Category ప్రత్యేక వ్యాసాలు

బంగ్లాదేశ్‌లో రాజకీయ శూన్యత!

ప్రధాని షేక్‌ హసీనా  ఈ ఏడాది జుల్కెలో  అధికారం నుంచి వైదొలిగిన నాటి నుంచి బంగ్లాదేశ్‌ లోని హిందూ మైనార్టీలు లక్ష్యంగా తీవ్ర స్థాయిలో దాడులు జరుగుతున్నాయి. హసీనాను దించివేసే క్రమంలో మొదల్కెన అల్లర్లు, దారుణాలు పెరుగుతున్నాయే కానీ తగ్గ లేదు. హిందువులు లక్ష్యంగా ఈ అల్లర్లు సాగుతూనే ఉన్నాయి. ఆధ్యాత్మికవేత్త చిన్మయ్‌ కృష్ణదాస్‌ అరెస్ట్‌…

తగ్గిపోతున్న వ్యవసాయ ఉత్పత్తులు!

పెరుగుతున్న ధరలు   వ్యవసాయం, అంతర పంటలపై రైతులకు ఆసక్తి తగ్గుతోందా? కేంద్రం తాజాగా వైద్య ఖర్చులు, నిత్యావసర ధరలపై వెల్లడిరచిన  నివేదిక చూస్తే.. మతి పోవడం ఖాయం. వినియోగదారుల ధరల సూచిక (కన్స్యూమర్‌ ప్రైస్‌ ఇండెక్స్‌-సీపీఐ), వినియోగదారుల ఆహార ధరల సూచిక (కన్స్యూమర్‌ ఫుడ్‌ ప్రైస్‌ ఇండెక్స్‌ సీఎఫ్‌పీఐ) 2024 ఆగస్టు నివేదికను ఎన్‌ఎస్‌ఎస్‌ఓ…

అనగనగా ఒక రూపాయి..!

భారత దేశంలో ఒక్క రూపాయి నోటు ముద్రణ ఎప్పుడు జరిగిందో తెలుసా? వందేళ్ల క్రితం బ్రిటిష్‌ ఇండియాలో మొదటిసారి రూపాయి నోటును ప్రవేశపెట్టారు. నవంబర్‌ 30, 1917న తొలి రూపాయి నోటును బ్రిటిష్‌ పాలకులు విడుదల చేశారని రికార్డులు చెబుతున్నాయి. 1917 నుంచి 2017 మధ్య 125 రకాల విభిన్న నోట్లను ప్రాచుర్యంలోకి వొచ్చాయి. దీని…

పునరుత్పాదక శక్తి రంగం వైపు.. ప్రపంచ దేశాల అడుగులు!

gautam adani donald trump

అమెరికాలో ఇంధనం, మౌలిక సదుపాయాలకు సంబంధించిన ప్రాజెక్టుల్లో రూ. 84,492 కోట్ల (10 బిలియన్‌ డాలర్లు) పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నట్లు అమెరికా కొత్త అధ్యక్షుడిగా డోనల్డ్‌ ట్రంప్‌ ఎన్నికైన తర్వాత భారత పారిశ్రామికవేత్త గౌతమ్‌ అదానీ ప్రకటించారు. ఇప్పుడు అదానీపై అమెరికాలో కేసు నమోదు కావడం అటు రాజకీయ రంగంతోపాటు ఇటు వ్యాపార రంగంలోనూ తీవ్ర ప్రకంపనలు…

ప్రజాగ్రహానికి ఆజ్యం పోస్తున్న ఇథనాల్!

ఇది రాస్తున్న సమయానికి నిర్మల్ జిల్లాలో నిర్మల్ – భైంసా జాతీయ రహదారి మీద దిలావర్ పూర్ లో రైతుల, ముఖ్యంగా మహిళల రాస్తారోకో ఆందోళన అనంతర పరిణామాలు జరుగుతున్నాయి. మంగళవారం ఉదయం ప్రారంభమయిన ఆందోళన బుధవారం ఉదయానికి కూడా కొనసాగింది. వేలాది మంది దిలావర్ పూర్, గుండంపల్లి, సమందర్ పల్లి, రత్నపూర్ కాండ్లీ, చర్లపల్లి…

ఫార్మా, ఇథనాల్‌ ‌దేనికైనా భూములివ్వం

land pooling for pharma and ethanol in telangana

ఫార్మా, ఇథనాల్‌ ఏ ‌పరిశ్రమకైనా తమ సాగుభూములను ఇచ్చేదేలేదంటున్నారు రైతులు. జీవనాధారమైన పంట పొలాలను ఇచ్చి తమ భవిష్యత్‌ను తామే అంధకారంలో పడేసుకోలేమంటున్నారు. ప్రాణాలైన అడ్డుపెట్టుకుని తమ భూములను కాపాడుకుంటామంటున్న రైతుల ఆందోళనకు ప్రభుత్వం దిగిరాక తప్పడం లేదు. లగచర్ల ఘటనపై ఇంకా విచారణ పూర్తి కాకుండానే ఇథనాల్‌ ‌మంటలు చెలరేగాయి. ఈ మంటలు ఆర్పే…

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు!

Positive signals from international markets!

భారీ లాభాల్లో ముగిసిన దేశీయ మార్కెట్లు దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు, మహారాష్ట్రలో భాజపా నేతృత్వంలోని మహాయుతి కూటమి భారీ విజయం సాధించిన నేపథ్యంలో సూచీలు వరుసగా రెండో రోజూ రాణించాయి. ముఖ్యంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఎల్‌అండ్‌టీ, ఐసీఐసీఐ బ్యాంక్‌, రిలయన్స్‌ షేర్లు సూచీలకు…

పోటీ ప్ర‌పంచ‌ంలో నిలబెట్టేవి నైపుణ్యాలే..

నైపుణ్య విద్యకు పాఠశాల స్థాయిలోనే పునాది వేయాలి..   ఈ పోటీ ప్రపంచంలో ముందు వరుసలో ఉండాలంటే ఆధునిక నైపుణ్యాల‌ను అందిపుచ్చుకోవ‌డం త‌ప్ప‌నిస‌రి. కొత్త కోర్సులు, కొత్త‌ సాధనాలు అనునిత్యం అనుసరిస్తూనే  ఉండాలి. అసలే పోటీ ప‌రీక్ష‌ల్లో పదుల సంఖ్యలో ఉద్యోగాలకు లక్షలాది మంది త‌ల‌బ‌డుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగం సాధించడమే గగనంగా మారిన  త‌రుణంలో కంపెనీలే…

రాజ్యాంగ స్పూర్తి తో విద్యా హక్కు చట్టాన్ని అమలు పరచాలి

The Right to Education Act should be implemented in the spirit of the Constitution

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి చట్టం అమలుకు నోచుకోవడం లేదు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరి విద్యా శాఖ మంత్రి బాధ్యతను తానే నిర్వహిస్తూ విద్యా వ్యవస్థను పటిష్టం చేస్తామని పలు మార్లు పలు సమావేశాలలో మాట్లాడడం ఒక మంచి పరిణామం. అంతే కాకుండా విద్యా కమిషన్ ను ఏర్పాటు చేయడం…