కుప్పంలో నారా లోకేశ్ పాదయాత్ర ‘యువగళం’ ప్రారంభం

భారీగా హాజరైన టిడిపి కార్యకర్తలు వెంట నడిచిని అచ్చన్నాయుడు, బాలకృష్ణ చిత్తూరు, జనవరి 27 : నారా లోకేశ్ తలపెట్టిన ‘యువగళం’ పాదయాత్ర ప్రారంభమైంది. చిత్తూరు జిల్లా కుప్పం సపంలోని లక్ష్మీపురంలో ఉన్న శ్రీవరదరాజస్వామి ఆలయంలో శుక్రవారం ఉదయం ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సరిగ్గా 11.03 గంటలకు లోకేశ్ పాదయాత్ర ప్రారంభించారు. టిడిపి…







