Category సాహిత్యం-శోభ

ప్రహసనం

Tirupati Prasadam Controversy

లడ్డూ లడాయి ఎవరి వారిదే బడాయి భక్తుల మనోభావాలకు విద్యుత్తు గాతం గుడిని గుడి లింగాన్ని మింగెవారిలో దానవుల డి.యన్.ఏ. ఉందేమో! వారికి బుద్ధి ముక్తి కలిగించేది సత్ప్రవర్తన మాత్రమే… లడ్డూ ప్రసాదం రుచికి సుచికి పవిత్రతకు భక్తి కి ముక్తి కి వరమని విశ్వసనీయతకు నిదర్శనం… ప్రసాదం కల్తీ ,విషం అని సందేహించరు విశ్వాసం…

మృత్యువు

ఎక్కడ చావుందో అక్కడ పుట్టుక వుంది ఎక్కడ పుట్టుక వుందో అక్కడ చావుంది వెలుపల దైవముండగా గుడి కూలితేముంది మరణమంటే భయమేందుకు అది విముక్తి నీవు పుట్టగానే నీతో మృత్యువు పుట్టింది మరణం నుంచి ఎంత దూరం పరిగెత్తగలం నీవు చనిపోతావు నీ వాళ్లు చనిపోతారు కానీ మృత్యువు మాత్రం బ్రతికేవుంటుంది మరణం మూగవాళ్ల తో…

జనారణ్య

ఒక తెల్లటి వెలుగు మేఘం ఇంకో బూడిద రంగు మేఘంలోకి తనని తాను ఇముడ్చుకుంటూ గుంభనంగా అంతర్థానమవుతూ… ఒకవైపు ఆకసం నీలిలో కుంచెతో తెల్లటిచారలు ముగ్గు పరిచినట్టు… పిచ్చి మొక్కలు గడ్డి ఎగుడుదిగుడుగా పైకి పైపైకి సందున్నచోటల్లా గుట్టపైకి పాక్కుంటూ ఎటో… మరోవైపు జనారణ్యం కూడా..!! మొహాలూ కాళ్ళూ గుంపులుగా… రోడ్లూ అడ్డాలు దుఖాణాలూ మాల్స్……

భావోద్వేగం…

నువ్వు శిథిలాల్లోకి తోసినంత మాత్రాన / నేను విల‌పిత‌ను కాదు/ విచ్చుకునే విక‌సిత‌ని అని బ్ర‌హ్మ జెముళ్ల‌ ముళ్ల గాట్ల‌ని త‌ట్టుకుంటూ మొక్క‌వోని ధీర‌త‌ను స్ర‌వంతి విముక్త క‌విత‌లో ప్ర‌క‌టించారు. ఎన్నో క‌న్నీళ్ల‌ని దిగ‌మింగి, ఇంకెన్నో అవ‌మానాల‌ను గ‌ర్భంలో దాచుకుని, ఎన్నెన్నో అనుభ‌వాల‌ను పునాదిగా పూర్చుకుని అంత‌రంగాన్ని మెలిపెట్టి పిండేసిన దుర్భ‌ర విషాదాన్ని హృద‌య ద్రావ‌కంగా…

కాళోజీ పురస్కారానికి డా.రాయారావు సూర్యప్రకాశ్ రావు ఎంపిక

తెలంగాణ మహిళా సాహిత్య, సాంస్కృతిక సంస్థ ప్రతి ఏటా అందించే కాళోజీ పురస్కారానికి ప్రముఖ కవి, రచయిత డా.రాయారావు సూర్యప్రకాశ్ రావు ఎంపికయ్యారు. మహబూబ్ నగర్ లోని భారత్ స్కౌట్స్ భవనంలో ఈ నెల 22వ తేదీన  జరిగే సభలో ఆయనకు ఈ పురస్కారాన్ని అందజేస్తారు. గతంలో ప్రముఖ సాహితీవేత్తలు డా.ఏనుగు నరసింహారెడ్డి, డా.నాళేశ్వరం శంకరం…

కాళన్న యాదిలో

ఎక్కడ అన్యాయమున్నా అక్కడ ప్రత్యక్షమై వెరవక ఎదురొడ్డి నిలిచిన వాడా అన్నార్తుల ఆకలిని ఉన్నోళ్ళ దోపిడీని నిలదీసిన తిరుగు యోధుడా ! అన్నపు రాశులన్నీ ఒక ప్రక్క అన్నార్తులంతా మరో ప్రక్క అంటూ అస్తవ్యస్త వ్యవస్థ నగ్నత్వాన్ని ప్రజల గొంతుకకు ప్రతిరూపమై సిసలైన ప్రజాకవిగా అలతి మాటలతో అనల్ప భావాలను పలికించి తెలుగు గుండెల్లో గుడిగా…

మృగశిర

రోహిణి కార్తె ఎండలు మేఘాలను ధహించి వేస్తాయి మృగశిర కార్తె మండిన మేఘాలను మచ్చిక చేసుకొని మధించి తొలకరి చినుకులు కురిపిస్తుంది ఎండలకు ఎండి బీళ్ళు వారి నోళ్ళు తెరిచిన మాగానులకు అవి అమృతం జల్లులే దుక్కి దున్నే రైతన్న బసవన్నలను పూజించి అన్నపూర్ణ దీవెనలు పొందుతాడు ఏరువాక సాగించి యెయి పుట్లు పండిరచి యెల్లరి…

ఎరుక మరిచిపోకూడదు …!!

తెలంగాణ నినాదం రక్తంలో పుట్టింనెత్రు ఏరులై పారింది కత్తుల వంతెన మీద నడిచింది కలగనటమంటే రాజ్యంకు శుత్రువుగా మారటమే కోస్తాంధ్ర పెట్టుబడిదారి పాలనలో ప్రజాస్వామ్యం ముక్కలైంది. ఆట పాట మాట బంద్‌ నిప్పుల కొలిమిలో నడిచిన మనుషులు రాష్ట్రాన్ని స్వస్నించారు . ప్రజల హక్కుల కోసమే ప్రజాస్వామ్య ప్రత్యేక తెలంగాణలోపాలకుల పాశవిక పాలనలో పౌరుని గొంతు…

కలియుగపు గీతాసారాంశమై..!

కాలపరిణామక్రమంలో నాగరికత తన కథను ప్రదర్శించే వింత నాటకంలో మనిషి తన జీవన సంగ్రామంలో ‘‘మిథ్యాసౌందర్యం’’చాటున తన మరణాన్ని మరచి అజ్ఞానాంధకారంలో అయోమ (మా)యసంద్రంలో జీవితమంటే ఏమి అర్థం కాక ఆక్సిజన్‌ అందని కరోనా బాధితుడిలా.. అల్లాడి తల్లడిల్లిపోతున్నాడు. ధర్మం పేరిట అధర్మం అధికారం చెలాయిస్తూ రాజ్యమేలుతున్నప్పుడు ‘‘నేను మళ్ళీ పుడతానని’’ ఆనాడే చెప్పిన పరమాత్ముడు..…