Category ప్రత్యేక వ్యాసాలు

మెట్రో పరేడ్ గ్రౌండ్ స్టేషన్ నుండి జేబీఎస్ కు లిఫ్ట్ ఎస్కులేటర్ ఏర్పాటు చేయాలి

కాలానుగుణ పరిస్థితులకు తోడ్పాటుగా రోడ్డు రవాణా రద్దీని నివారించుటకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో మెట్రో రైలు అందుబాటులోనికి తీసుకొని రాబడింది.   దీనివలన కాలుష్య రహిత వేగవంతమైన మెరుగైన రవాణా సౌకర్యాలు  కలుగుతున్నవి.  హైదరాబాద్ మెట్రో రైల్వే  జేబీఎస్ పరేడ్ గ్రౌండ్ స్టేషన్ నుండి జేబిఎస్ వెళ్ళుటకు మహాత్మా గాంధీ బస్ స్టేషన్ లో ఉన్న విధముగా సరాసరి…

స్టార్టప్‌ ఇండియా ఎందుకు విఫలమైంది

భారతదేశంలో అధిక శాతం  మంది స్వయం ఉపాధి రంగంలో ఉపాధి పొందుతున్నారు, ఇది ప్రపంచంలోనే అత్యధికమని ఐఎస్ఓ నివేదించింది. ఒకరి మీద ఆధారపడకుండా స్వయం ఉపాధి చూసుకోవాలి అని  మన నేతలు నిత్యం చేసే ప్రచారాన్ని చూసి ఇది మంచిది అని అనుకోడానికి లేదు. ఎందుకంటే భారతదేశంలో ముఖ్యంగా స్వయం ఉపాధి రంగం దారుణంగా ఉంది.…

అం‌దాలపోటీలకు సిద్దమైన తెలంగాణ

 అడ్డుకుంటామంటున్న విహెచ్‌పి, రద్దుచేయండంటున్న ప్రజాసంఘాలు విశ్వసుందరి అందాల పోటీకి హైదరాబాద్‌ అలంకరించుకుంది. మరో నాలుగురోజుల్లో ప్రారంభం కానున్న ఈ పోటీలకు ఇప్పటికే ప్రపంచ సుందరాంగులు ఒక్కొక్కరిగా హైదరాబాద్‌ ‌చేరుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుండడంతో ప్రభుత్వ అధికారులు వారికి శంషాబాద్‌ ఏయిర్‌పోర్టులో ఘనమైన స్వాగతం పలుకుతున్నారు. ఇప్పటివరకు కెనడా, బ్రెజిల్‌, ‌సౌత్‌ ఆ‌ఫ్రికా లాంటి పలుదేశాలకు…

‘ కృత్రిమ మేధ కాలంలో ‘ రణక్షేత్రం నుంచి డిజిటల్‌ సవాళ్ల’ వరకు పత్రికా స్వేచ్ఛ

ప్రజాస్వామ్యానికి ప్రాణవాయువు లాంటిది పాత్రికేయుల సేవ. దేశానికి అన్నదాతలు వెన్నెముక అయితే వార్తా సమాచారాన్ని ప్రజలకు అందించే పాత్రికేయులు ప్రజాస్వామ్యానికి ఊపిరి పోస్తారు. శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలు ప్రజాస్వామ్యానికి మూడు మూల స్తంభాలు కాగా నాలుగో స్తంభంగా ప్రసార మాధ్యమాలు నిర్వర్తించే పాత్ర అత్యంత ప్రధానమైనది. ప్రభుత్వానికి ప్రజలకు నడుమ వారధిగా నిలుస్తూ పారదర్శకతకు,…

కాశ్మీర్‌ను మిలిటరీ కేంద్రంగా మార్చాలి!

నిరంతర నిఘా పెంచాలి…   ఉగ్రవాదుల ఏరివేతకు జల్లెడ పట్టాలి పర్యాటక స్వర్గధామం అయిన జమ్మూ కాశ్మీర్‌లో నరమేథం సృష్టించడం ద్వారా అక్కడ సాధారణ పరిస్థితులు రాకుండా…సామాన్య జనం అక్కడ లేకుండా..ముఖ్యంగా హిందువులను లేకుండా చేయాలన్న ముస్లిం ఉగ్రవాదుల కుట్రలో భాగమే తాజా నరమేధానికి నిదర్శనం. 370 ఆర్టికల్‌ రద్దు తరవాత కాశ్మీర్‌ అభివృద్ది చెంది,…

విశిష్టాద్వైత మతోద్ధారకుడు రామానుజుడు

రామాను జాచార్యుల జయంతి సందర్భంగా రాజాదరణ పొంది ప్రాబల్యాన్ని సంతరించుకున్న జైన, బౌద్ధ, శైవ మతాలు స్థానిక ఆచార వ్యవహారాలలో కలసి, అనేకానేక శాఖలుగా విభజితాలై, వేర్వేరు సిద్ధాంతాలను ప్రతిపాదిస్తూ తమ శాఖలు గొప్పవని నొక్కి చెబుతూ, మూల ఉపనిషత్తుల సారాన్ని ప్రజలకు చేరువ చేయజాలని సమ యాన, విశిష్టాద్వైతాన్ని ప్రతిపాదించి ఉద్దరించారు శ్రీ రామాను…

రాజకీయ సామాజిక మద్దతుతో సమగ్ర కుల గణన సాధ్యం

తెలంగాణ, కర్ణాటక వంటి రాష్ట్రాలు ఇప్పటికే కుల సామాజిక-ఆర్థిక డేటాను ఉపయోగించుకుని రిజర్వేషన్లపై 50% పరిమితిని సవరించాలని ఒత్తిడి చేశారు. జాతీయ స్థాయిలో ఇలాంటి సర్వేలను అమలు చేయడం ద్వారా మరింత ముందుకు సాగాలని అక్కడి నాయకులు కేంద్రాన్ని కోరారు.ఈ డేటా రాబోయే సంవత్సరాల్లో రిజర్వేషన్‌ ‌కోటాలు, సంక్షేమ పథకాలు, వనరుల కేటాయింపులను ప్రభావితం చేస్తుంది.…

విద్యా కమిషన్ సిఫార్సులు చెత్త బుట్ట కేనా!?

వాస్తవంగా ఈ పాఠశాలలకు కూడా ఒక్కో పాఠశాలకు 200కోట్లు చొప్పున 58 ఇంటిగ్రేటెడ్‌ ‌పాఠశాలలకు 11,600 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. బడ్జెట్లో కేటాయించిన 23వేలకోట్లు లో 18,400కోట్లు బోధనా సిబ్బంది, బోధనేతర సిబ్బంది వేతనాలకు ఖర్చు అవుతాయి. మిగిలిన 3వేల కోట్లతో రాష్ట్రం లోని 30,668 ప్రభుత్వ పాఠశాలలకు గ్రాంట్లు, పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్న భోజనం…

చూపు ఫోన్ పై కాదు, లక్ష్యం పై ఉండాలి

ఏ రోజు కూడా మొబైల్ ఫోన్ వాడలేదు అందుకే సివిల్స్ లో మంచి ర్యాంక్ ఇటీవల భారత్ లో విడుదలైన సివిల్స్ ఫలితాలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వ్యక్తుల ఇంటర్వ్యూలను వార్తా పత్రికలలో చూసినపుడు చాలా మంది కూడా నా ఈ అత్య్తుత్తమ ర్యాంక్ రావడానికి ప్రధాన కారణం మొబైల్ ఫోన్ వాడలేదు అందుకే సాధించగలిగాను…