Category ప్రత్యేక వ్యాసాలు

ఈ ‌తీర్పులు రాజ్యాంగ మౌలిక తత్వాన్ని ప్రతిబింబిస్తాయా!?

తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్‌-1 ‌నోటిఫికేషన్‌ ‌వెలువడ్డప్పటి నుండి వివాదాలు చుట్టుముడుతూనే ఉన్నాయి. నియామక ప్రక్రియలో భాగంగా జీఓ  55 కు బదులుగా తెచ్చిన కొత్త జీఓ  29 మీద దాఖలైన వివిధ కేసులను కొట్టివేస్తూ హైకోర్టు డివిజన్‌ ‌బెంచ్‌ ఇటీవల ఇచ్చిన తీర్పు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పిటిషన్లు ఆలస్యంగా వేయడాన్ని తప్పు పడుతూ జస్టిస్‌…

‘ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి’

'From the status quo to the status quo'

బాల కార్మికుల నుంచి దేశ అత్యున్నత స్థాయి చేరిన విద్యార్థులు ఎంవిఎఫ్‌ ‌ఫౌండేషన్‌ ‌విద్యా ఉద్యమ ప్రస్థానం ఇదీ.. ఉద్వేగభరితంగా ఫౌండేషన్‌ ‌పూర్వ విద్యార్థుల సమ్మేళనం బడి బయటి పిల్లలను అక్కున చేర్చుకొని వారికి చదువు పట్ల ఆసక్తి కలిగించేలా  ఆటపాటలతో చైతన్యవంతం చేసి సరస్వతి ఒడిలోకి చేర్పించారు. ఎంవిఎఫ్‌ ‌వ్యవస్థాపకురాలు ప్రొఫెసర్‌ ‌శాంతా సిన్హా.…

చిన్న పత్రికల మీద మోదీ గొడ్డలివేటు

Modi's attack on small newspapers

ఇక దేశవ్యాప్తంగా రాష్ట్ర రాజధానుల నుంచీ, జిల్లా కేంద్రాల నుంచీ, చిన్న పట్టణాల నుంచీ వెలువడుతున్న వేలాది చిన్న పత్రికల మీద, ఇటీవల ఉనికిలోకి వచ్చిన సామాజిక మాధ్యమాల మీద దృష్టి సారించాలనుకున్నారు. చిన్న పత్రికల రిజిస్ట్రేషన్‌ ‌నిబంధనలను కఠినతరం చేశారు. అసలు కొత్తగా ఒక పత్రిక పెట్టాలనుకుంటే అసాధ్యమయ్యే పరిస్తితి కల్పించారు. ఇప్పటికే ఉన్న…

ప్రజా పాలనలో రణధీర

మాతా శిశువుల ఆరోగ్యమే దేశ పురోభివృద్ధికి మూలం. సమాజ సౌభాగ్యానికి, సంస్కృతికి ప్రజాస్వామ్యానికి ఆరోగ్య సుఖ సంతోష జీవితమే నిదర్శనం. పసిపిల్లల మెదళ్లను శరీరాన్ని పోషించాలి. ఆడించాలి. విజ్ఞానపు పంటలు పండించాలి. ఈ దార్శనికతను అవాహన చేసుకున్న సీతక్క తనకు కేటాయించిన మహిళాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ పరంగా మహిళా శిశు సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధతో…

ప్రజా ప్రభుత్వం విజయ విలాసం..!

Going forward with 'Rising Telangana'

‘రైజింగ్ తెలంగాణ‌’తో వడివడిగా ముందుకు.. దశాబ్ద కాల సుదీర్ఘ ప్రయాణంలో విసుగెత్తి మార్పు కోరుకున్న ప్రజా పాలనలో ఎన్నో ఆర్థిక అవాంతరాలు ఎదురైనా 2024 వెనకడుగు వేయకుండా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రేవంత్ పాలన కొనసాగింది. తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టే ప్రయత్నం అడుగడుగునా చేసింది. ఆరు గ్యారెంటీల అమలు జాప్యంతో రెచ్చిపోయిన ప్రతిపక్షాలు గగ్గోలుకు జంకకుండా…

దళిత, గిరిజనులకు రక్షణ కరువు!

Dalits and tribals need protection!

తెలంగాణ రాష్ట్రంలో దళిత, గిరిజనులకు రక్షణ కరువైనది. దినికి తెలంగాణ రాష్ట్ర పొలీస్‌ 2024 వార్షిక నివేదిక సాక్ష్యం గా నిలుస్తుంది. 2023 సంవత్సరంలో పోలీస్‌ వార్షిక నివేదిక ప్రకారం 1872 ఎస్సీ ఎస్టీ అత్యాచారా నిరోధక చట్టం కింద కేసులు నమోదు కాగా ఈ ఏడాదిలో వాటి సంఖ్య 2257 పెరిగింది. పోలీస్‌ స్టెషన్‌…

‘సుప్రీమ్‌’ సూచనలు శిరోధార్యం కావాలి!

 ప్రజల నడ్డి విరుస్తున్న మోదీ ఆర్థిక విధానాలు రాజకీయ నేరాలకు అడ్డుకట్ట పడాలి ఎన్నికల వ్యవస్థపై నమ్మకాన్ని పునరుద్ధరించాలి అపహాస్యం అవుతోన్న  ప్రజాస్వామ్యం

ప్రజల నడ్డి విరుస్తున్న మోదీ ఆర్థిక విధానాలు రాజకీయ నేరాలకు అడ్డుకట్ట పడాలి ఎన్నికల వ్యవస్థపై నమ్మకాన్ని పునరుద్ధరించాలి అపహాస్యం అవుతోన్న  ప్రజాస్వామ్యం రాజకీయాల్లో ఉత్థానపతనాలు సహజం. ఎన్నికల్లో గెలుపోటములు కూడా అంతే సహజం. ఈ యేడాది జరిగిన ఎన్నికల్లో పలు పార్టీలు అలా లబ్ది పొందాయి. ఎపిలో చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం…

ఒడిదుడుకులను ఎదుర్కొంటోన్న గృహహింస నిరోధక చట్టం

గృహహింస నిరోధక  చట్టం  ప్రస్తుతం ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది.  ఈ విషయంలో  చట్టాలలోని లొసుగులను ఆధారం చేసుకుని భర్తనుంచి ఎక్కువ డబ్బు గుంజాలనుకునే మహిళలకు  తాజాగా ‘సుప్రీమ్‌’ తీర్పు చెంపపెట్టులాంటిదే. తమను రాచిరంపాన పెట్టే భర్తలనుంచి, అత్తమామలనుంచి గృహిణులకు రక్షణ కల్పించే ఉద్దేశంతో 2005లో అమలులోకి వొచ్చిన ఈ చట్టం కొందరు మహిళలకు పెట్టనికోటలా మారింది.…

గ్రామ రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేయాలి!

పటేల్‌ పట్వారీ వ్యవస్థ రద్దుతో తెలంగాణలో రెవెన్యూ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నది. రికార్డులకు భద్రత లేకుండా పోయింది. భూముల లెక్కాపత్రం లేదు. జమాబందీ వల్ల భూములు, ప్రభుత్వ ఆస్తులకు లెక్క గట్టేవారు. సరిహద్దులు పక్కాగా ఉండేవి. కానీ అవన్నీ దెబ్బతిన్నా, వాటిని రక్షించే ప్రయత్నం చేయడం లేదు. కెసిఆర్‌ హయాంలో విఆర్‌వో వ్యవస్థ రద్దుతో ఉన్నది…