పద్మాలకు ప్రాతిపదిక పరివార భావజాలమేనా.!

‘ఆగస్టు 6న గద్దర్ ఈ సమాజాన్ని విడిచి వెళ్లిపోయిన సందర్భంలో ఈ దేశ ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోది ఆ కుటుంబానికి గద్దర్ అభిమానులకు సంతాపాన్ని ప్రకటిస్తూ విడుదల చేసిన లేఖలోని సారాంశాన్ని ఈ సందర్భంలో సమాజం గుర్తు చేసుకోవాలి. నరేంద్ర మోది, బండి సంజయ్ వ్యక్తపరిచిన వ్యాఖ్యానాలు చూస్తే భాజపా అవకాశవాదం, నిజాయితీ లేనితనం…








