Category తెలంగాణ

కనుల పండువగా జరిగిన ‘ఆండాళ్’ తిరునక్షత్ర మహోత్సవం

వనస్థలిపురం, ప్రజాతంత్ర జూలై 22: కాత్యాయనీ వ్రతాన్ని ఆచరించిన గోదాదేవి తిరునక్షత్ర మహోత్సవం శనివారం కనుల పండువ గా జరిగింది. శ్రీరంగం, శ్రీవల్లి పుత్తూరు, శంషాబాద్ దివ్య సాకేతం, భద్రాచలం తదితర ఆలయాల్లో ఆండాళ్ పుట్టినరోజు పండుగ వైభవంగా జరిగింది. వనస్థలిపురం వికాస తరంగిణి ఆధ్వర్యంలో సామూహిక విష్ణు పారాయణం జరిగింది. గోదాదేవి విగ్రహాలకు తులసీమాలలు…

కేంద్ర మంత్రిని అరెస్ట్ చేయడం హెయమైన చర్య : మహేశ్వరం అసెంబ్లీ కన్వీనర్ ఎల్మటి దేవేందర్ రెడ్డి

కందుకూరు,ప్రజాతంత్ర,జూలై 20 : కేంద్ర మంత్రిని అరెస్ట్ చేయడం హేయమైన చర్య అని మహేశ్వరం అసెంబ్లీ కన్వీనర్ ఎల్మటి దేవేందర్ రెడ్డి అన్నారు.ఇబ్రహీంపట్నం నియోజకవర్గ పరిధిలోని బాటసింగారం డబుల్ బెడ్ రూం ఇండ్లను పరిశీలించేందుకు వెళ్తున్న కేంద్ర మంత్రి అని చూడకుండా తెలంగాణ పోలీసులు ప్రవర్థించిన తీరు విడ్డూరంగా ఉందన్నారు.రజాకార్ల పాలనను తలదన్నేల కెసిఆర్ పాలన…

పీఆర్టీయూటిఎస్ సభ్యత నమోదు వారోత్సవాలు ప్రారంభం

ఇబ్రహీంపట్నం,ప్రజాతంత్ర,జూలై 20 : పిఆర్టియుటిఎస్ రాష్ట్ర అధ్యక్ష,కార్యదర్శుల పిలుపుమేరకు సభ్యత నమోదు వారోత్సవాలను జిల్లా శాఖ అధ్యక్షులు కన్నయ్య గారి గోవర్ధన్ యాదవ్ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం,మంచాల్ మండలంలో ముఖ్య కార్యకర్తలతో క్రియాశీలక సభ్యత్వం చేయించి ప్రారంభించడం జరిగింది.ఈసందర్భంగా.. జిల్లా అధ్యక్షులు కన్నయ్య గారి గోవర్ధన్ యాదవ్ మాట్లాడుతూ,317 ద్వారా రంగారెడ్డి జిల్లాకు తీరని అన్యాయం…

ప్లాస్టిక్ రహిత సమాజం కోసం నడుం బిగించాలి : పర్యావరణ వేత్త ప్రొఫెసర్ కె.పురుషోత్తం రెడ్డి

ముషీరాబాద్, ప్రజాతంత్ర, జూలై 20 : పర్యావరణానికి హాని కలిగిస్తున్న ప్లాస్టిక్ కవర్, బ్యాగులను సంపూర్ణంగా నిషేధించారని, ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మించడానికి విద్యార్థులు యువకులు నడుం బిగించాలని ప్రముఖ పర్యావరణ వేత్త ప్రొఫెసర్ కే.పురుషోత్తం రెడ్డి అన్నారు. తెలంగాణ సిటిజన్ కౌన్సిల్(టిసిసి) రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ రాజ్ నారాయణ ముదిరాజ్ అధ్యక్షతన గురువారం గోలిపురాలోని…

