Category జాతీయం

ఉత్తరాదిని వణికిస్తున్న కుంభవృష్టి

భారీ వర్షాలతో జనజీవనం అతలాకుతలం హిమాచల్‌లో పొంగి ప్రవహిస్తున్న బియాస్‌ ‌నది వర్షాల కారణంగా 22 మంది మృతి చెందినట్లు గుర్తింపు మనాలిలో వరద బీభత్సంతో పర్యాటకుల ఆందోళన న్యూ దిల్లీ, జూలై10:ఉత్తర భారతదేశాన్ని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. దేశరాజధాని ఢిల్లీ, ఉత్తరాఖండ్‌, ఉత్తరప్రదేశ్‌, ‌పంజాబ్‌, ‌హర్యానా, రాజస్థాన్‌, ‌హిమాచల్‌ ‌ప్రదేశ్‌, ‌జమ్మూ-కశ్మీర్‌ ‌సహా ఉత్తరాదిలోని…

రేపు వరంగల్‌లో ప్రధాని మోదీ పర్యటన

సిఎం కెసిఆర్‌కు అధికారిక ఆహ్వానం హాజరవుతారా అన్నదానిపై కొనసాగుతున్న సస్పెన్స్ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 6 : ప్రధాని నరేంద్రమోదీ రేపు రాష్ట్ర పర్యటనుకు రానున్న సందర్భంగా అధికారిక కార్యక్రమంలో పాల్గొనేందుకు సిఎం కెసిఆర్‌కు ఆహ్వానం అందింది. అయితే గతంలో లాగా దూరం ఉంటారా లేక, వరంగల్‌ ‌సభలో పాల్గొంటారా అన్నది నేడు స్పష్టం కానుంది.…

అనారోగ్యం వల్లే కేబినేట్‌కు దూరం

రాజీనామా వార్తలు సరికాదు నేను ఎప్పుడూ ఏ పదవీ అడగలేదు క్రమశిక్షణ గలిగిన కార్యకర్తగా పార్టీ ఆదేశాలను శిరసావహిస్తా ప్రధాని వరంగల్‌ ‌సభ తరవాత పార్టీ పగ్గాలు వి•డియాతో కేంద్ర మంత్రి కిషన్‌ ‌‌రెడ్డి ప్రధాని పర్యటన ఏర్పాట్లకు గాను మూడు రోజులు వరంల్‌లోనే మకాం న్యూ దిల్లీ, జూలై 5 : అనారోగ్యం వల్లే…

రాయల సీమకు నీళ్లు, నిధులు, నియామకాల్లో సమాన వాటా

విజయవాడ, జూలై 3 : నీళ్లు, నిధులు, నియామకాల్లో సమాన వాటా కోసం పోరాటం కోసం ఈనెల 28న ఛలో ఢిల్లీకి రాయలసీమ స్టీరింగ్‌ ‌కమిటీ చైర్మన్‌ ‌బైరెడ్డి రాజశేఖర్‌ ‌రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్‌పై బైరెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సోమవారం డియాతో మాట్లాడుతూ.. గతంలో కర్నూలు రాజధానిగా పెట్టి మళ్లీ హైదరాబాద్‌…

‌ప్రధాని ఇంటిపై ఎగిరిన డ్రోన్‌ ‌లాంటి పదార్థం

న్యూ దిల్లీ, జూలై 3 : దేశ రాజధాని దిల్లీలో ఉన్న ప్రధాని మోదీ నివాసంపై ఓ గుర్తు తెలియని వస్తువు ఎగిరినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఎటువంటి అనుమానాస్పద వస్తువుల్ని పోలీసులు గుర్తించలేదు. డ్రోన్‌ ‌లాంటి ఒక వస్తువు ప్రధాని మోదీ ఇంటిపై ఎగురుతున్నట్లు తెల్లవారుజామున 5 గంటలకు పీసీఆర్‌ ‌ఫోన్‌ ‌కాల్‌ ‌వచ్చిందని…

వైబి చవాన్‌కు ఎన్సీపీ చీఫ్‌ ‌శరద్‌ ‌పవార్‌ ‌నివాళి

ముంబై, జూలై 3 : మహారాష్ట్ర తొలి ముఖ్యమంత్రి యశ్వంత్‌రావు చవాన్‌కు నేషనలిస్ట్ ‌కాంగ్రెస్‌ ‌పార్టీ  అధ్యక్షుడు, కేంద్ర మాజీ మంత్రి శరద్‌పవార్‌ ‌ఘనంగా నివాళులర్పించారు. ఇవాళ ఉదయం మంబై నుంచి సతారా జిల్లాలోని కరాడ్‌కు చేరుకుని యశ్వంత్‌రావు చవాన్‌ ‌సమాధిని సందర్శించారు. ఆయన సమాధిపై పుష్ప గుచ్ఛాలను ఉంచి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా…

భార్య శవాన్ని ఫ్రిజ్‌లో పెట్టిన భర్త

మధ్యప్రదేశ్‌లో వెలుగుచూసిన వైనం భోపాల్‌, ‌జూలై 3 : మధ్యప్రదేశ్‌ ‌రేవా జిల్లాలో 40 ఏళ్ల మహిళ అనుమానాస్పద స్థితిలో మరణించింది. హహిళ మృతదేహాన్ని భర్త రెండు రోజులపాటూ ఫ్రీజర్‌లోనే ఉంచడం పలు అనుమానాలకు తావిస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఆదివారం మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. రేవా పరిధిలోని జివులా గ్రామానికి…

మహారాష్ట్ర రాకీయాల్లో బ్లాక్‌ ‌డే అన్న శివసేన ఎంపి సంజయ్‌ ‌రౌత్‌

‌ఫిరాయించిన ఎమ్మెల్యేలు వెనక్కి రావాలన్న శరద్‌ ‌పవార్‌ అజిత్‌ ‌పవార్‌పై శివసేన, శరద్‌ ‌పవార్‌ ‌మండిపాటు యథాతథంగా బెంగుళూరు విపక్షాల సమావేశం ఉంటుందని స్పష్టం ముంబై, జూలై 3 : ఎన్సీపీ చీఫ్‌ ‌శరద్‌ ‌పవార్‌ను వీడి ఆయన మేనల్లుడు అజిత్‌ ‌పవార్‌ ‌బీజేపీతో చేతులు కలపడం మహారాష్ట్ర రాజకీయాల్లో బ్లాక్‌ ‌డేగా శివసేన ఎంపీ…

మహరాష్ట్రలో ఘోర బస్సు ప్రమాదం

బుల్దానాలో బస్సులో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధం 25 మంది ప్రయాణికుల సజీవదహనం ప్రమాదం నుంచి బయటపడ్డ డ్రైవర్‌, ‌క్లీనర్‌ ‌సహాయక చర్యలతో పాటు దర్యాప్టు చేపట్టిన పోలీసులు ఘటనపై తెలంగాణ సిఎం కెసిఆర్‌ ‌తీవ్ర దిగ్బ్రాంతి ముంబై, జూలై 1 : మహారాష్ట్రలోని  బుల్దానాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం వేకువజామున 1.30…