పి. ఎస్.చారికి శీలావీ చిత్రకళా పురస్కారం

శీలావీ సాహిత్య చిత్రకళా వేదిక ఆధ్వర్యంలో ప్రతీ సంవత్సరం శీలా వీర్రాజు సాహిత్య పురస్కారం, శీలా వీర్రాజు చిత్రకళా పురస్కారాలను ప్రకటిస్తుంది. ఈ ఏడాది (2025) సాహిత్య పురస్కారం కోసం రచయిత కె.ఎ. మునిసురేష్ పిళ్ళెగారు రచించిన “గారడివాడు” కథాసంపుటి ఎంపికయింది. ఇది సమకాలీన సామాజిక యథార్థాలను ప్రతిబింబించే విశిష్ట రచనగా గుర్తింపు పొందింది. ముని…





