Category తెలంగాణ

విధి నిర్వహణలో నిర్లక్ష్యం

-ఇద్దరు పంచాయతీ కార్యదర్శల సస్పెన్షన్‌ ‌రంగారెడ్డి, ప్రజాతంత్ర, మార్చి 11: రంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ అమలులో అలసత్వం వహించిన అధికారులపై జిల్లా యంత్రాంగం కఠిన చర్యలు చేపట్టింది. విధి నిర్వహణలో నిర్లక్ష్యం, నిబంధనల ఉల్లంఘనను తీవ్రంగా పరిగణించిన జిల్లా కలెక్టర్‌ ‌నారాయణ రెడ్డి సంబంధిత సిబ్బందిపై…

ప్రణాళికాబద్ధంగా చదివితే విజయం మీదే

– పరీక్షలపై విద్యార్థులకు అవగాహన అల్వాల్, ప్రజాతంత్ర, మార్చి 11: స్థానిక మహాబోధి విద్యాలయంలో పరీక్షలంటే భయమెందుకు అనే అంశంపై హైస్కూల్ విద్యార్థులకు వర్క్ షాప్ నిర్వహించారు. సానుకూల దృక్పథం, లక్ష్య సాధన, ఆరోగ్యం ఆహారంపై స్కూల్ నిర్వాహక కమిటీ సభ్యులు విమలమ్మ, వెన్నెల గద్దర్, పూర్వ ఐఏఎస్ ఆఫీసర్ జెబి రాజు, డా. యం.సురేష్…

బీఆర్ఎస్ ప్ర‌భుత్వం సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేసింది

– రేవంత్ కు కూల‌గొట్టుడు త‌ప్ప క‌ట్టుడు లేదు – గ‌రీబోళ్ల ఇళ్ల‌ను కూల‌గొడ్త‌డు – బ‌డా బాబుల జోలికి పోడు – దేవాల‌యాల‌ను కూల‌గొడ్త‌నంట‌డు – బీఆర్ఎస్ నేత హ‌రీష్‌రావు కొల్లూరు, ప్ర‌జాతంత్ర‌, మార్చి 11: గల్ఫ్ దేశాల్లో యుద్ధం జరుగుతోంది.. ప్రపంచ‌మంతా ఆందోళనలో ఉంది..  గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగాయి.. పెట్రోల్, డీజిల్…

టెస్టులు ముగిసిన మ‌హిళ‌ల‌ను ఇళ్ల‌ వ‌ద్ద దింపాలి

– ఒకే రోజు ఎక్కువమందిని త‌ర‌లించి ఇబ్బంది పెట్టొద్దు – ప‌ద్ధ‌తి ప్ర‌కారం షెడ్యూల్ నిర్వ‌హించాలి – మంత్రి రాజ‌న‌ర‌సింహ‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర, మార్చి 11: రాష్ట్రవ్యాప్తంగా స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉన్న మహిళలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉమెన్ వెల్‌నెస్ ప్రొఫైలింగ్ ప్రోగ్రామ్ అమలులో అలసత్వం వహించవద్దని…

ఐక్యతే బంజారాల బలం

– బంజారా సమాజ అభివృద్ధికి ప్రభుత్వం కృషి – బంజారా సంప్రదాయ నృత్యం చేసిన మంత్రి పొన్నం – అసంపూర్తిగా ఉన్న బంజారా భవన్ నిర్మాణం పూర్తి చేస్తాం – హుస్నాబాద్ లో ఘనంగా సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి సిద్దిపేట, ప్రజాతంత్ర మార్చి 11: ఆచార సంప్రదాయాలను పాటిస్తూ ఐక్యంగా జీవిస్తూ ఆదర్శంగా నిలుస్తున్న…

రోడ్ల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలి

– ఆర్ అండ్‌ బీ అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 11: రోడ్ సెక్టార్ పాలసీ-2047కు అనుగుణంగా రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధికి సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని, హైదరాబాద్ నుంచి రాష్ట్రంలో ఎక్కడికైనా నిర్ణీత సమయంలో చేరుకునేలా రోడ్ల అభివృద్ధి జరిగేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్…

తెలంగాణ ఉద్యమాన్ని మొదలుపెట్టిందే ‘పీపుల్స్‌వార్’

– కేంద్ర కమిటీ మాజీ సభ్యుడు ఆశన్న – స్వగ్రామంలో ఆత్మీయ పలకరింపు – వందలాదిగా తరలివచ్చిన ప్రజలు వెంకటాపూర్, ప్రజాతంత్ర, మార్చి 11: తెలంగాణ సాయుధ పోరాట వారసత్వంగా మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని మొదలుపెట్టింది పీపుల్స్‌వార్ పార్టీనేనని, వరంగల్ డిక్లరేషన్‌తో మొదలుపెట్టి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లగా రాష్ట్రవ్యాప్తంగా మరికొందరు ముందుకు వచ్చారని మావోయిస్టు పార్టీ…

వ్య‌వ‌సాయ రంగానికి కొత్త డిస్కం ఏర్పాటు

– తెలంగాణ రైతు పవర్‌ ‌డిస్ట్రిబ్యూషన్‌ ‌కంపెనీ లిమిటెడ్‌ – ఛైర్మ‌న్ అండ్ ఎం.డిగా ముషారఫ్‌ అలీ ఫరూఖీ హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,మార్చి11: తెలంగాణ ప్రభుత్వం విద్యుత్‌ ‌పంపిణీ వ్యవస్థను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు రాష్ట్రంలో మూడో డిస్కమ్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే పనిచేస్తున్న టీజీఎస్పీడీసీఎల్‌, ‌టీజీఎన్‌పీడీసీఎల్‌ ‌సంస్థలకు అదనంగా కొత్త డిస్కమ్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం…

శాసన వ్యవస్థే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది

– స్పీకర్ తీర్పుపై కేంద్ర మంత్రి బండి హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 11: కన్నతల్లే బిడ్డను చంపడం ఎంత పాపమో శాసన వ్యవస్థే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం అంతకంటే పాపం.. శాసన వ్యవస్థే ఫిరాయింపులను ప్రోత్సహించేలా స్పీకర్ తీర్పు ఇచ్చారు అని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ పేర్కొన్నారు. బీఆర్ఎస్ నుండి ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్…