Category జాతీయం

ఇరాన్‌లో అస్థిర పరిస్థితులు.. స్వదేశానికి పౌరులు

– భారతీయులతో దిల్లీ చేరుకున్నరెండు కమర్షియల్‌ విమానాలు  న్యూదిల్లీ, జనవరి 17: ఇరాన్‌లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. నిరసనల కారణంగా ఇప్పటివరకు రెండు వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇరాన్‌లోని భారతీయులు జాగ్రత్తగా ఉండాలని, వీలైనంత త్వరగా ఇండియాకు వచ్చేయాలని సూచించింది. శుక్రవారం రాత్రి రెండు కమర్షియల్‌…

కారులోకి దూసుకొచ్చిన జంతువు

– తల్లి ఒడిలో నిద్రిస్తున్న నాలుగేళ్ల చిన్నారి మృతి భోపాల్‌, జనవరి16 : మధ్యప్రదేశ్‌లోని గుణ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఓ కుటుంబం కారులో వెళ్తుండగా అడవి జంతువు ఉన్నట్టుండి కారులోకి దూసుకురావడంతో నాలుగేళ్ల చిన్నారి మృతిచెందింది. బుధవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గుణ ప్రాంతానికి చెందిన సోను జాట్‌…

చోక్సీ, నీరవ్‌ మోదీ కేసులో ఈడీ దర్యాప్తు

– చోక్సీ తనయుడు రోహన్‌కు కూడా సంబధం – దిల్లీ అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌కు వివరాలు న్యూదిల్లీ, జనవరి 16: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకుకు రూ.వేల కోట్లు ఎగవేసి పారిపోయిన వ్యాపారవేత్త, ఆర్థిక నేరస్తుడు మెహుల్‌ చోక్సీ కేసుపై ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఎనిమిదేళ్లుగా కొనసాగుతోన్న దర్యాప్తులో భాగంగా ఈడీ అధికారులు తాజాగా కీలక విషయం…

బీజేపీ అధ్యక్ష ఎన్నికకకు రంగం సిద్దం

– 19న నామినేషన్లు.. అవసరమైతే 20న ఎన్నిక న్యూదిల్లీ, జనవరి 16: బీజేపీ కొత్త సారథి ఎన్నికకు సమయం ఆసన్నం అయింది. పార్టీ నూతన అధ్యక్షుడి కోసం ఎన్నిక తేదీని బీజేపీ శుక్రవారం ప్రకటించింది. ఈ పదవికి ఈనెల 19న నామినేషన్లు దాఖలు కానున్నట్లు తెలిపింది. ఆ మరుసటి రోజు 20వ తేదీ కొత్త అధ్యక్షుడి…

చట్టవిరుద్దంగా వాకీటాకీల విక్రయం

– అమెజాన్‌, ప్లిప్‌కార్ట్‌, విూషో సహా పలు సంస్థలకు షాక్‌ – ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌లపై రూ.44లక్షల వరకు జరిమానా న్యూదిల్లీ, జనవరి 16: చట్టవిరుద్ధంగా వాకీ టాకీలను విక్రయిస్తున్న పలు ఈ`కామర్స్‌ సంస్థలపై కేంద్ర వినియోగదారుల రక్షణ ప్రాధికార సంస్థ (సీసీపీఏ) సుమోటోగా చర్యలు చేపట్టింది. అమెజాన్‌, ప్లిప్‌కార్ట్‌, విూషో సహా పలు ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌లపై…

నోట్ల కట్టల కేసులో జస్టిస్‌ వర్మకు చుక్కెదురు

– దర్యాప్తు చట్టబద్దతపై సవాల్‌ను తిరస్కరించిన సుప్రీంకోర్టు న్యూదిల్లీ, జనవరి 16: నోట్ల కట్టల కేసులో న్యాయమూర్తి జస్టిస్‌ యశ్వంత్‌వర్మకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. తనను తొలగించాలని కోరుతూ వచ్చిన తీర్మానాన్ని లోక్‌సభ స్పీకర్‌ ఆమోదించడంతోపాటు తనపై దర్యాప్తు కోసం ఏర్పాటు చేసిన పార్లమెంటరీ ప్యానల్‌ చట్టబద్ధతను సవాల్‌ చేస్తూ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.…

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

ముంబై, జనవరి 16: కొద్ది రోజులుగా చుక్కలు చూపిస్తున్న బంగారం ధరలు శుక్రవారం కాస్త తగ్గుముఖం పట్టాయి. బంగారం కొనాలనుకునే పేద, మధ్య తరగతి వారికి ఊరట మాత్రం కలగడం లేదు. పది గ్రాముల 24, 22, 18 క్యారెట్ల బంగారంపై వరుసగా రూ.220, రూ.200, రూ.170లు తగ్గింది. ప్రస్తుతం దేశీ మార్కెట్‌లలో పది గ్రాముల…

పాక్‌ మళ్లీ కవ్వింపు చర్యలు

– సరిహద్దుల్లో డ్రోన్లతో దాడికి యత్నం న్యూదిల్లీ, జనవరి 16: స్నేహం కొనసాగిస్తాం అంటూనే పాకిస్థాన్‌ మరోవైపు భారత్‌పై కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్‌ సెక్టార్‌లో నియంత్రణ రేఖ వెంబడి గురువారం రాత్రి రెండు పాక్‌ డ్రోన్లు సంచరించినట్లు రక్షణ వర్గాలు వెల్లడించాయి. డ్రోన్ల కదలికలు చూసిన వెంటనే భారత సైన్యం స్పందించి…

నోబెల్‌ బహుమతిని ట్రంప్‌కు అంజేసిన మచాడో

వాషింగ్టన్‌, జనవరి 16: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ను వెనుజువెలా ప్రతిపక్ష నాయకురాలు మారియా కొరినా మచాడో వైట్‌హౌజ్‌లో కలిశారు. ఈ సందర్భంగా తన నోబెల్‌ శాంతి బహుమతి పురస్కారాన్ని ట్రంప్‌కు అందజేశారు. సమావేశం అనంతరం ఈ విషయాన్ని మచాడో స్వయంగా విూడియాకు వెల్లడిరచారు. ఈ సందర్భంగా మచాడో మాట్లాడుతూ ’చరిత్రలో 200 ఏళ్ల తర్వాత…