Category జాతీయం

అల్‌ ‌ఫలా యూనివర్శిటీ కార్యకలాపాలపై నిఘా

– ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేస్తూ ఆదేశం న్యూదిల్లీ,నవంబర్‌21: అల్‌ ‌ఫలా యూనివర్శిటీ కార్యకలాపాలపై నిఘా కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్‌)‌ను ఏర్పాటు చేసినట్లు ఫరీదాబాద్‌ ‌పోలీసులు శుక్రవారం తెలిపారు. ఇద్దరు అసిస్టెంట్‌ ‌కమిషనర్స్ ఆఫ్‌ ‌పోలీస్‌, ఇన్‌స్పెక్టర్‌ , ఇద్దరు సబ్‌ ఇన్‌స్పెక్టర్లతో కూడిన సిట్‌ యూనివర్శిటీ కార్యకలాపాలపై సమగ్ర నివేదికను…

దిల్లీలో ప్రమాదకరంగా గాలి కాలుష్యం

– మరింతగా క్షీణించినట్లు గుర్తింపు – స్పోర్ట్సు యాక్టివిటీస్‌పై నిషేధం – ప్రజలను హెచ్చరించిన అధికారులు న్యూదిల్లీ, నవంబర్‌ 21: ‌దిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయిలకు చేరుకుంది. పలు ప్రాంతాల్లో పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. గత నెల దిల్లీ – ఎన్‌సీఆర్‌ ‌ప్రాంతాల్లోని 80 శాతం ఇళ్లలో విషపు గాలి కారణంగా కనీసం…

బీహార్‌ సీఎంగా నితీశ్‌ ప్రమాణం

– 27మంది మంత్రులు కూడా ప్రమాణం – ప్రమాణం చేయించిన గవర్నర్‌ – హాజరైన ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా పాట్నా,నవంబర్‌ 20: బిహార్‌ సీఎంగా జేడీయూ అధినేత నితీశ్‌ కుమార్‌ గురువారం ప్రమాణస్వీకారం చేశారు. సిఎంగా ఆయన ప్రమాణస్వీకారం చేయడం ఇది పదోసారి. పట్నాలోని గాంధీ మైదానంలో నితీశ్‌తో పాటు…

విశేష‌మైన సేవ‌లందిస్తోన్న జీఎస్ఐ

– వికసిత భారత్‌ లక్ష్యసాధనలో కీలక పాత్ర పోషించాలి – సంస్థ 175వ వార్షికోత్సవంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి జైపూర్‌, నవంబర్‌ 20: జియోజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా(జీఎస్‌ఐ) 1851 నుంచి 175 సంవత్సరాలుగా దేశ భౌగోళిక వారసత్వానికి నిరంతరాయంగా ఎన్నో సేవలు అందిస్తోందని, దేశ పరిశ్రమల వృద్ధికి అవసరమైన బొగ్గు, ఇనుము వంటి కీలకమైన…

హిందూ మహిళలు మేల్కోవాలి

– ఆస్తులుంటే వీలునామా రాయండి – సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు న్యూదిల్లీ, నవంబర్‌ 19:  ‌దేశంలో హిందూ మహిళల ఆస్తులపై గత కొన్నేళ్లుగా వివాదాలు చోటుచేసుకుంటున్న వేళ సుప్రీంకోర్టు కీలక సూచన చేసింది. హిందూ మహిళ ఆస్తి కోసం పుట్టింటివారు, అత్తింటి వారు కోర్టు మెట్లు ఎక్కుతున్న ఘటనలు అనేకం జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో…

బంగ్లా మాజీ ప్రధాని షేక్‌ ‌హసీనాకు ఉరిశిక్ష

– అల్లర్లలో కాల్పులకు ఆదేశించారన్న అభియోగం – ఢాకా ట్రైబ్యునల్‌ ‌కోర్టు సంచలన తీర్పు ఢాకా, న‌వంబర్‌ 17: ‌ఢాకా అల్లర్లకు కారణమంటూ బంగ్లాదేశ్‌ ‌మాజీ ప్రధాని షేక్‌ ‌హసీనాకు అక్కడి కోర్టు ఉరిశిక్ష విధించింది. దశాబ్దాల పాటు ఆ దేశ రాజకీయ చరిత్రను తానై నడిపించిన ఆమెను ‘ఉక్కు మహిళ’గా వ్యవహరిస్తుంటారు. కానీ, తన…

బిహార్‌ ఎన్నికల్లో ‘రిగ్గింగ్‌’

-ఎస్‌ఐఆర్‌ పేరుతో వోట్లు తొలగింపు -కేర‌ళ కాంగ్రెస్‌  ఆరోపణలు బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్‌డీఏ ఘన విజయం సాధించిన వేళ కేరళ కాంగ్రెస్‌ సంచలన వ్యాఖ్యలు చేసింది. బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో 128 నియోజకవర్గాల్లో రిగ్గింగ్‌ జరిగిందని ఆరోపించింది. ఎన్‌డీఏ గెలిచిన 202 అసెంబ్లీ నియోజకవర్గాల్లో, 128 స్థానాల్లో విజయం స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (ఎస్‌ఐఆర్‌)…

ఉ‌గ్రవాదులకు గట్టి హెచ్చరిక

-దిల్లీ బాంబర్‌ ఉమర్‌ ఇల్లు పేల్చివేత శ్రీనగర్‌,‌నవంబర్‌14: ‌దిల్లీ ఎర్రకోట వద్ద జరిగిన బాంబు పేలుడుకు కారణమైన ముష్కరుడు డాక్టర్‌ ఉమర్‌ ‌నబీ ఇంటిని భద్రతా బలగాలు పేల్చి వేశాయి. దేశద్రోహానికి పాల్పడ్డ ఈ దుండగుడి ఇంటిని పేల్చేయడం ద్వారా గట్టి సమాధానం ఇవ్వాలని, గట్టి సందేశం ఇవ్వాలని నిర్ణయించారు. దిల్లీ పేలుడు ఘటన దేశవ్యాప్తంగా…

బొగ్గు ఉత్పత్తి రికార్డు స్థాయిలో జరగాలి

– ఏటా ఉత్పత్తి, ఆదాయం విషయాల్లో పురోగతి సాధించాలి – వీలైనన్ని సంస్కరణలు తీసుకురావాలి – కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి న్యూదిల్లీ, నవంబర్ 13: గతేడాది భారత బొగ్గు రంగం గణనీయమైన ప్రగతిని నమోదు చేసిన నేపథ్యంలో ఈసారి కూడా ఆ కార్డులను అందుకోవడమే కాకుండా అంత కుమించిన ప్రగతిని ఈ ఆర్థిక సంవత్సరంలో మా…