ఇక దేశమంతా రాహుల్ గొంతుక వినిపిస్తుంది
ప్రజలు ప్రశ్నిస్తుంటారు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ట్వీట్ న్యూ దిల్లీ, మార్చి 25 : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లేవనెత్తిన ప్రశ్నలు ఇక దేశమంతా ప్రతిధ్వనిస్తాయని ఆయన సోదరి, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ప్రకటించారు. ట్విటర్ వేదికగా శనివారం ప్రియాంక ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శనాస్త్రాలు సంధించారు.…
