Category జాతీయం

సుదీర్ఘ నిరీక్షణ తర్వాత సురక్షితంగా భువిపైకి..

‌ఫ్లోరిడా సముద్ర జలాల్లో దిగిన సునీతా విలియమ్స్ ‌వైద్య పరీక్షల కోసం తరలింపు  యావత్‌ ‌ప్రపంచం ఎదుర్కొన్న ఉత్కంఠకు శుభం కార్డు పడింది. 9 నెలలుగా అంతరిక్షంలో చిక్కుకుపోయిన వ్యోమగాములు సునీతా విలియమ్స్, ‌బుచ్‌ ‌విల్‌మోర్‌ ‌సురక్షితంగా భూమి మీద దిగారు. భారత కాలమానం ప్రకారం తెల్లవారుజామున 3.27 గంటల సమయంలో వారు ప్రయాణిస్తున్న డ్రాగన్‌ ‌క్రూ కాప్సూల్‌ ‌ఫ్లోరిడా తీరానికి సమీపంలోని…

కేంద్ర గనుల శాఖ అద్భుత ప్రదర్శన

కేంద్ర గనుల శాఖ అద్భుత ప్రదర్శన

ప్రైవేటు రంగం భాగస్వామ్యం కోసం కొత్త పాలసీలు తొలిసారిగా ఆఫ్ షోర్ మైనింగ్ ప్రారంభించాం 2070 నాటికి సున్నా కర్బన ఉద్గారాలే లక్ష్యం కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి   గత పదేళ్లలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర గనుల శాఖ అద్భుత ప్రదర్శన కనబరిచిందని అత్యంత వేగంగా పరుగులు…

హస్తినలో గుభాళించిన తెలంగాణ సంస్కృతి

చేనేత కళాకారుల ప్రతిభను ప్రశంసించిన రాష్ట్రపతి ˜అందరినీ ఆకట్టుకున్న ‘‘గుస్సాడి’’ నృత్యం ˜నేటి నుంచి దిల్లీలో ‘‘వివిధతా కా అమృత్‌ మహోత్సవ్‌’’ ˜తెలంగాణకు ప్రత్యేకంగా పెవిలియన్‌ ఏర్పాటు న్యూదిల్లీ, ప్రజాతంత్ర, మార్చి 5 : రాష్ట్రపతి భవన్లో ‘‘వివిధతా కా అమృత్‌ మహోత్సవ్‌’’ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర గవర్నర్‌, ఉప ముఖ్య మంత్రి. బుధవారం భారత…

కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి ఆధిక్యం

Karimnagar Graduate MLC Elections

 Karimnagar Graduate MLC Elections : కరీంనగర్‌-మెదక్‌-నిజామాబాద్‌-ఆదిలాబాద్‌ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకున్న బీజేపీ.. ఇదే జిల్లాలకు చెందిన పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో కూడా ముందంజలో కొనసాగుతోంది. ఇప్పటివరకు పది రౌండ్లు కౌంటింగ్ పూర్తికాగా బిజెపి అభ్యర్థి అంజిరెడ్డికి 70,740 వోట్లు వొచ్చాయి. 1.అంజిరెడ్డి – 6869 (10 రౌండ్లు కలిపి (70740) 2.నరేందర్…

మా బకాయిలు చెల్లించండి..

రూ. 1,891 కోట్లు రావాల్సి ఉంది.. •సీఎంఆర్‌ ‌డెలివరీ సమయం పొడిగించండి… •కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ ‌జోషికి సీఎం రేవంత్‌ ‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌ ‌వినతి దిల్లీ, ప్రజాతంత్ర, మార్చి 4  : భారత ఆహార సంస్థకు (ఎఫ్‌సీఐ) 2014-15 ఖరీఫ్‌ ‌కాలంలో సరఫరా చేసిన బియ్యానికి సంబంధించి తెలంగాణకు బకాయి పెట్టిన రూ.1,468.94 కోట్లను…

తెలంగాణ నీటి ప్రయోజనాలను కాపాడండి..

జలాల్లో న్యాయబద్ధమైన వాటా కేటాయించాలి •కృష్ణా గోదావరిలో తెలంగాణ నికర జలాల వాటా తేల్చండి •పాలమూరు-రంగారెడ్డి, సీతారామ,సమ్మక్క సాగర్‌ ‌ప్రాజెక్టులకు క్లియరెన్స్‌లు ఇవ్వండి •రాష్ట్ర ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం అందించాలి.. •జల్‌శక్తి మంత్రి సీఆర్‌ ‌పాటిల్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి వినతి దిల్లీ, ప్రజాతంత్ర, మార్చి 3 : కృష్ణా నది జలాల్లో తెలంగాణకు న్యాయబద్ధమైన…

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ ‌ప్రమాదంలో 8 మంది సజీవ సమాధి

•భౌతిక కాయాల వెలికితీతకు తీవ్రంగా కృషి •సహాయక చర్యల్లో పొరపాట్లు లేవు : మంత్రి జూపల్లి దోమలపెంట, ప్రజాతంత్ర, మార్చి 1 : ఎస్‌ఎల్‌బీసీ సొరంగం ప్రమాదంలో చిక్కుకు పోయిన ఎనిమిది మంది మృతి చెందినట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రకటించారు. ఈ మేరకు ప్రమాదంపై ఆయన కీలక ప్రకటన చేశారు. ఉదయం టన్నెల్‌ ‌ప్రమాద…

రాష్ట్ర అభివృద్ధికి సహకరించండి..

ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం రేవంత్‌  ‌భేటీ.. •మోదీ  ముందు తెలంగాణలోని పెండింగ్‌ ‌ప్రాజెక్టుల జాబితా పలు కీలకాంశాలపై చర్చ •ఎస్‌ఎల్‌బిసి టన్నెల్‌ ‌సహాయక చర్యలపై వివరణ •మెట్రో ఫేజ్‌-2 , ‌సెమీ కండక్టర్‌ ‌మిషన్‌ ‌ప్రస్తావన •ఆర్‌ఆర్‌ఆర్‌ ‌దక్షిణ భాగం మంజూరుకు వినతి •ప్రాజెక్ట్ , ‌రీజినల్‌ ‌రింగ్‌ ‌రైల్‌  ‌డ్రైపోర్ట్‌లు మంజూరు చేయాలని…

దిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా

ప్రమాణం చేయించిన ఎల్జీ వికె సక్సేనా హాజరైన ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు ఎన్‌డి పక్షాన పలువురు సిఎంలు, డిప్యూటి సిఎంలు హాజరు న్యూదిల్లీ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 20: దేశ రాజధాని దిల్లీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. గురువారం మధ్యాహ్నం రామ్‌లీలా మైదానంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రిగా రేఖాగుప్తా ప్రమాణస్వీకారం చేశారు. లెప్టినెంట్‌ గవర్నర్‌ వీకే…