Category ప్రత్యేక వ్యాసాలు

ఆచార్య ప్రశ్నకు జవాబు, ఎందుకీ జనధర్మ పత్రిక?

జనధర్మో విజయతే ఆచార్యగారు ఎందుకీ పత్రిక ప్రారంభించారు? ఈ ప్రశ్నకు జవాబు స్వవిషయం అనే సంపాదకీయంలో దొరుకుతుంది. ‘‘ఇది ‘జనధర్మ’ ప్రారంభ సంచిక. మీ సహాయ ప్రోత్సాహాలతో అవతరించుచున్న పత్రిక. మీ ప్రేమాదరాలతో ఎదిగి చిరంజీవి కావలసిన మీ పుత్రిక. మీ ముందు ప్రారంభ సంచిక నుంచుతూ ఇంకా చెప్పగలిగింది చాలా తక్కువ. కత్తిపై సాము పత్రికారంగంలో…

స్వాప్నికుడు రాజీవ్ గాంధీ

The dreamer Rajiv Gandhi

ఎనభై సంవత్సరాల కిందట, 1944 సంవత్సరం ఆగస్టు 20న బొంబాయి నగరంలో ఇందిరకు రాజీవ్ గాంధీ జన్మించినప్పుడు జవహర్ లాల్‌ నెహ్రూ కారాగారంలో నిర్బంధం అనుభవిస్తున్నారు. జవహర్ లాల్ ఆలోచనలు అప్పుడే పుట్టిన రాజీవ్ మీద కేంద్రీకృతమయ్యాయి. స్వాతంత్య్రానంతరం రాజీవ్ గాంధీ, సంజయ్ గాంధీ బాల్యం తాత జవహర్ లాల్‌తో గడచింది. జవహర్ లాల్‌ ప్రభావం…

రాజ్ భవన్ లో భద్రతా లోపం ..

రైజింగ్ తెలంగాణ..శాంతి భద్రతలో తెలంగాణ నెంబర్‌ వన్‌..తెలంగాణ పోలీస్‌ ప్రపంచానికే ఆదర్శం..శాంతి భద్రతల విషయంలో రాజీపడం..ఇది తెలంగాణ ప్రభుత్వం చెపుతున్న మాటలు..రాష్ట్రంలో ఏడాదిన్నర కాలంలోనే నేరాలు తగ్గాయి..నేరస్తుల సంఖ్య తగ్గింది..రాష్ట్రంలో ప్రజలు సంతోషంగా ఉన్నారు..శాంతి భద్రతలు మూడు పువ్వులు ఆరు కాయలన్నట్లు సాగుతుంది..తెలంగాణ పోలీసులు అంతర్జాతీయ అవార్డ్‌లు పొంతున్నారు.. కానీ వాస్తవానికి పరిస్థితులు పూర్తి భిన్నంగా…

నగరాల్లో మారణహోమం సృష్టిస్తున్న అగ్నిజ్వాలలు: నిర్లక్ష్యానికి భారీ మూల్యం

హైదరాబాద్‌లో ఇటీవల సంభవించిన ఘోర అగ్ని ప్రమాదం, ఎనిమిది మంది చిన్నారులతో సహా పదిహేడు నిండు ప్రాణాలను బలిగొంది. ఇది కేవలం వార్త కాదు, మేల్కొలుపు పిలుపు. భారతదేశం వేగంగా విస్తరిస్తున్న పట్టణ ప్రాంతాలు అగ్ని ప్రమాదాలకు ఎంత నిస్సహాయంగా మారుతున్నాయో ఈ దుర్ఘటన మరోసారి స్పష్టం చేసింది. ఇది కేవలం ఒక విషాద ఘటన…

నిర్లక్ష్యంతో మసిబారుతున్న  బాల్యం..

ఆదివారం తెల్లవారుజామున హైదరాబాద్‌లోని చార్మినార్ సమీపంలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 17 మంది  మరణించారు.  17 మంది ఊపిరాడక మరణించారు ఎనిమిది మంది కాలిన గాయాలతో మరణించగా, మరణానికి ప్రధాన కారణం పొగ పీల్చడమేనని అధికారులు తెలిపారు మృతుల్లో  ఎనిమిది మంది పిల్లలు ఉన్నారు . చార్మినార్ పక్కనే ఉన్న ఒక ఆభరణాల దుకాణంలో మంటలు…

జనం సొమ్ముతో జలగలకు  ప్రచారం 

రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న మిస్ వరల్డ్  పోటీలు అనేక వివాదాలకు కేరాఫ్‌గా నిలుస్తుంది..మిస్‌ వరల్డ్ పోటీదారులను రోజుకోక ప్రాంతానికి తీసుకు వెళ్లి తెలంగాణ గొప్పదనాన్ని, తెలంగాణ సంస్కృతిని పరిచం చేస్తున్నారు.. రాష్ట్రంలో కీలకమైన ప్రదేశాలను తీసుకువెళ్లి అక్కడి ప్రత్యేకతలను ప్రపంచానికి చాటిచెప్పే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. .అయితే సుందరీమణుల వరంగల్‌లో పర్యటన అత్యంత వివాదాస్పదం…

ట్రంప్ యుద్ధం ఆపించాడా? 

Did Trump stop the india pak war?

ఇంత గందరగోళం ఎందుకు సర్‌జీ? ముందుగా నెవిల్ చాంబర్లేన్ ఏమన్నాడో చూద్దాం : “యుద్ధంలో ఎవరు తాము విజేతలమని ప్రకటించుకున్నా, చివరికి ఓడిపోయేది అందరూ…” ఇప్పుడు ‘ఇన్‌సైడ్ మ్యాన్: మోస్ట్ వాంటెడ్’ అనే నెట్ ఫ్లిక్స్ లో ప్రసారమయ్యే సినిమాలో డైలాగ్ చూద్దాం : “నీవింకా అమెరికా ఆధిపఠ్యాన్ని నమ్ముతున్నావంటే నువ్వొక జోకర్ వి. అమెరికన్…

నిన్న జేజేలు! నేడు ఛీత్కారాలు 

 ప్రధాని మోదీకి సంకటస్థితి! భారత దేశ అంతర్గత రాజకీయాల్లో ప్రధాని పదవి చేపట్టినప్పటి నుండి తాము కొమ్ములు తిరిగిన వారమనుకొనే మహానేతలైన జాతీయ ప్రాంతీయ పార్టీల నేతలను చేతికిందకు తెచ్చుకోవడమో లేక నేల కూల్చడమో అప్రతిహతంగా సాగిస్తున్న నరేంద్ర మోదీ చివరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేతికి చిక్కి అపకీర్తి మూట గట్టుకున్నారు. జయ…

బిఆర్‌ఎస్‌ ‌భవిష్యత్‌పై జ్యోష్యం ..?

Astrology on the future of BRS..?

(మండువ రవీందర్‌రావు,ప్రజాతంత్ర ప్రత్యేకప్రతినిధి  )భారత రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్‌)‌ పార్టీ రాజకీయ భవిష్యత్‌పైన విపక్ష పార్టీలు తమ నిర్ణయాన్ని ప్రకటిస్తున్నాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌, ‌కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి పార్టీలు బిఆర్‌ఎస్‌ ‌బంతిని ఎవరికివారే ఎదుటి కోర్టులోకి నెట్టివేసే ప్రయత్నాలు చేస్తున్నారు. బిఆర్‌ఎస్‌ ‌కాంగ్రెస్‌లో విలీనం అవుతుందని బిజెపి, కాదు బిజెపిలోనే విలీనం…