రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయం : రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శివసేన రెడ్డి
వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, జులై 19: రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో విజయం సాధించి అధికారం చేపట్టడం ఖాయమని రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శివసేన రెడ్డి పేర్కొన్నారు. బుధవారం కాంగ్రెస్ పార్టీ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేపట్టిన యువ పోరాట యాత్ర శివసేన రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది ఈ యాత్ర నేడు…
