Category తెలంగాణ

పోతురాజుల ఊరేగింపు మన సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక : మేయర్ పారిజాత నర్సింహ రెడ్డి

మహేశ్వరం, ప్రజాతంత్ర జూలై 15: తెలంగాణ రాష్ట్రంలో బోనాల పండుగ సందర్భంగా నిర్వహించే పోతురాజుల ఊరేగింపు మన సంస్కృతి సాంప్రదాయాలకు అద్దంపడుతాయని బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి బాలాపూర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోతురాజుల ఊరేగింపు కార్యక్రమం ఘనంగా కన్నుల పండువుగా నిర్వహించారు.…

ఉనికి కోసమే ప్రతిపక్షాల అసత్య ఆరోపణలు : మంత్రి పి.సబితా రెడ్డి

మహేశ్వరం, ప్రజాతంత్ర జూలై 15: మహేశ్వరం నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధితో తమ ఉనికి ఎక్కడ లేకుండా పోతుందోనని కొన్ని పార్టీల నాయకులు లేనిపోని అసత్య ఆరోపణలు చేస్తున్నారని మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ 32వ డివిజన్ తో పాటు కార్పొరేషన్ లో దాదాపు రూ.2.67 కోట్ల…

విజయేంద్ర సగరకు కమిటీతో సంబంధం లేదు : అఖిల భారత సగర మహాసభ నేతలు వెల్లడి

ముషీరాబాద్, ప్రజాతంత్ర, జూలై 15 : అఖిల భారత సగర మహాసభ సంఘం పేరు చెప్పి అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న విజయేంద్ర సగరతో పాటు పాత కమిటీ సభ్యులతో తమకు ఎలాంటి సంబంధం లేదని అఖిల భారత సగర మహాసభ నేతలు కొండ అనిల్ కుమార్ సగర, దామోదర్ సగర స్పష్టం చేశారు. వారి కాలపరిమితి…

ఆదినారాయణ, శేజల్ మోసాలపై విచారణ చేపట్టి శిక్షించాలి

•నేతకాని మెహర్ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ బోర్లకుంట దీపక్ ముషీరాబాద్, ప్రజాతంత్ర, జూలై 15 : గ్రామీణ పేద ప్రజలను లక్ష్యంగా చేసుకుని బోగస్ ఆరిజిన్ సంస్థ పేరుతో పాడి పరిశ్రమ రుణాలు, గేదెలకు, ఆవులకు ఇన్సూరెన్స్, నిరుద్యోగులకు ఉద్యోగాల పేరుతో తెలంగాణ, ఏపీ, మహారాష్ట్రలో అమాయక రైతులు, ప్రజా ప్రతినిధులను మోసం చేస్తున్న…

కెసిఆర్ నగర్ కాలనీ సమస్యలు పరిష్కరిస్తా : మాజీ మేయర్ బొంతు రామ్మోహన్

ఉప్పల్ ప్రజాతంత్ర జులై 14: కెసిఆర్ నగర్ కాలనీ సమస్యలు పరిష్కరిస్తానని నగర మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ స్పష్టం చేశారు. శుక్రవారం ఉప్పల్ నియోజకవర్గం రామంతపూర్ డివిజన్ కేసీఆర్ కాలనీ వాసుల అభ్యర్థన మేరకు బాలకృష్ణ నగర్, కెసిఆర్ కాలనీలో పర్యటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కెసిఆర్ కాలనీ వాసులు…

విద్యార్థులకు తగిన వసతులు కల్పించాలి : కలెక్టర్ అమోయ్ కుమార్

మేడ్చల్, ప్రజాతంత్ర, జులై 14 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు – మన బడి ద్వారా ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా తీర్చిదిద్ది విద్యార్థులకు అన్ని వసతులు కల్పించేలా చర్యలు తీసుకోవాలని, ఈ విషయంలో ఎలాంటి లోటుపాట్లు ఉండకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఎంతైనా ఉందని మేడ్చల్ – మల్కాజిగిరి…

పారిశుద్ధ్య కార్మికుల డిమాండ్లను నెరవేర్చాలి

చిన్నకోడూర్, ప్రజాతంత్ర, జూలై 14: చిన్నకోడూర్ మండల కేంద్రంలో పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న నిరహరదీక్షకు పీసీసీ భూ కమిటీ మాజీ సభ్యులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్, గురుకుల పాఠశాల పేరేంటి కమిటీ ఉమ్మడి జిల్లా కన్వీనర్ మెట్ల శంకర్ లు మద్దతు తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… తెలంగాణ ప్రభుత్వం పారిశుద్ధ్య కార్మికుల మీద చిన్నచూపు…

తెలంగాణ సంస్కృతికి ప్రతీక బోనాల పండుగ : బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నీలం మధు ముదిరాజ్

పటాన్ చెరు, ప్రజాతంత్ర, జూలై 14: తెలంగాణ సాంస్కృతిక ప్రతీకగా బోనాలు నిలుస్తాయని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నీలం మధు ముదిరాజ్ అన్నారు.పటాన్ చెరు పట్టణం బండ్లగూడ గ్రామంలో నిర్వహించిన బోనాల మహోత్సవానికి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం నిర్వాహకులు ఆయన్ని ఘనంగా సత్కరించారు. తెలంగాణ బోనాలు అంటే దేశవిదేశాల్లో కూడా గౌరవిస్తారని తెలిపారు. ముఖ్యమంత్రి…

గుంతల మయంగా షాద్ నగర్, పరిగి రోడ్లు!

– వాగ్దానాలకే పరిమితమైన హామీలు – పట్టించుకోని ప్రజాప్రతినిధులు – బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, షాద్ నగర్ నియోజకవర్గ ఇంచార్జి నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి షాద్ నగర్ ప్రజాతంత్ర జూలై 14: గుంతలమయంగా మారిన షాద్ నగర్, పరిగి రోడ్డు మరమ్మత్తు పనులను వెంటనే ప్రారంభించి పూర్తిచేయాలని బిజెపి షాద్ నగర్ మున్సిపాలిటీ అధ్యక్షులు…