Category తెలంగాణ

ముదిరాజులకు బిసి-ఎ రిజర్వేషన్ అమలు చేయాలి : ముదిరాజ్ సంక్షేమ సమితి కార్యదర్శి నర్సింహులు ముదిరాజ్

ముషీరాబాద్, ప్రజాతంత్ర, జూలై 17: సమాజంలో ముదిరాజులపై జరుగుతున్న అనచివేత, జాతి వెనుకబాటు అంశాలను సామాజిక కోణంలో ఆలోచించి ప్రతి ముదిరాజ్ బిడ్డ అవగాహనతో ముందుకు రావలసిన అవసరం ఉందని ముదిరాజ్ సంక్షేమ సమితి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలుగారి నర్సింహులు ముదిరాజ్ అన్నారు. ఈ మేరకు సోమవారం నగరంలో నిర్వహించిన సమావేశంలో ఆయన…

ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం

జగదేవపూర్, ప్రజాతంత్ర, జులై 17: జగదేవపూర్ మండల కేంద్రంలోని కూరగాయల మార్కెట్ లో ఆర్యవైశ్య సేవా సమితి సహకారం తో ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆర్యవైశ్య సేవాసమితి సభ్యులు మాట్లాడుతూ… ప్రతి నెల అమావాస్య రోజున పెద్దల జ్ఞాపకార్థం గా 300 వందల మందికి పైగా అన్నదానం నిర్వహించడం…

గ్రామ పంచాయతీ కార్మికుల న్యాయమైన సమ్మె పట్ల వివక్ష తగదు : కెవిపిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అతిమేల మాణిక్

పటాన్ చెరు, ప్రజాతంత్ర, జూలై 17: రాష్ట్రంలో 12,769 గ్రామాలలో 50వేల మంది పంచాయతీ సిబ్బంది ఎండ వాన చలి లో ప్రజలకు ప్రత్యక్ష సేవలందిస్తున్నారు .వీరిలో నూటికి 80శాతం మంది దళితులేనని న్యాయమైన డిమాండ్స్ వెంటనే పరిష్కరించాలని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్) రాష్ట్ర ఉపాధ్యక్షుడు అతిమేల మాణిక్ డిమాండ్ చేశారు. సోమవారం…

సంక్షేమ పథకాలు అందని గల్ఫ్ కార్మికులు : టిపిసిసి గల్ఫ్ ఎన్నారై కన్వీనర్ సింగిరెడ్డి నరేష్ రెడ్డి

– రేషన్ కార్డుల్లో గల్ఫ్ కార్మికుల పేర్లు తొలగిస్తున్నారు – గల్ఫ్ రైతులకు రైతు బీమా వర్తింపజేయాలి హైదరాబాద్ , ప్రజాతంత్ర , జూలై 17: పొట్ట చేతపట్టుకుని గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన సన్నకారు, చిన్నకారు రైతులకు రైతుబీమా వర్తింపజేయాలని టిపిసిసి గల్ఫ్ ఎన్నారై కన్వీనర్ సింగిరెడ్డి నరేష్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆయన…

పంచాయతీ సిబ్బంది సమస్యలు పరిష్కరించాలి : సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కే. శ్రీనివాస్

తాండూరు ప్రజాతంత్ర జులై 17: పంచాయతీ సిబ్బంది కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కే శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా సోమవారం తాండూరు పట్టణంలోని ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డిని ఆయన నివాసంలో కలిసి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్బంగా సీఐటీయ జిల్లా…

ఇంటి పైకప్పు కూలి మహిళల, ఇద్దరు పిల్లలకు గాయాలు

తాండూరు, ప్రజాతంత్ర, జూలై 17: ఇంటి పైకప్పు కూలి ఓ మహిళ ఇద్దరు పిల్లలకు గాయాలు అయిన సంఘటన సోమవారం వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం పాత తాండూర్ రైల్వే గేట్ సమీపంలో అంబేద్కర్ నగర్ లో నీరటి నరసింహులు అనే వ్యక్తి కి చెందిన మాల బండ…

హుస్సేన్ సాగర్ లేక్‌లో 14 వ ఎడిషన్ మాన్‌సూన్ రెగట్టా!

ముషీరాబాద్, ప్రజాతంత్ర, జూలై 17 : ఫెడరేషన్ క్యాలెండర్‌లో భాగంగా అత్యంత ఆసక్తిగా ఎదురుచూసే ర్యాంకింగ్ ఈవెంట్‌కు అగ్రశ్రేణి జాతీయ సెయిలర్లు హాజరు కాబోతున్న 14వ ఎడిషన్ మాన్ సూన్ రెగట్టా జూలై 18న రేసింగ్‌ తో ప్రారంభం కానుంది. మాన్‌సూన్ రెగట్టా రోలింగ్ ట్రోఫీ, ప్రతిష్టాత్మకమైన ఎస్ఎహ్ బాబు మెమోరియల్ ట్రోఫీలు ఉత్తమ నావికుని…

ఉచిత విద్యుత్‌కు కాంగ్రెస్‌దే పేటెంట్‌

విద్యుత్‌ ‌విషయంలో కాంగ్రెస్‌ ‌మాత్రమే న్యాయం చేసింది కెసిఆర్‌ ‌పాలనలో ఇరిగేషన్‌ ‌రంగం దెబ్బతింది కాంగ్రెస్‌ ‌వొస్తేనే ప్రజలకు మేలు జరుగుతుంది డియా సమావేశంలో భట్టి విక్రమార్క హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూలై15:ఉచిత విద్యుత్‌ ‌కాంగ్రెస్‌ ‌పార్టీ పేటెంట్‌ అని సిఎల్‌ ‌పి నేత భట్టి విక్రమార్క పేర్కొన్నారు. విద్యుత్‌ ‌విషయంలో తెలంగాణకు కాంగ్రెస్‌ ‌పార్టీ న్యాయం చేసిందని భట్టి…

తెలంగాణలో నాణ్యమైన విద్య అందించడంలేదు

సమస్యలపై ప్రశ్నిస్తే ముఖ్యమంత్రి కెసిఆర్‌ ‌కు నచ్చదు సోషల్‌ ‌డెమోక్రటిక్‌ ‌ఫోరం కన్వీనర్‌ ఆకునూరి మురళి విద్యా వ్యవస్థ ఎలా ఉండాలనే అంశంపై రౌండ్‌ ‌టేబుల్‌ ‌హాజరైన మేధావులు, విద్యావంతులు, సామాజికవేత్తలు ఖైరతాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 15 : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో సహా రాష్ట్రంలోని బిఆర్‌ఎస్‌ ‌సర్కార్‌ ‌పేదలకు నాణ్యమైన విద్యను అందించడం లేదని…