Category జాతీయం

కుప్పంలో నారా లోకేశ్‌ ‌పాదయాత్ర ‘యువగళం’ ప్రారంభం

భారీగా హాజరైన టిడిపి కార్యకర్తలు వెంట నడిచిని అచ్చన్నాయుడు, బాలకృష్ణ చిత్తూరు, జనవరి 27 : నారా లోకేశ్‌ ‌తలపెట్టిన ‘యువగళం’ పాదయాత్ర ప్రారంభమైంది. చిత్తూరు జిల్లా కుప్పం సపంలోని లక్ష్మీపురంలో ఉన్న శ్రీవరదరాజస్వామి ఆలయంలో శుక్రవారం ఉదయం ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సరిగ్గా 11.03 గంటలకు లోకేశ్‌  ‌పాదయాత్ర ప్రారంభించారు. టిడిపి…

సమస్యలపై స్వాజీ విమర్శలు

బెంగళూరు, జనవరి 27 : కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్‌ ‌బొమ్మై ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో ఈశ్వరానందపురి స్వామి వద్ద నుంచి మైక్‌ను లాక్కున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బెంగళూరులోని మహదేవపురలో గురువారం  పౌరసరఫరాల శాఖపై స్వామిజీ విమర్శలు చేయడం ప్రారంభించారు. నియోజక వర్గంలో వరదలు,…

లిక్కర్‌ ‌కేసులో శరత్‌చంద్రారెడ్డికి ఊరట

న్యూ దిల్లీ, జనవరి 27 : దిల్లీ లిక్కర్‌ ‌పాలసీ ఈడీ కేసులో శరత్‌ ‌చంద్రారెడ్డికి బెయిల్‌ ‌మంజూరైంది. రౌస్‌ అవెన్యూ కోర్టు 14 రోజుల మధ్యంతర బెయిల్‌ ‌మంజూరు చేసింది. రూ.2 లక్షల పూచికత్తుపై జస్టిస్‌ ‌నాగ్‌ ‌పాల్‌ ‌ధర్మాసనం బెయిల్‌ ‌మంజూరు చేసింది. తమ నానమ్మ అంత్యక్రియలు, కర్మకాండలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు బెయిల్‌…

మహారాష్ట్రకు కోశ్యారీ స్థానంలో అమరీందర్‌ ‌సింగ్‌ ?

కొత్త గవర్నర్‌ ‌కోసం కసరత్తు చేస్తున్న కేంద్రం న్యూ దిల్లీ, జనవరి 27 : మహారాష్ట్ర గవర్నర్‌ ‌బాధ్యతల నుంచి తప్పుకుంటానని ఇటీవల భగత్‌సింగ్‌ ‌కోశ్యారీ ప్రకటించిన నేపథ్యంలో ఆ స్థానంలో కొత్త వ్యక్తిని నియమించేందుకు కేంద్రం కసరత్తు చేస్తుంది. ఈ క్రమంలో మహారాష్ట్ర నూతన గవర్నర్‌గా పంజాబ్‌ ‌మాజీ సీఎం, బీజేపీ నేత  కెప్టెన్‌…

గణతంత్ర విలువలను పాటిస్తున్నామా.. !

రాజ్యాంగాన్ని సుప్రీమ్‌ ‌కోర్టు  హైజాక్‌ ‌చేస్తోందని ఇటీవల కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ ‌రిజిజు చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యంగానూ..ఆందోళన కలిగించేవిగానూ ఉన్నాయి. నిజానికి రాజ్యాంగాన్ని హైజాక్‌ ‌చేసి తమ ఇష్టాను సారంగా పాలన సాగిస్తున్న నేతలు ఇలా మాట్లాడడం సరికాదు. ప్రభుత్వాలు విఫలం అయినప్పుడు.. తప్పుడు దారిలో నడుస్తున్నప్పుడు..ఉన్నత న్యాయస్థానం జోక్యం చేసుకోవడంతో మన ప్రజాస్వామ్యం…

నెరవేరని మేకిన్‌ ఇం‌డియా సంకల్పం

దేశీయ ఉత్పత్తులకు దక్కని ప్రోత్సాహం చిన్నతరహా పరిశ్రమలను ఆదుకుంటేనే మేలు న్యూదిల్లీ,జనవరి24 : అమెరికాలో ఉద్యోగాల కోత ఆందోళన కలిగిస్తున్న వేళ ..నిరుద్యోగులకు భరోసా కల్పించేలా భారత ప్రభుత్వం పథకాలు అమలుచేయాలి. పట్టాలు చేతబట్టుకుని వెళ్లిన వారు మళ్లీ బ్యాగు సర్దుకుని వచ్చే దుస్థితి వచ్చింది. అలాంటి వారు స్వదేశానికి వస్తే వారికి అండగా నిర్ణయాలు…

హాల అమలులో బిజెపి వెనకడుగు

ప్రజల దరికి చేరని పథకాలు వైఫల్యాలను  సక్షించుకోవాల్సిందే న్యూదిల్లీ,జనవరి25: ప్రజలు సంపూర్ణ సాధికరాత  సాధించేలా దేశంలో పథకాలు అమలు కావడం లేదు. నిరుద్యోగ సమస్య రోజురోజుకు పెరుగుతోంది. ఆరోగ్యం అందని ద్రాక్షగా మారింది. విద్య విలాసవస్తువుగా మారింది. ఇలాంటి అసమనాతలను రూపుమాపేందుకు పాలకులు చిత్తశుద్దితో కృషి చేయాలి. ఆనాటి పాలకుల దూరదృష్టి లోపం కారణంగా మనకు…

కాంగ్రెస్‌లో బిబిసి డాక్యుమెంటరీ చిచ్చు

న్యూదిల్లీ,జనవరి25: కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత, కేంద్రమాజీమంత్రి ఎ.కె. ఆంటోనీ కుమారుడు అనిల్‌ అం‌టోనీ బుధవారం పార్టీకి రాజీనామా చేశారు. ప్రధాని మోడీపై బిబిసి డాక్యుమెంటరీని వ్యతిరేకిస్తూ అనిల్‌ ఆం‌టోనీ పోస్ట్  ‌చేశారు. అయితే  ట్వీట్‌ను వెనక్కి తీసుకోవాలంటూ కాంగ్రెస్‌ ఒత్తిడి తీసుకువచ్చింది. దీంతో అసహనానికి గురైన అనిల్‌  ‌తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్‌లో తాను…

హిమాచల్‌లో మంచు దుప్పటి

‌సిమ్లా,జనవరి25: శీతాకాలం చివరలో చలి తీవ్రత మరింత పెరిగింది. దేశమంతటా జనం చలికి గజగజ వణుకుతున్నారు. ఉత్తరాది రాష్టాల్ల్రో అయితే పరిస్థితి మరింత తీవ్రంగా ఉన్నది. జమ్ముకశ్మీర్‌, ఉత్తరాఖండ్‌, ‌హిమాచల్‌‌ప్రదేశ్‌ ‌రాష్టాల్ల్రో  నిత్యం విపరీతంగా మంచు కురుస్తున్నది. కొన్ని ప్రాంతాల్లో అయితే మంచు తీవ్రంగా పడుతున్నది. మంచు తీవ్రతకు జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దాంతో…