Category ప్రత్యేక వ్యాసాలు

రాజ్యాంగ స్పూర్తి తో విద్యా హక్కు చట్టాన్ని అమలు పరచాలి

The Right to Education Act should be implemented in the spirit of the Constitution

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి చట్టం అమలుకు నోచుకోవడం లేదు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరి విద్యా శాఖ మంత్రి బాధ్యతను తానే నిర్వహిస్తూ విద్యా వ్యవస్థను పటిష్టం చేస్తామని పలు మార్లు పలు సమావేశాలలో మాట్లాడడం ఒక మంచి పరిణామం. అంతే కాకుండా విద్యా కమిషన్ ను ఏర్పాటు చేయడం…

విమర్శలే లక్ష్యంగా రాజకీయాలు!

Criticism is the target of politics!

 హుందాతనం కోల్పోతున్న నేతలు  హద్దులు దాటుతున్న విమర్శలు, ప్రతి విమర్శలు..  అధికారం కోసం నానాగడ్డి తినేందుకు నేతలు వెనకాడడంలేదు.  రాజకీయమంటే అర్థం మారిపోయింది.  కేవలం విమర్శలే లక్ష్యంగా రాజకీయాలు చేస్తున్నారు. పరస్పర విమర్శల్లో పడి ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను అటు అధికార పార్టీ..ఇటు విపక్ష పార్టీలు పక్కన పెడుతున్నాయి. ఎంత తీవ్రంగా తిట్టి పోసుకుంటే…

కాలుష్య నియంత్రణ పాలసీతో ప్రయోజనాలు!

Benefits of Pollution Control Policy

 తెలంగాణ ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయం  వాహన వినియోగదారులకు శుభవార్త ఈవీ  వాహనాలతో తగ్గనున్న భారం ఎలక్ట్రిక్‌ వాహనాలతో పెరగనున్న మైలేజీ తెలంగాణ ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. ఇవి వాహనాలను ప్రోత్సహించడం .. తద్వారా కాలుష్యానికి కళ్లెం వేయడం వంటి బృహత్తర నిర్ణయం ప్రకటించింది. దీంతో వాహన కొనుగోలుదారుకలు కూడా భారీ ఊరట దక్కనుంది. అలాగే…

ఉచిత రేషన్‌ పథకం ప్రయోజనం నెరవేరుతుందా?

free ration scheme be fulfilled?

పేదలకు అందని ఉచిత రేషన్‌  దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం  విస్తుపోయే నిజాలు వెల్లడి భారతదేశంలో ఉచిత రేషన్‌ పథకాన్ని ప్రారంభించినా అది పేదలకు అందడం లేదని ఆరోపణలు ఉన్నాయి. ఈ లక్ష్యం నెరవేరడం లేదని తెలుస్తోంది. దీని ఉద్దేశ్యం తిండి లేని పేదలకు పట్టేడన్నం పెట్టడం. ఈ పథకం కింద ప్రభుత్వం పేదలకు ఉచితంగా…

రాష్ట్రంలో అదానీ ప్రకంపనలు

Adani Group of Companies Chairman Gautam Adani met Chief Minister Revanth Reddy

ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీపై అంతర్జాతీయంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆ సంస్థ వ్యవహారశైలిపై  తెలంగాణలో ప్రకంపనలు మొదల‌య్యాయి. గౌతమ్ అదానీ గ్రూప్‌ అ‌క్రమాలపై ఇప్పుడు ఆంతర్జాతీయంగా తీవ్ర చర్చ జరుగుతున్నది. భారత ప్రభుత్వ అధికారులకు 2,2029 కోట్ల రూపాయలమేర ఆ సంస్థ లంచాలిచ్చిందంటూ అమెరికా  అదానీపై అభియోగం మోపడంతో ప్రపంచ వ్యాప్తంగా ఆ గ్రూప్‌…

ఆందోళనకరంగా ఆహారభద్రత!

 జన విస్ఫోటనమే కారణమా…  దేశంలో ఏకీకృత జనాభా విధానం రావాలి  జనాభా నియంత్రణ  యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలి జనాభా నియంత్రణ అన్నది అన్ని వర్గాలకు, కులాలకు సమానంగా ఉండాలి. దీనిలో నియంత్రణ అన్నది ఉండరాదు. దీనికితోడు యువత జనాభా తగ్గుతోందన్న ఆందోళన కూడా ఉంది.  జనాభా నియంత్రణ అత్యవసర, తక్షణ చర్యగా మారాలి. కేంద్ర, రాష్ట్రాలు…

నిర్మాణాత్మక చర్చ సాగేనా?

 25 నుంచి పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు  వాడి వేడిగా చర్చ సాగే అవకాశం   పార్లమెంటు శీతాకాల సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 25 నుంచి డిసెంబర్‌ 20 వరకు సమావేశాలు కొనసాగనున్నాయి. డిసెంబరు 20 వరకు సమావేశాలు జరపాలని నిర్ణయించినట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి  కిరణ్‌ రిజిజు  తెలిపారు. సమావేశాల్లో భాగంగా 24న…

నేటి తెలంగాణ రాజకీయ ముఖచిత్రం….!

  కాంగ్రెస్, బిఆర్ఎస్ మరియు భాజపా త్రిముఖ పోటీలో ఎవ్వరికీ వారు తమ విధానాలతో, భవిష్యత్తు అంచనాలతో ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు.వీటితోపాటు కేసీఆర్ మౌనం,బిసీల వాటా పెంపు, ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్, రాజకీయ నాయకుల అరెస్టు లు వంటి తదితర అంశాలు కూడా తెలంగాణ రాజకీయాల్లో ప్రముఖంగానే కనిపిస్తున్నాయి.ప్రజా సమస్యలపై అన్ని పార్టీల స్పందనలు…

ఆక్వా ఎగుమతులపై అంతర్జాతీయ ప్రభావం!

ప్రభుత్వానికి ఏటా కోట్లాది రూపాయల విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించి పెడుతున్న రంగం ఆక్వాదే. అయితే దీనికి ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రోత్సాహం లేకపోయినా మొదటి నుంచి రైతులే కష్టనష్టాలను ఎదుర్కొని సాగు చేస్తున్నారు. ఆక్వారంగం అభివృద్ధికి ప్రభుత్వం నామమాత్రం గానే చర్యలు తీసుకుంటుంది. మూడేళ్లుగా రొయ్యల మేత ధరలు పెరుగుతున్న తీరుపై ఆక్వా రైతులు…