Category జాతీయం

ముంబైలో భారీగా డ్రగ్స్ ‌పట్టివేత

ఎయిర్‌పోర్టులో రూ. 25 కోట్లు విలువ చేసే కొకైన్‌ ‌స్వాధీనం ముంబై,మార్చి1: ముంబై ఛత్రపతి శివాజీ మహారాజ్‌ అం‌తర్జాతీయ విమానాశ్రయంలో 2.58 కిలోల  అంటే రూ. 25 కోట్లు విలువ చేసే కొకైన్‌ 12 ‌సోప్‌ ‌బార్లు పట్టుబడ్డాయి. ఇథియోపియా అడిస్‌ అబాబా నుంచి వచ్చిన వ్యక్తి ట్రాలీ బ్యాగ్‌లో డ్రగ్స్ ఉన్నట్టు గుర్తించారు. ఆ…

ఎదురెదురుగా వేగంగా వస్తున్న రైళ్లు ఢీ

తెంపీ,మార్చి1: ఎదురెదురుగా వచ్చిన రెండు రైళ్లు ఢీకొని 26 మంది సజీవదహనమైన ఘోర ఘటన మంగళవారం రాత్రి గ్రీస్‌లో జరిగింది. ఈ ప్రమాదంలో మరో 85 మందికి పైగా గాయపడ్డారు. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సోషల్‌‌డియాలో వైరల్‌గా మారాయి. తాము ఉలిక్కిపడ్డామని, భూకంపం వచ్చిందేమోనని భయపడ్డామని ప్రమాదం నుంచి బయటపడిన ఓ ప్రయాణికుడు ఆందోళన వ్యక్తం…

ఖాతాదారులపై ఛార్జీల దాడి

మొండి బకాయిలపై నిర్లక్ష్యం – అన్ని బ్యాంకులదీ అదే తీరు ముంబయి,ఫిబ్రవరి27 : దేశంలో బ్యాంకులకు రుణాలు ఎగవేసిన వారి విషయంలో ఎలాంటి చర్యలు కానరావడం లేదు. కొందరు దేశం విడిచి పారిపోయారు. వారు ఇప్పట్లో తిరిగి వస్తారని కానీ, ఎగవేసిన రుణాలను చెల్లిస్తారన్‌ ఆశలు మాత్రం కానరావడం లేదు.  ఇకపోతే కాలక్రమేణా బ్యాంకులు సామాన్యలకు…

నారాయణ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

న్యూదిల్లీ,ఫిబ్రవరి27 : ఏపీ మాజీ మంత్రి నారాయణ కేసులో సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ కేసు లో నారాయణ దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం సుప్రీం విచారించింది. ఈ కేసుకు సంబంధించి సెషన్స్ ‌కోర్టులో విచారణ చేపట్టాలని ధర్మాసనం ఆదేశించింది. మెరిట్‌ ఆధారంగానే విచారణ కొనసాగించాలని సుప్రీం…

కోల్‌కతాలో విమానానికి తప్పిన ముప్పు

టేకాఫ్‌ ‌సమయంలో విరిగిన ఇంజిన్‌ ‌బ్లేడ్లు కోల్‌కతా,ఫిబ్రవరి27 : విమానం టేకాఫ్‌ ‌సమయంలో ఇంజిన్‌ ‌బ్లేడ్లు విరిగాయి. దీంతో ఆ విమానాన్ని వెనక్కి మళ్లించి ఎయిర్‌పోర్ట్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ ‌చేశారు. పశ్చిమబెంగాల్‌ ‌రాజధాని కోల్‌కతాలో ఈ సంఘటన జరిగింది. ఆదివారం అర్ధ రాత్రి తర్వాత 1.09 గంటలకు స్పైస్‌జెట్‌కు చెందిన బోయింగ్‌ 737 ‌విమానం కోల్‌కతా…

యమున హైవేపై ఘోర ప్రమాదం

డివైడర్‌ను ఢీకొన్న బోల్తాపడ్డ బస్సు – చిన్నారి సహా ముగ్గురు మృతి లక్నో,ఫిబ్రవరి27 :ఉత్తర్‌ ‌ప్రదేశ్‌ ‌లోని మధుర – యమున ఎక్స్ ‌ప్రెస్‌ ‌హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఢిల్లీ నుంచి బిహార్‌ ‌వెళ్తున్న డబుల్‌ ‌డెక్కర్‌ ‌బస్సు డివైడర్‌ ‌ను ఢీకొని బోల్తా పడింది. ఈ ఘటనలో ఓ చిన్నారితో…

జాతీయమహిళా కమిషన్‌ ‌సభ్యురాలిగా ఖుష్బూ

న్యూదిల్లీ,ఫిబ్రవరి27 : సినీ నటి, బీజేపీ నాయకురాలు ఖుష్బు సుందర్‌ ‌జాతీయ మహిళా కమిషన్‌ ‌సభ్యురాలిగా నామినేట్‌ అయ్యారు. ఖుష్బుతో పాటు మమతా కుమారిల్‌, ‌డెలినా ఖోంగ్‌ ‌డుప్‌ అనే  మరో ఇద్దరు మహిళలను కేంద్ర ప్రభుత్వం నామినేట్‌ ‌చేసింది. వీళ్లు మూడు సంవత్సరాల పాటు సభ్యులుగా కొనసాగనున్నారు. ఖుష్బుకి మెంబర్‌ ‌గా పదవి దక్కడంపై…

నా రాజకీయ ఇన్నింగ్స్ ‌ముగిసినట్లే

రాహుల్‌ ‌జోడో యాత్ర పార్టీకి ఓ టర్నింగ్‌ ‌పాయింట్‌ ‌యాత్రతో దేశ ప్రజలు సామరస్యం, సహనం, సమానత్వాన్ని కోరుకుంటున్నారని రుజువయింది బీజేపీ విద్వేశాగ్ని రగులుస్తుంది ఖర్గే నాయకత్వంలో 2024 ఎన్నికలకు సన్నద్ధం ఎఐసిసి ప్లీనరీలో సోనియా గాంధీ ప్రియాంకపై కార్యకర్తల ప్రత్యేక అభిమానం….గులాబీ పూల తివాచీ పరచి స్వాగతం రాయ్‌పూర్‌, ‌ఫిబ్రవరి 25 : రాజకీయాల్లో…

మావోయిస్టుల కాల్పుల్లో ముగ్గురు జవాన్ల హతం

రాయ్‌పూర్‌, ‌ఫిబ్రవరి 25 : ఛత్తీస్‌గఢ్‌ ‌సుక్మా జిల్లా జగర్‌గుండా పోలీసు స్టేషన్‌ ‌పరిధిలోని కుందేడ్‌ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య శనివారం ఉదయం ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో ముగ్గురు జవాన్లు మృతి చెందారు. మరో ఇద్దరు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. అమరులైన జవాన్లను ఏఎస్‌ఐ ‌రామ్‌నాగ్‌, ‌కానిస్టేబుల్‌ ‌కుంజమ్‌…