వర్షంలోనూ నిర్విరామంగా మాన్‌సూన్ రెగట్టా-2023

ముషీరాబాద్, ప్రజాతంత్ర, జూలై 20 : హుస్సేన్ సాగర్ లో వరద నీరు చేరినప్పటికీ గురువారం మాన్‌సూన్ రెగట్టా 2023 టీమ్ రేసింగ్ ఈవెంట్ విరామం లేకుండా నిర్వహించబడింది. జోరుగా కురుస్తున్న వర్షం, ప్రతికూల వాతావరణంను కూడా దేశంలోని సైలర్లు ధైర్యంగా ఎదుర్కొన్నారు. ప్రముఖ అంతర్జాతీయ జ్యూరీ, చీఫ్ అంపైర్ కెప్టెన్ అభిమన్యు పాటంకర్, ముంబైలోని…

నిండు కుండలా తాలిపేరు ప్రాజెక్టు

భదాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల పరిధిలోని చిన్న మిడిసిలేరు పంచాయతీలో గల తాలి పేరు మధ్యతరహా ప్రాజెక్ట్ ‌నిండుకుండల తలపిస్తుంది. ఎగువ ప్రాంతాలైన ఛత్తిస్‌ఘఢ్‌, ఒరిస్సా ,మహారాష్ట్ర అటవి ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తూ ఉండటంతో వరద ఉదృతి వచ్చి చేరుతుంది.ప్రాజెక్టు సామర్థ్యం 74 మీటర్లు ఉండగా ప్రస్తుతం నీటి నిల్వ 71.90 మీ…

డివిజన్ లోని సమస్యల పరిష్కారానికి కృషి : కార్పొరేటర్ బొంతు శ్రీదేవి

ఉప్పల్ ,ప్రజాతంత్ర, జూలై 19: డివిజన్ లోనీ సమస్యలను పరిష్కారానికి దశల వారీగా కృషి చేస్తానని కార్పొరేటర్ బొంతు శ్రీదేవి స్పష్టం చేశారు. బుధవారం చర్లపల్లి డివిజన్ పరిధిలోని కుషాయిగూడ వేంకటేశ్వర స్వామి ఆలయ పక్క వీధిలో డ్రైనేజీ మ్యాన్ హోల్స్ ను పరిశీలించారు. కాలనీలో డ్రైనేజీ సమస్యతో పాటు, ఎలక్ట్రిక్ పోల్ రోడ్డుకు అడ్డుగా…

ఐ.ఎన్.డి.ఐ.ఏ కూటమి ఆగమనం మోడీ సర్కార్ అంతానికే : ఆప్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డా. దిడ్డి సుధాకర్

ముషీరాబాద్, ప్రజాతంత్ర, జూలై 19 : ఆమ్ ఆద్మీ పార్టీ తోసహా దేశంలోని 26 లౌకిక రాజకీయ పార్టీలు ఏర్పాటు చేసిన ఐ.ఎన్.డి.ఐ.ఏ(ఇండియా) కూటమి ఆగమనం మోడీ సర్కార్ అంతనికే అని ఆప్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ అన్నారు. నిరంకుశ అధికార నేషనల్ డెమోక్రాటిక్ ఆల్పైన్స్(ఎన్.డి.ఏ)ను ఎదుర్కోవడానికి 26 ప్రతిపక్ష పార్టీలు…

డబ్బులపై ఆశతోనే దొంగతనం .. సీసీ కెమెరాల ద్వారా కేసును చేదించిన పోలీసులు

– ఇద్దరు నిద్దతుల రిమాండ్ మరో ముగ్గురికై పోలీసుల వేట – కేసు వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ ఎన్. కోటిరెడ్డి తాండూరు ప్రజాతంత్ర జులై 19 : డబ్బులపై ఆశతోనే ఓ ఇద్దరు వ్యక్తులు మరో ముగ్గురు స్నేహితులతో కలిసి తెలిసిన ఓ ఇంటిలోనే దొంగతనాన్నికి పాల్పడ్డారు. ఈ ఈ భారీ చివరి సంఘటన…