విద్యాలయాలలో విషాహారం.. బాలల జీవించే హక్కు ఉల్లంఘనే!

పౌష్టికాహారం అందించడం ప్రభుత్వాల చట్టబద్ద బాధ్యత రాష్ట్రంలో ఈ మధ్యవివిధ పాఠశాలల్లో గురుకులాలలో విషాహారం వలన విద్యార్థుల మరణాలు.. అనారోగ్యం పాలు కావడం ఆందోళన కలిగించే విషయం. ఇది ఏ ప్రభుత్వ హాయం లో ఎక్కువ జరుగుతుంది అనే చర్చ కన్నా ఎందుకు ఈ విధంగా జరుగుతుందనే ప్రశ్న వేయడం ముఖ్యం. ఎందుకు విద్యాలయాల్లో భోజనం…







