Category ప్రత్యేక వ్యాసాలు

ఉక్రెయిన్‌ పట్ల తగ్గుతున్న అమెరికా ప్రాధాన్యత!?

America's decreasing priority for Ukraine!?

ఉక్రెయిన్‌ యుద్ధంలో రష్యా డెడ్‌లైన్‌ని  దాటిన అమెరికా  అణ్వస్త్ర ప్రయోగానికి మార్గం సుగమం అవుతోందా?   రష్యా రెడ్‌ ల్కెన్‌ని ఉక్రెయిన్‌ యుద్ధంలో  అమెరికా దాటింది. రష్యా భూభాగంలోకి దీర్ఘ శ్రేణి క్షిపణి ప్రయోగించేలా ఉక్రెయిన్‌కి  గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చి.. పంచాయితీని పరాకాష్టకు చేర్చింది. ఉక్రెయిన్‌ ఇప్పటికే ఈ తరహా క్షిపణులను రష్యా భూభాగంలోకి ప్రయోగిస్తోంది. దీనికి…

ఇజ్రాయెల్‌, హిజ్బొల్లా.. పోరాటానికి తెర పడ్డట్లేనా!?

Israel `Hezbollah Ceasefire Agreement

 ఇజ్రాయెల్‌ `  హిజ్బొల్లా కాల్పుల విరమణ ఒప్పందం ఇజ్రాయెల్‌, హిజ్బొల్లా మధ్య పదమూడు నెలల  పోరాటానికి తెరపడిరది.  ఇరు వర్గాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని అమెరికా అధ్యక్షుడు జో బ్కెడెన్‌ ప్రకటించారు.ఈ ఒప్పందం బుధవారం నుంచి అమలులోకి వచ్చింది.  లెబనాన్‌లో పోరాటాన్ని నిలిపివేసి, ‘హిజ్బొల్లా, ఇతర ఉగ్రవాద సంస్థల నుంచి ఇజ్రాయెల్‌ను రక్షించడం’…

రైతు బాంధవుడు రేవంత్

రైతు సంక్షేమంపై కువిమర్శలా..! భారత దేశంలో ప్రతి అర్థగంటకు ఒక రైతు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా భారత దేశంలో రైతుల పట్ల దయలేదు, ఓటు బ్యాంకుగానే చూస్తున్నారు. గిట్టుబాటు ధర లేక ప్రతిరోజు వందల మంది రైతులు వ్యవసాయం అంటే విరక్తితో బతికుంటే బలుసాకు తిని బతుకోచ్చని బ్రతుకు దెరువు కోసం వివిధ…

దేశ రక్షణ రంగంలో దూసుకెళ్తున్న ఆధునిక క్షిపణులు

నేటి ప్రపంచ భౌగోళిక రాజకీయ పరిస్థితుల్లో ఆర్థికాభివృద్ధితో పాటుగా రక్షణ రంగంలో కూడా వేగంగా పురోగతి సాధించడం మన దేశానికి చాలా ముఖ్యం. దీనిలో భాగంగా 2024 నవంబర్ 27న స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన దీర్ఘశ్రేణి అణ్వాయుధ సామర్థ్యం గల బాలిస్టిక్ క్షిపణి కె4ను అణుశక్తితో నడిచే జలాంతర్గామి ఐఎన్ఎస్ అరిఘాత్ నుంచి విశాఖ…

మనోశక్తి తో ఎయిడ్స్ పై పోరాటం

అవగాహన అప్రమత్తత ముఖ్యం ప్రపంచంలో ఎన్నో వ్యాధులకు మందులొచ్చినా ఎయిడ్స్ మహమ్మారి మాత్రం ఇంకా మందు కనుక్కోలేదు. ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నా పెద్దగా మార్పు కనిపించడం లేదు. ప్రపంచంలో ఎన్ని రోగాలొచ్చినా.. ఎన్ని వైరస్ లు వచ్చినా ప్రతి రోగానికి మందులు ఉన్నాయి. రెండేళ్లక్రితం వచ్చిన కరోనా మహమ్మారికి సైతం విరుగుడు కనిపెట్టాం. అయితే ఇప్పటికీ…

మానవ ఆరోగ్యానికి వినాశకరమైన పరిణామం!

మంచు మాటున మహా కాలుష్యం  వయస్సుపైనా ప్రభావం చూపుతున్న వైనం.. ప్రపంచాన్ని పీడిస్తున్న ప్రధాన సమస్య వాయు కాలుష్యం. మన దేశంలోని అనేక పట్టణాలు ప్రాంతాలు వాయుకాలుష్య కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతున్నాయి.  ఆంధ్రా కాశ్మీర్‌గా కనువిందు చేసే చింతపల్లి, లంబసింగి ప్రాంతాలు దట్టమైన పొగమంచు పొరలచాటున కనిపించే అందమైన పర్వతాలు, లోయలు కాశ్మీర్‌ను తలపిస్తాయి. ఆహ్లాదకరంగా…

బంగ్లాదేశ్‌లో రాజకీయ శూన్యత!

ప్రధాని షేక్‌ హసీనా  ఈ ఏడాది జుల్కెలో  అధికారం నుంచి వైదొలిగిన నాటి నుంచి బంగ్లాదేశ్‌ లోని హిందూ మైనార్టీలు లక్ష్యంగా తీవ్ర స్థాయిలో దాడులు జరుగుతున్నాయి. హసీనాను దించివేసే క్రమంలో మొదల్కెన అల్లర్లు, దారుణాలు పెరుగుతున్నాయే కానీ తగ్గ లేదు. హిందువులు లక్ష్యంగా ఈ అల్లర్లు సాగుతూనే ఉన్నాయి. ఆధ్యాత్మికవేత్త చిన్మయ్‌ కృష్ణదాస్‌ అరెస్ట్‌…

తగ్గిపోతున్న వ్యవసాయ ఉత్పత్తులు!

పెరుగుతున్న ధరలు   వ్యవసాయం, అంతర పంటలపై రైతులకు ఆసక్తి తగ్గుతోందా? కేంద్రం తాజాగా వైద్య ఖర్చులు, నిత్యావసర ధరలపై వెల్లడిరచిన  నివేదిక చూస్తే.. మతి పోవడం ఖాయం. వినియోగదారుల ధరల సూచిక (కన్స్యూమర్‌ ప్రైస్‌ ఇండెక్స్‌-సీపీఐ), వినియోగదారుల ఆహార ధరల సూచిక (కన్స్యూమర్‌ ఫుడ్‌ ప్రైస్‌ ఇండెక్స్‌ సీఎఫ్‌పీఐ) 2024 ఆగస్టు నివేదికను ఎన్‌ఎస్‌ఎస్‌ఓ…

అనగనగా ఒక రూపాయి..!

భారత దేశంలో ఒక్క రూపాయి నోటు ముద్రణ ఎప్పుడు జరిగిందో తెలుసా? వందేళ్ల క్రితం బ్రిటిష్‌ ఇండియాలో మొదటిసారి రూపాయి నోటును ప్రవేశపెట్టారు. నవంబర్‌ 30, 1917న తొలి రూపాయి నోటును బ్రిటిష్‌ పాలకులు విడుదల చేశారని రికార్డులు చెబుతున్నాయి. 1917 నుంచి 2017 మధ్య 125 రకాల విభిన్న నోట్లను ప్రాచుర్యంలోకి వొచ్చాయి. దీని…