Category జాతీయం

దిల్లీ బడ్జెట్‌కు కేంద్రం ఆమోదం

న్యూ దిల్లీ, మార్చి 21 : ముఖ్యమంత్రి అరవింద్‌ ‌కేజ్రీవాల్‌ ‌నేతృత్వంలోని దిల్లీ రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్‌కు కేంద్ర హోమ్‌ ‌వ్యవహారాల మంత్రిత్వ శాఖ మంగళవారం ఆమోదం తెలిపింది. ఈ బడ్జెట్‌ను దిల్లీ లెప్టినెంట్‌ ‌గవర్నర్‌ ‌వీకే సక్సేనా పరిశీలించిన తర్వాత తనకు మళ్లీ సమర్పించాలని అంతకుముందు ఎంహెచ్‌ఏ ‌కోరిన సంగతి తెలిసిందే. ఢిల్లీ శాసన…

డ్యాన్స్ ‌చేస్తూ కుప్పకూలిన వ్యక్తి…గుండెపోటుతో మృతి

భోపాల్‌, ‌మార్చి 21 : ఈ మధ్యకాలంలో వయసుతో సంబంధం లేకుండా సెలబ్రెటీలు, సామాన్యులు సైతం హఠాత్తుగా గుండె పోటుతో కుప్పకూలిపోతున్నారు. అప్పటి వరకు ఆడుతూ పాడుతూ పక్కనే ఉన్నవాళ్లు ఒక్కసారిగా నిర్జీవమైపోతున్నారు. ఇలాంటి ఘటనే మధ్యప్రధేశ్‌ ‌లోని భోపాల్‌ ‌లో జరిగింది.పోస్టల్‌ ‌డిపార్డ్ ‌మెంట్‌ ‌లో అసిస్టెంట్‌ ‌డైరెక్టర్‌గా పనిచేస్తున్న సురేంద్ర కుమార్‌ ‌దీక్షిత్‌…

భగ్గుమన్న బంగారం ధరలు

న్యూ దిల్లీ, మార్చి 21 : బంగారం ధరలు మండుటెండల్లా మండుతున్నాయి. బంగారం ధరలు మరోసారి భగ్గుమంటున్నాయి.. ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్నాయి.. సామాన్యుడికి అందనతంగా దేశంలో పసిడి ధరకు రెక్కలొచ్చాయి. గడిచిన కొంతకాలంగా బంగారం, వెండి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. రెండరోజులుగా స్థిరంగా ఉన్న బంగారం ధరలు గత 24 గంటల్లో భారీగా పెరిగాయి. దీంతో…

శ్రీ‌శైలంలో వైభవంగా ఉగాది ఉత్సవాలు

మహాసరస్వతి అలంకారంలో శ్రీ భ్రమరాంబికాదేవి కాలి నడకన చేరుకుంటున్న కన్నడ భక్తులు నంద్యాల, మార్చి 21 : ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామి ఆలయం  లో ఉగాది మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉగాది మహోత్సవాల్లో భాగంగా మూడవరోజు మంగళవారం మహాసరస్వతి అలంకారంలో శ్రీ భ్రమరాంబికాదేవి భక్తులకు దర్శనమిచ్చారు. నందివాహనం పై ఆసీనులై ఆదిదంపతులు…

ఏపిలో జగనన్న గోరుముద్దలో రాగిజావ

అమరావతి, మార్చి 21 : విద్యార్థుల్లో రక్తహీనత, పౌష్టికాహార లోపం నివారణకు రాగిజావా ఇవ్వనున్నట్లుగా ముఖ్యమంత్రి జగన్మోహన్‌ ‌రెడ్డి ప్రకటించారు. ఈ సందర్భంగా జగనన్న గోరుముద్ద ద్వారా బడి పిల్లలకు వారానికి మూడు రోజులు ఉదయం పూట రాగి జావ అందించే కార్యక్రమాన్ని సీఎం జగన్‌ ‌మంగళవారం తన క్యాంపు కార్యాలయం నుంచి లాంఛనంగా ప్రారంభించారు.…

తిరుమలలో శాస్తోక్త్రంగా కోయిల్‌ ఆళ్వార్‌ ‌తిరుమంజనం

తిరుమల, మార్చి 21 : తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ ‌తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. బుధవారం ఉగాది ఆస్థానాన్ని పురస్కరించుకుని మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ ‌తిరుమంజనం జరిగింది. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో ధర్మారెడ్డి, అర్చకులు పాల్గొన్నారు. ప్రతి ఏటా నాలుగుసార్లు ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే…

జర్మన్‌ ‌రాయబారి కార్యాలయంలో ‘నాటు నాటు’ వేడుక

జరుపుకోవంపై ప్రధాన మంత్రి ప్రశంస హైదరాబాద్‌, ‌పిఐబి, మార్చి 20 : భారతదేశానికి, భూటాన్‌కు జర్మనీ తరఫు రాయబారి ఫిలిప్‌ ఎకర్‌ ‌మేన్‌ ‌శేర్‌ ‌చేసిన వీడియోను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఆ వీడియోలో డాక్టర్‌ ‌ఫిలిప్‌ ఎకర్‌ ‌మేన్‌ ‌మరియు రాయబారి కార్యాలయ సభ్యులు ‘నాటు నాటు’ గీతం ఆస్కార్‌ ‌పురస్కారాన్ని…

పోస్ట్ ‌కోవిడ్‌ ‌నుంచి ఉమ్మడిగా కోలుకోవాలి

రికవరీని మానవ కేంద్రక ప్రక్రియగా మార్చాలి అదే ప్రపంచం సంకల్పమన్న కేంద్ర మంత్రి భూపేందర్‌ ‌యాదవ్‌ హైదరాబాద్‌, ‌పిఐబి, మార్చి 20 : ప్రపంచం కలిసి ఉమ్మడిగా కోలుకోవాలని, రికవరీని మానవ కేంద్రక ప్రక్రియగా మార్చాలని సంకల్పించిందని కేంద్ర కార్మిక మరియు ఉపాధి మంత్రి భూపేందర్‌ ‌యాదవ్‌ అన్నారు. అమృత్‌సర్‌లో జరుగుతున్న ఎల్‌ 20 ‌ప్రారంభ…

ఏపీ అసెంబ్లీలో తీవ్ర ఉద్రిక్తత

సభలో పరస్పరం తోసుకున్న ఎమ్మెల్యేలు పరస్పరం దాడి చేసుకున్న వైసిపి, టిడిపి నేతలు అమరావతి, మార్చి 20 : ఏపీ అసెంబ్లీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోడియం వద్ద నిసనకు దిగిన టిడిపి ఎమ్మెల్యేలపై అధికార వైసిపి సభ్యులు దాడికి దిగారు. దీంతో టిడిపి ఎమ్మెల్యే బాలవీరాంజనేయస్వామి కిందపడ్డారు. ఎమ్మెల్యే బాలవీరాంజనేయస్వామి, వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్‌బాబు…