అంతరిక్షంలో భారత్ మరో విజయం

2024 డిసెంబర్ 30న ప్రారంభించిన స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ (స్పేడెక్స్) మిషన్ను 2025 జనవరి 16న భారత్ విజయవంతంగా పూర్తి చేసి చారిత్రాత్మక విజయాన్ని సాధించింది. దీంతో అంతరిక్షంలో రెండు ఉపగ్రహాలను కలిపే డాకింగ్ ప్రక్రియను చేపట్టగల అమెరికా, రష్యా, చైనాల తర్వాత దేశాల సరసన చేరింది. ఈ విజయంతో ప్రపంచంలో ఈ సాంకేతిక విజయాన్ని…








