Category జాతీయం

ఐశ్వర్య రజనీకాంత్‌ ఇం‌ట్లో భారీ చోరీ

చెన్నై, మార్చి 20 : కోలీవుడ్‌ ‌సూపర్‌ ‌స్టార్‌ ‌రజనీకాంత్‌ ‌కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్‌ ఇం‌ట్లో భారీ చోరీ జరిగింది. చెన్నైలోని ఆమె నివాసం నుంచి 48 తులాల వజ్రాభరణాలు చోరీకి గురయ్యాయి. ఈ మేరకు ఐశ్వర్య రజనీకాంత్‌ ‌తెయాన్‌ ‌మెట్‌ ‌పోలీసులకు ఫిర్యాదు చేశారు. లాకర్‌ ‌లో పెట్టిన ఆభరణాలు కనిపించడం లేదని ఫిర్యాదులో…

ఏపిలో ఉద్రిక్తంగా అంగన్వాడీల చలో విజయవాడ

ఎక్కడిక్కడ అంగన్‌వాడీల అరెస్ట్ ‌నగరంలోకి రాకుండా అడ్డుకున్న పోలీసులు విజయవాడ, మార్చి 20 : అంగన్వాడీలు చేపట్టిన చలో విజయవాడ ఉద్రిక్తంగా మారింది. నగరంలకి రాకుండా వారిని అడ్డుకున్నారు. బారికేడ్లు పెట్టి నిర్బంధించారు.  సోమవారం ఉదయం విజయవాడ ధర్నా చౌక వద్దకు చేరుకున్న వందలాది అంగన్వాడీలను పోలీసులు బలవంతపు అరెస్టులు చేశారు. దౌర్జన్యంగా పోలీసులు లాక్కెళ్లడంతో…

జర్నలిస్ట్ ‌చిల్కూరి సుశీల్‌ ‌రావు ‘‘స్వప్నిక’’ డాక్యుమెంటరీకి ‘‘సర్టిఫికేట్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్- ‌స్పెషల్‌ ‌ఫెస్టివల్‌ అవార్డు

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,మార్చి 20:, ఆదివారం మార్చి 19, 2023 హైదరాబాద్‌లో జరిగిన 7 వ ఇండియన్‌ ‌వరల్డ్ ‌ఫిల్మ్ ‌ఫెస్టివల్‌-23 ‌లో జర్నలిస్ట్ ‌చిల్కూరి సుశీల్‌ ‌రావు రూపొందించిన ‘‘స్వప్నిక’’ డాక్యుమెంటరీ చిత్రం అంతర్జాతీయ గుర్తింపు పొందింది. న్యూ దిల్లీ, గ్రేటర్‌ ‌నోయిడా,మిని బాక్స్ ఆఫీస్‌  ఆధ్వర్యంలో జరిగిన ఈ ఉత్సవంలో ప్రపంచం నలుమూలల నుంచి వివిధ…

సంక్షేమం..అభివృద్ధి లక్ష్యంగా పాలన

ఏపీలో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ ‌నజీబ్‌ ‌ప్రసంగం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు అమరావతి, మార్చి 14 : ఏపీ ప్రభుత్వం గత నాలుగేళ్లుగా పారదర్శక పాలన అందిస్తోందని గవర్నర్‌ అబ్దుల్‌ ‌నజీర్‌ ‌తెలిపారు. ఈ సందర్భంగా నవరత్నాలతో ఏపీ ప్రజలకు నేరుగా నిధులు అందించా మన్నారు. నాలుగేళ్లుగా 5 కోట్ల మంది ప్రజల ఆకాంక్షల…

పార్లమెంట్‌ ఉభయ సభల్లో మళ్లీ గందరగోళం

ఆదానీ వ్యవహారంపై జెపిసికి విపక్షాల డిమాండ్‌ ‌ప్రభుత్వ తీరుకు నిరసనగా ఎంపిల ఆందోళన…కొనసాగుతున్న వాయిదాల పర్వం న్యూ దిల్లీ, మార్చి 14 : వరుసగా రెండోరోజూ పార్లమెంటులో ఆదానీ వ్యవహారం గందరగోళానికి దారితీసింది. దీనిపై జెపిసి వేయాలని కోరుతూ బిఆర్‌ఎస్‌ ‌వాయిదా తీర్మానం ఇచ్చింది. వాయిదా తీర్మానాలపై చర్చించాలని విపక్షాలు పట్టుబట్టాయి. లోక్‌సభలో ఇవాళ విపక్ష…

ఆర్‌ఆర్‌ఆర్‌కు ఆస్కార్‌ అవార్డు

న్యూ దిల్లీ, మార్చి 14 : ఆస్కార్స్ 2023‌లో ఇండియన్‌ ‌ఫిల్మస్‌కు రెండు అవార్డులు దక్కిన విషయం తెలిసిందే. ఆర్‌ఆర్‌ఆర్‌ ‌ఫిల్మ్‌లోని నాటు నాటు సాంగ్‌ ‌ద ఎలిఫెంట్‌ ‌విస్పరర్స్ ‌షార్ట్ ‌ఫిల్మ్‌కు ఆస్కార్లు దక్కాయి. ఈ నేపథ్యంలో ఇవాళ రాజ్యసభ చిత్రబృందాన్ని అభినిందించింది. ఇండియన్‌ ‌సినిమాకు ఆస్కార్‌ అవార్డులు దక్కడం అది మన వైభవాన్ని…

ఏపీ కర్నూలు జిల్లాలో దారుణ ఘటన

అత్తింటివారిపై కత్తితో అల్లుడి దాడి భార్య, అత్తలు మృతి..మామకు తీవ్రగాయాలు కర్నూలు, మార్చి 14 : కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. పెల్ళైన రెండు వారాలకే కట్టుకున్న భార్య, అత్త, మామల పై విచక్షణరహితంగా ఓ అల్లుడు కత్తితో దాడి చేశాడు. హైదరాబాద్‌లోని ఓ బ్యాంకులో పనిచేస్తున్న శ్రావణ్‌కు రుక్మిణితో రెండు వారాల కిందట వివాహం…

జూలైలో విశాఖపట్నం వెళుతున్నాం

ఇక అక్కడి నుంచే మన పాలన కేబినేట్‌ ‌భేటీలో మంత్రులకు జగన్‌ ‌స్పష్టం కొందర మంత్రుల పనితీరుపైనా అసహనం 15 బిల్లులకు కేబినెట్‌ ఆమోదం 2023-27 పారిశ్రామిక విధానానికి ఓకే అమరావతి,మార్చి14 : ఈ ఏడాది జూలైలో విశాఖపట్నంకు షిప్ట్ అవుతున్నామని.. ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌ ‌మోహన్‌ ‌రెడ్డి మరోమారు స్పష్టం చేశారు. జగన్‌ అధ్యక్షతన…

సమస్యలపై కదం తొక్కిన మహా రైతులు

నాసిక్‌ ‌నుంచి ముంబై వరకు భారీ నిరసన ర్యాలీ ముంబై,మార్చి14: తమ సమస్యల పరిష్కారం కోసం మహారాష్ట్ర రైతులు కదం తొక్కారు. నాసిక్‌ ‌నుంచి ముంబై వరకు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. సీపీఎం ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో వేలాది మంది రైతులు పాల్గొన్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం డిమాండ్‌ ‌చేస్తూ ,…