Category జాతీయం

ఉమ్మడి పౌరస్మతిపై విపక్షాల విమర్శలు

న్యూ దిల్లీ, జూన్‌ 28 : ‌దేశంలో ఉమ్మడి పౌరస్మ•తిని అమలు చేయాలని, కానీ ప్రతిపక్షాలు దాన్ని అడ్డుకుంటున్నట్లు ప్రధాని మోదీ ఆరోపించారు. ఈ మేరకు భోపాల్‌లో ఆయన చేసిన వ్యాఖ్యలను ప్రతిపక్షాలు తప్పుపడుతున్నాయి. ఇది దేశ బహుళత్వం, వైవిధ్యాన్ని దెబ్బతీయడమే అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రధాని మోదీ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నట్లు కాంగ్రెస్‌,…

నేరుగా భక్తులకు తిరుమలలో దర్శనం

తిరుమల, జూన్‌ 28 : ‌కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. నేరుగా క్యూలైన్ల ద్వారా భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తున్నారు. టోకెన్లు లేని భక్తులకు 12 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని ఆలయ అధికారులు తెలిపారు. స్వామివారిని 69,143 మంది భక్తులు దర్శించుకోగా 26,145 మంది…

ముంబైలో భారీ వర్షాలు

ముంబై, జూన్‌ 28 : ‌మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఎడతెగని వర్షాలు కురుస్తున్నాయి. దాంతో నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. వరద నీటితో చాలా ప్రాంతాలు తటాకాలను తలపిస్తున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో రహదారులు కూడా నీట మునిగాయి. దాంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్‌ ‌జామై వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక అంధేరి ప్రాంతంలో…

నదిలో బోల్తాపడ్డ పెళ్లిబృందం ట్రక్కు

భోపాల్‌, ‌జూన్‌ 28 : ‌మధ్యప్రదేశ్‌ ‌లోని దతియా జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పెళ్లి బృందంతో వెళ్తున్న ట్రక్కు నదిలో బోల్తాపడింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు చిన్నారులు సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 24 మంది గాయపడ్డారు. అయితే ఘటన జరిగిన తర్వాత కొందరు చిన్నారులు కనిపించకుండా పోయినట్లు పోలీసులు తెలిపారు. గత…

కూలిన అండర్‌ ‌బ్రిడ్జి రీలింగ్‌ ‌రాడ్‌

తృటిలో తప్పిన పెద్ద ప్రమాదం బెంగళూరు, జూన్‌ 28 : ‌కర్ణాటక రాష్ట్రం హుబ్బలిలో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. రైల్వే అండర్‌ ‌బ్రిడ్జ్ ‌వద్ద ఏర్పాటు చేసిన ఓ ఐరన్‌ ‌రాడ్‌  ఒక్కసారిగా రద్దీ రోడ్డుపై కూలింది. అదే సమయంలో అటుగా వెళ్తున్న వాహనాలు త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నాయి. రైల్వే బ్రిడ్జి ముందు…

ఎన్సీపీ పోస్టర్లలో కానరాని అజిత్‌ ‌పవార్‌ ‌ఫోటో

జాతీయ కార్యవర్గ సమావేశాల్లో కనిపించిన దృశ్యం న్యూ దిల్లీ, జూన్‌ 28 : ‌నేషనలిస్ట్ ‌కాంగ్రెస్‌ ‌పార్టీ ఎన్సీపీ కీలక సమావేశానికి సంబంధించిన పోస్టర్లలో ఆ పార్టీ సీనియర్‌ ‌నేత అజిత్‌ ‌పవార్‌  ‌ఫొటో మాయమైంది. ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌ ‌పవార్‌, ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్లు సుప్రియా సూలే, ప్రఫుల్‌ ‌పటేల్‌ ‌మాత్రమే పార్టీ పోస్టర్లలో ఉన్నారు.…

శత్రువులంతా ఒక్కటయ్యారు

ప్రతిపక్ష పార్టీల్లో భయం కనిపిస్తుంది ప్రతిపక్షాలను చూస్తే జాలేస్తుంది మధ్యప్రదేశ్‌ ‌పర్యటనలో ప్రధాని నరేంద్రమోదీ భోపాల్‌, ‌జూన్‌ 27 : 2014, 2019 ఎన్నికల్లో లేని భయం ఇప్పుడు ప్రతిపక్ష పార్టీల్లో కనిపిస్తోందని, 2024లో బీజేపీకి ఓటేయాలనే ప్రజల సంక్షల్పాన్ని విపక్షాలు చూస్తున్నాయని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. మధ్యప్రదేశ్‌ ‌పర్యటనలో భాగంగా మంగళవారం ఆయన బీజేపీ…

పీవోకే భారత్‌లో కలుస్తానంటుంది

న్యూ దిల్లీ, జూన్‌ 27 : ‌తరచూ అంతర్జాతీయ వేదికల మీద కశ్మీర్‌ అం‌శాన్ని ప్రస్తావిస్తూ తొండివాదనను వినిపించే పాకిస్తాన్‌ ‌కు తాజాగా కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌ ‌నాథ్‌ ‌సింగ్‌ ‌సంచలన వ్యాఖ్యలు చేశారు. జమ్ము వర్సిటీలో జరిగిన భద్రతా సదస్సుకు హాజరైన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్‌ ‌భారత్‌ ‌లో అంతర్భాగమని..…

దిల్లీ ఎయిర్‌ ‌పోర్టులో నకిలీ కస్టమ్స్ ఆఫీసర్లు

న్యూ దిల్లీ, జూన్‌ 27 : ‌సౌదీ అరేబియా నుండి భారత్‌ ‌వచ్చిన 53 ఏళ్ల మహమ్మద్‌ ‌సులేమాన్‌ ‌ను కస్టమ్స్ ఆఫీసర్లమని చెప్పి ఇద్దరు ఆగంతకులు అతను కష్టపడి సంపాదించిన సొమ్ము మొత్తాన్ని దోచుకుని నడిరోడ్డుపై వదిలేశారు. దిక్కుతోచని స్థితిలో సులేమాన్‌ ‌ఢిల్లీ పోలీసులను ఆశ్రయించాడు. ఢిల్లీ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌.ఐ.ఆర్‌ ‌ప్రకారం..…