రాష్ట్రపతి ముర్ముతో మోదీ భేటీ

ఆపరేషన్ సిందూర్పై వివరించిన ప్రధాని నేడు అఖిలపక్ష సమావేశానికి ప్రభుత్వం పిలుపు న్యూదిల్లీ,మే7: పహల్గాం ఉగ్రదాడికి భారత్ ప్రతీకార చర్యలు చేపట్టింది. ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో పాకిస్థాన్ ఉగ్రస్థావరాలపై విరుచుకుపడిరది. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రస్థావరాలపై భారత సైన్యం చేపట్టిన దాడుల…








