Category జాతీయం

అమెరికా అక్రమ వలసదారుల తరలింపు

అమృత్‌సర్‌లో దిగిన అమెరికా ప్రత్యేక విమానం అక్రమంగా ఉంటున్నారన్న కారణంగా 205 మంది రాక ట్రంప్‌ ఆదేశాలతో సైనిక విమానంలో తరలింపు చట్టవ్యతిరేకంగా అగ్రరాజ్యంలో అడుగుపెట్టిన వారిని ప్రత్యేక విమానంలో స్వదేశానికి పంపింది. 205 మందితో టెక్సాస్‌ ‌నుంచి బయల్దేరిన అమెరికా సైనిక విమానం సీ–17.. బుధవారం మధ్యాహ్నం పంజాబ్‌లోని అమృత్‌సర్‌ అం‌తర్జాతీయ ఎయిర్‌పోర్టులో దిగింది. డొనాల్డ్ ‌ట్రంప్‌ అధికారంలోకి రాగానే అక్రమ…

తెలంగాణలో కులగణన చేసి చూపాం

రాష్ట్ర జనాభాలో 90 శాతం మంది ఓబీసీలు.. దళితులు, ఆదివాసీలు, మైనారిటీలు మోదీ మేకిన్‌ ఇం‌డియా అట్టర్‌ ‌ఫ్లాప్‌ నిరుద్యోగ సమస్యపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు.. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంలో రాహుల్‌ ‌గాంధీ న్యూదిల్లీ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 3: తెలంగాణలో కులగణన పూర్తి చేశాం.. ఈ కులగణన లో ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడ్డాయి.. అంటూ…

అం‌గన్వాడీ కేంద్రాలకు నిధులు పెంచండి

ప్రతిపాదిత బ్రేక్‌ ‌ఫాస్ట్ ‌స్కీం కు సహకారించండి •కేంద్ర మంత్రి అన్నపూర్ణాదేవితో మంత్రి సీతక్క చర్చలు •సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి •తెలంగాణ ప్రభుత్వ ప్రయత్నాన్ని కేంద్ర మంత్రి ప్రశంసలు •కేంద్ర మంత్రి కి ధన్యవాదాలు తెలిపిన మంత్రి సీతక్క న్యూదిల్లీ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 3:  కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణాదేవితో…

వేతన జీవులకు భారీ ఊరట

రూ.12 లక్షల వరకు పన్ను మినహాయింపు కొత్త ఆదాయ చట్టంపై వచ్చే వారం బిల్లు బడ్జెట్‌లో ప్రకటించిన ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ న్యూదిల్లీ,ఫిబ్రవరి 01: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మధ్యతరగతి, వేతన జీవులకు శుభవార్త చెప్పారు. కొత్త పన్నవిధానంలో రూ.12 లక్షల ఆదాయం వరకు ఎటువంటి పన్నులు చెల్లించాల్సిన అవసరం ఉండదని  ప్రకటించారు.…

దేశ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్‌

‌సమావేశాలకు ప్రతిపక్షాలు సహకరించాలి మీడియాతో ప్రధాని మోదీ ఆకాంక్ష పార్లమెంటులో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ‌ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌ ‌దేశ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేలా ఉంటుందని ప్రధాని మోదీ అన్నారు. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన సందర్భంగా ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు.  ఈ సమావేశాలు ప్రారంభమయ్యే ముందు పార్లమెంట్ వెలుపల ప్రధాని…

మూడో ప్రపంచ ఆర్థికశక్తిగా భారత్‌

వికసిత భారత్‌ ‌నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యం మూడో టర్మ్‌లో ..మూడురెట్ల వేగంతో అభివృద్ధి 370 ఆర్టికల్‌ ‌రద్దుతో కాశ్మీర్‌లో ప్రశాంత పరిస్థితులు 3కోట్ల మంది పేదలకు ఇల్లు నిర్మించబోతున్నాం కృత్రిమ మేధ రంగంలో ‘భారత ఏఐ మిషన్‌’ ‌ప్రయాగ్‌రాజ్‌ ‌తొక్కిసలాట ఘటన విచారకరం పార్లమెంట్‌ ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ముర్ము ప్రసంగం సామాజిక, ఆర్థిక, రాజకీయ సుస్థిరతలో ఈ ప్రపంచానికి…

నేటినుంచి పార్లమెంట్‌ ‌బడ్జెట్‌ ‌సమావేశాలు

ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ముర్ము ప్రసంగం సమావేశాలపై ప్రభుత్వం అఖిలపక్ష భేటీ నిర్వహణ విపక్షాలకు వక్ఫ్ ‌తదితర బిల్లుల జాబితా అందజేత పార్లమెంట్‌ ‌బడ్జెట్‌ ‌సమావేశాలు శుక్రవారం  నుంచి ప్రారంభం కానున్నాయి. తొలిరోజు ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు. ఆ తర్వాత  సభలు వాయిదా పడతాయి. ఫిబ్రవరి 1న నిర్మలా సీతారామన్‌ ‌బడ్జెట్‌ ‌ప్రవేశపెడతారు.…

మహాకుంభ్‌ దుర్ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి

Prime Minister Modi is shocked by the Mahakumbh tragedy

ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌ తక్షణ స్పందన సహాయక చర్యలపై సిఎంతో ప్రధాని పలుమార్లు సమీక్ష మహాకుంభ్‌ దుర్ఘటనపై ప్రధాని మోదీ.. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌లు తీవ్ర దిగ్భ్రాంతిని  వ్యక్తం చేశారు. ఈ ఘటనపై తక్షణ సహాయక చర్యలకు ముఖ్యమంత్రి యోగి ఆదేశించారు. ఘటన జరిగిన వెంటనే ప్రధాని మోదీ ఇప్పటికే మూడు…

మహా కుంభమేలాలో అపశృతి

తొక్కిసలాటలో కనీసం 20 మంది మృత్యువాత మౌని అమావాస్యతో భారీగా తరలివొచ్చిన భక్తులు చీకట్లో ఎటు వెళ్లాలో తెలియక గందరగోళంతో ఘటన భారీ చెత్త డబ్బాలు కూడా కారణమంటున్న సాక్షులు తక్షణం స్పందించిన యూపీ ప్రభుత్వం అంబులెన్సుల్లో హుటాహుటిన క్షతగాత్రుల తరలింపు గత పక్షం రోజులుగా కోట్లాది మంది వొచ్చినా.. ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా సాగిన…