగ్రెస్ పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో విద్యుత్ పటాన్ చెరు…

టిపిసిసి ప్రచార కమిటి కో- చైర్మన్‌ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి కప్పాటి పాండురంగారెడ్డి శుభాకాంక్షలు

కందుకూరు, ప్రజాతంత్ర, జూలై 18 : టిపిసిసి ప్రచార కమిటి కో- చైర్మన్‌గా మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని రాహుల్ గాంధీ అభిప్రాయం మేరకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నియమించిన సందర్భంగా కాంగ్రెస్ నేత కొత్త మనోహర్ రెడ్డితో కలసి నగరంలోని పొంగులేటి నివాసంలో రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ కప్పాటి…

తెలంగాణ ప్రభుత్వంతో రత్నదీప్ అవగాహన ఒప్పందం : రత్నదీప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ యష్ అగర్వాల్ వెల్లడి

ముషీరాబాద్, ప్రజాతంత్ర, జూలై 18 : ప్రముఖ రిటైల్ చైన్ అయిన రత్నదీప్, తెలంగాణ ప్రభుత్వం, అకాడమీ ఫర్ స్కిల్, నాలెడ్జ్(టాస్క్), రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఆర్ఏఐ) భాగస్వామ్యంతో ‘మెమోరండం ఆఫ్ అండర్స్టాండింగ్(ఎంఓయు)’ కుదుర్చుకున్నట్లు రత్నదీప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ యష్ అగర్వాల్ ఒక ప్రకటనలో వెల్లడించారు. వరల్డ్ యూత్ స్కిల్ డే సందర్భంగా ‘రత్నదీప్ రిటైల్…

వ్యవస్థాపకులుగా ఎదగండి : విద్యార్థులకు ఎన్ఐఆర్ఎం డెరైక్టర్ డాక్టర్ వెంకటేష్ సూచన

పటాన్‌చెరు,ప్రజాతంత్ర, జూలై 18: మనదేశంలో అంచనా, విశ్లేషణ సాధనాలు చాలా పరిమితంగా ఉన్నాయని, భవిష్యత్తు కోసం డేటాను విశ్లేషించే నెఫుణ్యం సాధిస్తే వ్యవస్థాపకులుగా ఎదిగి, సొంత కాళ్లపై నిలబడొచ్చని బెంగళూరులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రాక్ మెకానిక్స్ (ఎన్ఐఆర్ఎం) డెరైక్టర్ డాక్టర్ హెచ్.ఎస్.వెంకటేష్ అన్నారు. గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో ‘జాతి నిర్మాణంలో రాక్ ఇంజనీరింగ్’ పాత్ర…

బీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు పక్షపాతిగా నిలిచింది : బీఆర్ఎస్ రాష్ట్ర వింగ్ యూత్ నాయకుడు ఆలేటి సంతోష్ రెడ్డి

జగదేవపూర్, ప్రజాతంత్ర, జూలై 18: బీఆర్ఎస్ కు ఎదురు లేదని, ప్రతిపక్షాలకు అధికారం రాదని బీఆర్ఎస్ రాష్ట్ర వింగ్ యూత్ నాయకుడు అలేటి సంతోష్ రెడ్డి అన్నారు. జగదేవపూర్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వంలో సబ్బండ కులాలకు సంక్షేమ పథకాలు అందాయని పేర్కొన్నారు. రైతే రాజు లక్ష్యంగా సీఎం కేసీఆర్ రైతుబంధు, రైతుబీమా,…

దేశంలో ఎక్కడ లేని విధంగా పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం బిఆర్ఎస్ : సుడా డైరెక్టర్ మచ్చ వేణుగోపాల్ రెడ్డి

సిద్దిపేట, ప్రజాతంత్ర, జూలై 18 : తెలంగాణ రాష్ట్రంలో దేశంలో ఎక్కడాలేని విధంగా ముఖ్యమంత్రి వేతనాలు అందిస్తున్నారు. గత ప్రభుత్వాలలో 500, 1000 కూడా లేని వేతనాలను గ్రామాల్లో కార్మికులు గౌరవంగా బ్రతకాలనే ఉద్ధేశ్యంతో అడగకుండానే 8 వేల 500 రూపాయలకు పెంచారు.అలాగే ఈ మధ్యే 8500 నుండి 9 వేల 500 కి పెంచిన…

ఎస్.ఎన్.డి.పి పనులను పర్యవేక్షించిన సుధీర్ రెడ్డి

వనస్థలిపురం ప్రజాతంత్ర జూలై 18 : ఎస్.ఎన్.డి.పీ. పనుల్లో భాగంగా ఈ రోజు ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి లింగోజిగూడా డివిజన్ పరిధిలోని శ్రీరామ్ నగర్ కాలనీ నందు జరుగుతున్న పనులను పరిశీలించారు.ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ గత కొన్ని రోజుల క్రితం ఎస్.ఎన్.డి.పీ.అధికారులచే సమావేశం ఏర్పాటు చేసి పనుల్లో వేగం పెంచాలని…