Category జాతీయం

తిరుమలలో కొనసాగుతున్న తెప్పోత్సవాలు

తిరుమల,మార్చి4:  కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. వారాంతం కావడంతో భక్తుల రాక పెరిగింది.  11 కంపార్ట్‌మెంట్ల లో స్వామివారి దర్శనానికి వేచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు 12 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. శుక్రవారం  స్వామివారిని 58,137 మంది భక్తులు దర్శించుకోగా 26,805…

కారును వేగంగా ఢీకొన్న లారీ

గుంటూరు,మార్చి4 :  పల్నాడు జిల్లా లో లారీ బీభత్సం సృష్టించిన ఘటనలో ఇద్దరు దుర్మరణం చెందారు. జిల్లాలోని సత్తెనపల్లి మండలం నందిగామ అడ్డరోడ్డులో అతివేగంగా వచ్చిన లారీ కారును ఢీ కొట్టింది. కారులో ఉన్న శాలివాహన కాలనీకి చెందిన టీచర్‌ ‌రాజ్యమ్మ,పాస్టర్‌ ‌నాగినేని సురేశ్‌ ‌మృతి చెందారు.సత్తెనపల్లి నుంచి కొమెరపూడి పాఠశాలకు కారులో వెళ్తుండగా ఈ…

లిక్కర్‌ ‌స్కామ్‌ ‌లో కీలక పరిణామం

మాగుంట రాఘవరెడ్డి కస్టడీ 14రోజులు పొడిగింపు న్యూదిల్లీ,మార్చి4 :దిల్లీ లిక్కర్‌ ‌స్కామ్‌ ‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అరెస్ట్ అయిన మాగుంట రాఘవ రెడ్డి  జ్యూడిషియల్‌ ‌కస్టడీని రౌస్‌ అవెన్యూ సీబీఐ కోర్టు పొడిగించింది. మరో 14 రోజుల పాటు జ్యుడీషియల్‌ ‌కస్టడీ పొడిగిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. అంతకుముందు మాగుంటను అధికారులు…

నేడు ఎల్బీ స్టేడియంలో సానియా ఫేర్‌వెల్‌ ‌మ్యాచ్‌

‌హైదరాబాద్‌,‌మార్చి4: నగరంలో ఆదివారం టెన్నిస్‌ ‌స్టార్‌ ‌సానియా ర్జా ఫేర్‌ ‌వెల్‌ ‌మ్యాచ్‌ ‌జరగనుంది. ఎల్బీ స్టేడియంలో ఈ మ్యాచ్‌ ‌జరగనుంది. ఆదివారం ఉదయం 10 గంటలకు ఈ మ్యాచ్‌ ‌జరగనుంది. టెన్నిస్‌ ‌కు ఇప్పటికే సానియా ర్జా రిటైర్మెంట్‌ ‌ప్రకటించింది. ఈ నేపథ్యంలో తన కెరీర్‌ ‌లో చివరి మ్యాచ్‌ ‌హైదరాబాద్‌లో ఆడాలని భావించింది.…

గాల్వాన్‌ ‌లోయలో ఆర్మీ క్రికెట్‌

శ్రీ‌నగర్‌,‌మార్చి4 :  ఇండియా, చైనా బోర్డర్‌ ‌మధ్య ఉన్న గాల్వాన్‌ ‌లోయ అత్యంత సున్నితమైన ప్రదేశం. రెండేళ్ల క్రితం ఆ ప్రదేశంలో రెండు దేశాల జవాన్ల మధ్య ఉద్రిక్తత చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అక్కడ భారత ఆర్మీ తన సైన్యాన్ని పెంచింది. గాల్వాన్‌ ‌వ్యాలీలో ఉన్న సైనిక దళాలు రకరకాల క్రీడలు ఆడుతూ ఫిట్‌నెస్‌…

‌త్రిపురలో 8న కొలువుదీరనున్న కొత్త ప్రభుత్వం

ప్రమాణస్వీకారానికి హాజరు కానున్న ప్రధాని మోదీ న్యూదిల్లీ,మార్చి4 : త్రిపురలో 8న కొత్త ప్రభుత్వం కొలువుదీరనున్నది.  త్రిపురలో బీజేపీ  మరోసారి అధికారం చేపట్టనున్నది. ఈ సందర్బంగా ప్రధాని మోడీ ఈ నెల 8న త్రిపురలో పర్యటించ బోతున్నారు. త్రిపురలో కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకారోత్సవంలో ఆయన పాల్గొననున్నారు. ఈ మేరకు త్రిపుర సీనియర్‌ అధికారి ఒకరు…

లిక్కర్‌ ‌స్కాం కేసులో సిసోడియాకు 6వరకు సిబిఐ కస్టడీ

న్యూదిల్లీ,మార్చి4:  లిక్కర్‌ ‌స్కాం కేసులో దిల్లీ మాజీ డిప్యూటీ సిఎం మనీష్‌ ‌సిసోడియాకు కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన బెయిల్‌ ‌పిటిషన్‌పై విచారణను మార్చి 10కి న్యాయస్థానం వాయిదా వేసింది. అలాగే సిబిఐ కస్టడీని కూడా మరో మూడురోజుపాటు పొడిగించింది. మార్చి 6వరకు సిసోడియా సిబిఐ కస్టడీలో ఉండాలని న్యాయస్థానం పేర్కొంది. ఇక సిసోడియా అరెస్టుకు…

దేశాభివృద్ధి ప్రక్రియలో మౌలిక సదుపాయాలే కీలకం

వీటి అభివృద్ధ్దికి అధికా ప్రాధాన్యం ఇస్తున్నాం రాబోయే కాలంలో రూ. 110 లక్షల కోట్లు పెట్టుబడుల లక్ష్యం రవాణా రహదారులు, వాణిజ్య పరిశ్రమల వెబ్‌నార్‌లో ప్రధాని నరేంద్రమోదీ న్యూదిల్లీ,మార్చి4: దేశాభివృద్ధి పక్రియలో మౌలిక సదుపాయాల అభివృద్ధి ముఖ్యమైన పాత్ర వహిస్తుందని ప్రధాని నరేంద్రమోడీ వ్యాఖ్యానించారు. రోడ్డు, రవాణా రహదారుల మంత్రిత్వశాఖ, వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వశాఖ కలిసి…

నడకమార్గం భక్తులకు దివ్యదర్శనం టోకెన్లు

తిరుమల,మార్చి3 : నడక మార్గంలో తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తులకు టీటీడీ  శుభవార్త చెప్పింది. త్వరలో నడక మార్గంలో వచ్చే భక్తులకు దివ్య దర్శన టోకెన్లు జారీ చేయనున్నట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి ప్రకటించారు. టీటీడీ సంభందించిన ఆస్తులపై పూర్తి స్థాయి సమాచారంతో రిజిస్టేష్రన్‌ ‌శాఖకు దరఖాస్తు చేయనున్నట్లు తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసిన తర్వాత…