Category జాతీయం

మూడోటెస్టులో టీమిండియా పరాజయం

9 వికెట్ల తేడాతో ఓటమి చెందిన రోహిత్‌ ‌సేన వికెట్‌ ‌కోల్పోయి 78 రన్స్ ‌చేసిన ఆస్టేల్రియా నాలుగు టెస్టుల సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో భారత్‌ ఇం‌డోర్‌,‌మార్చి3 : అనుకున్నట్లుగానే మూడో టెస్టు మూడు రోజులకే ముగిసింది. అద్భుతాలు ఏం జరగలేదు. బోర్డర్‌ ‌గవాస్కర్‌ ‌ట్రోఫీ మూడో టెస్టులో ఆస్టేల్రియా 9 వికెట్ల తేడాతో ఘనవిజయం…

సినీస్టార్స్, ‌క్రికెటర్లను మోసం చేసిన ముఠా

సైబర్‌ ‌ముఠా మోసాలను ఛేదించిన పోలీసులు  ముఠాలోని ఐదుగురిని అరెస్ట్ ‌చేసిన దిల్లీ పోలీసులు న్యూదిల్లీ,మార్చి3 : సినీ స్టార్స్, ‌క్రికెటర్ల లాంటి ప్రముఖులను మోసం చేసిన సైబర్‌ ‌ముఠా కేసును ఢిల్లీ పోలీసులు ఛేదించారు. వారిలో ఎంఎస్‌ ‌ధోనీ , అభిషేక్‌ ‌బచ్చన్‌ , ‌సోనమ్‌ ‌కపూర్‌, ‌సచిన్‌ ‌టెండూల్కర్‌, ‌సైఫ్‌ అలీఖాన్‌, ‌హృతిక్‌…

భారత నిర్మాణంలో ఎపి కీలక భూమిక

విశాఖపట్టణం,మార్చి3: నూతన భారతదేశ నిర్మాణంలో ఏపీ రాష్ట్రం కీలక పాత్ర పోషించ నుందని రిలయన్స్ అధినేత ముఖేష్‌ అం‌బానీ అన్నారు. శాఖపట్టణంలోని గ్లోబల్‌ ఇన్వెస్టర్స్ ‌సమ్మిట్‌లో రిలయన్స్ ‌సంస్థల అధినేత ముఖేష్‌ అం‌బానీ ప్రసంగించారు. విశాఖపట్టణంలోని గ్లోబల్‌ ఇన్వెస్టర్స్ ‌సమ్మిట్‌లో భాగస్వామ్యమైనందుకు తనకు చాలా సంతోషంగా ఉందని.. రిలయన్స్ ‌సంస్థలో మేనేజర్లుగా పనిచేసేవారిలో ఎందరో ఏపీ…

బచ్చుల అర్జునుడికి చంద్రబాబు నివాళి

అమరావతి,మార్చి3: టీడీపీ సీనియర్‌ ‌నేత బచ్చుల అర్జునుడు పార్థివదేహానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు  నివాళులర్పించారు. శుక్రవారం బందరులోని బచ్చుల అర్జునుడు నివాసానికి చేరుకున్న టీడీపీ అధినేత… అర్జునుడికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం బచ్చుల అర్జునుడు అంతిమయాత్ర ప్రారంభమైంది. బచ్చుల అంతిమయాత్రలో చంద్రబాబు, అచ్చెన్నాయుడు పాడె మోశారు. బందరులో ఎమ్మెల్సీ బచ్చుల అంత్యక్రియలు…

పరిపాలనా రాజధాని విశాఖపట్టణమే

ఎపిలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం గ్లోబల్‌ ‌సమ్మిట్‌ ‌వేదికగా సిఎం జగన్‌ ‌స్పష్టీకరణ పారిశ్రామిక దిగ్గజాలతో కలిసి సమ్మట్‌కు జ్యోతిప్రజ్వలన విశాఖపట్టణం,మార్చి3: ఆంధ్రప్రదేశ్‌ ‌పరిపాలనా రాజధాని విశాఖపట్టణమేనని గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ‌సమ్మిట్‌ ‌వేదికగా ఏపీ సీఎం వైఎస్‌ ‌జగన్‌ ‌మరోసారి స్పష్టం చేశారు. త్వరలో తాను కూడా విశాఖకే షిప్ట్ అవుతానని, ఇక్కడి నుంచే పాలన…

పాపాల పెద్దిరెడ్డిని ఇంటికి పంపుతాం

అక్రమాల పెద్దిరెడ్డిని పెద్దాయన అని పిలవాలా పుంగనూరు పాదయాత్రలో లోకేశ్‌ ‌విమర్శలు తిరుపతి,మార్చి3 : పుంగనూరులో పెద్దిరెడ్డిని పెద్దాయన అని పిలవాలంట… భూములు దోచిందానికి పెద్దాయన అని పిలవాలా? మట్టి మాఫియా చేసినందుకు పెద్దాయన అని పిలవాలా? ఇసుక దోపిడీ చేసిన దానికి పెద్దాయన అని పిలవాలా? ఎందుకు పెద్దాయన అని పిలవాలని టిడిపి నేత…

భారత ప్రజాస్వామ్య వ్యవస్థపై దాడి

 నిలువరించేందుకు యత్నిస్తున్నాం కేంబ్రిడ్జ్ ‌యూనివర్సిటీలో రాహుల్‌ ‌ప్రసంగం ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ‌మార్చి 3: భారత ప్రజాస్వామ్య వ్యవస్ధపై దాడి జరుగుతోందని కాంగ్రెస్‌ ఎం‌పీ రాహుల్‌ ‌గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. భారత ప్రజాస్వామ్యంపై దాడిని నిలువరించేందుకు తాము ప్రయత్నిస్తున్నామని కాంగ్రెస్‌ ఎం‌పీ పేర్కొన్నారు. కేంబ్రిడ్జి యూనివర్సిటీలో శుక్రవారం ఉపన్యసించిన రాహుల్‌ ..‌మోదీ సర్కార్‌పై విమర్శలు…

ఈశాన్య ఫలితాల ప్రభావం ఉండదు

సాధారణ ఎన్నికల్లో బిజెపికి దెబ్బతప్పదు కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లి కార్జున ఖర్గే న్యూదిల్లీ,మార్చి2: త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్‌ ‌రాష్టాల్ర శాసన సభలకు జరిగిన ఎన్నికల ఫలితాల ప్రభావం రానున్న లోక్‌సభ ఎన్నికలపై ఉండదని  కాంగ్రెస్‌ ‌విశ్లేషించింది. సాధారణ ఎన్నికల్లో పరిస్థితులు వేరుగా ఉంటాయని అంటోంది. ఇదే విషయాన్ని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే  కూడా సమర్థించారు.…

కీలక బిల్లుల ఆమోదంలో తిరకాసు

న్యూదిల్లీ,మార్చి2(ఆర్‌ఎన్‌ఎ): ‌రాష్ట్ర గవర్నర్‌ ‌తమిళిసై వ్యవహారంపై తెలంగాణ సర్కార్‌ ‌సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 10 బిల్లులను గవర్నర్‌ ‌తమిళిసై ఆమోదించకపోవడంపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సుప్రీంకోర్టులో రిట్‌ ‌పిటిషన్‌ ‌దాఖలు చేశారు. ఈ పిటిషన్‌లో ప్రతివాదిగా తమిళిసై సౌందర్‌ ‌రాజన్‌ ‌పేరును చేర్చారు. బిల్లులను గవర్నర్‌ ఆమోదించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ పిటిషన్‌ ‌దాఖలు…