Category జాతీయం

గ్యాంగ్‌స్టర్‌ ‌హత్యపై సుప్రీమ్‌ ‌కోర్టును ఆశ్రయించిన అతిక్‌ అహ్మద్‌ ‌సోదరి

న్యూ దిల్లీ, జూన్‌ 27 : ‌గ్యాంగ్‌స్టర్‌ ‌నుంచి రాజకీయవేత్తగా మారిన అతిక్‌ అహ్మద్‌ ‌సోదరి తన ఇద్దరు సోదరులు, మేనల్లుడి మరణానికి ఉత్తరప్రదేశ్‌ ‌ప్రభుత్వం, రాష్ట్ర పోలీసులపై బాధ్యత వహించాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయేషా నూరి తరఫు న్యాయవాదులు సోమేష్‌ ‌చంద్ర ఝా, అమర్త్య ఎ. శరణ్‌ అతిక్‌ ‌హత్యపై సమగ్ర విచారణ జరిపించాలని…

దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు

న్యూ దిల్లీ, జూన్‌ 27 : ‌దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) హెచ్చరికలు జారీ చేసింది. మంగళ, బుధవారాల్లో 24 గంటల వ్యవధిలో 115.5 మిల్లీమీటర్లకు మించి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ ప్రకటించింది. భారీ వర్షాల నేపథ్యంలో దేశ ఆర్థిక రాజధాని…

డబుల్‌ ఇం‌జిన్‌ ‌తుడిచిపెట్టుకు పోతుంది

మమతా బెనర్జీ ఘాటు వ్యాఖ్యలు కోల్‌కతా, జూన్‌ 26 : ‌భారతీయ జనతాపార్టీ దేశాన్ని అమ్మాలనుకుంటోందని పశ్చిమబెంగాల్‌ ‌ముఖ్యమంత్రి, తృణమూల్‌ ‌కాంగ్రెస్‌ ‌పార్టీ అధినేత్రి మమతాబెనర్జి విమర్శించారు. ఇప్పటికే పలు ప్రభుత్వరంగ యూనిట్లలో వాటాలను బీజేపీ సర్కారు అమ్మేసిందని ఆరోపించారు. ఇవాళ కూచ్‌ ‌బెహార్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మమత ఈ వ్యాఖ్యలు చేశారు. ’బీజేపీ…

యూపీలో ట్రాక్టర్‌ ‌ట్రాలీని ఢీకొని పట్టాలు తప్పిన గూడ్స్

‌లక్నో, జూన్‌ 24 : ఒక గూడ్స్ ‌రైలు  ట్రాక్టర్‌ ‌ట్రాలీని ఢీకొట్టి పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్‌ ‌ట్రాలీలో ప్రయాణిస్తున్న ఆరుగురు గాయపడ్డారు. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. శనివారం తెల్లవారుజామున బన్సీ పహర్‌పూర్‌ – ‌రుబ్బాస్‌ ‌ప్రాంతంలోని రైలు గేటు వద్ద ట్రాలీ ఉన్న ట్రాక్టర్‌ ‌పట్టాలు దాటేందుకు…

‌ప్రగతి పధంలో భారతదేశ మొబైల్‌ ‌ఫోన్ల రంగం

రాజేష్‌ ‌కుమార్‌ ‌సింగ్‌, ‌కుమార్‌ ‌వి ప్రతాప్‌ మొబైల్‌ ‌ఫోన్ల ఎగుమతులను ప్రోత్సహించడంలో ఉత్పాదకత తో కూడిన ప్రోత్సాహక (పిఎల్‌ఐ) ‌పథకం వల్ల ఎక్కువ ప్రయోజనం కలగలేదు అంటూ ఇటీవల వార్తా పత్రికల్లో కథనాలు వెలువడ్డాయి. విలువ జోడింపు తక్కువగా ఉండడం లాంటి కారణాలను కథనాలు ఉటంకించాయి,. కథనాల్లో పేర్కొన్న ప్రధాన అంశాలు ఇలా ఉన్నాయి…

కుదరని ఏకాభిప్రాయం

సిమ్లాలో మరోమారు భేటీ కావాలని విపక్షాల నిర్ణయం పరస్పరం విమర్శలు చేసుకున్న నేతలు పాట్నా, జూన్‌ 23 : 2024 ‌సార్వత్రిక సమరంలో పాలక బీజేపీని మట్టికరిపించే లక్ష్యంతో బిహార్‌ ‌సీఎం నితీష్‌ ‌కుమార్‌ ‌నివాసంలో జరిగిన విపక్షాల భేటీ అసంపూర్తిగా ముగిసింది. ఈ సమావేశంలో ఏకాభిప్రాయం వ్యక్తం కాకపోవడంతో త్వరలో సిమ్లాలో మరోసారి భేటీ…

ద్వైపాక్షిక సంధాలకు యుఎన్‌ ‌కాంగ్రెస్‌ ‌సమర్థన ప్రశంసనీయం

యుఎస్‌ ‌కాంగ్రెస్‌ ‌సంయుక్త సమావేశంలో ప్రసంగించిన ప్రధాని మోదీ హైదరాబాద్‌, ‌పిఐబి, జూన్‌ 23 : ‌యుఎస్‌ ‌హౌస్‌ ఆప్‌ ‌రిప్రెజెంటెటివ్స్ ‌స్పీకర్‌ ‌కెవిన్‌ ‌మేక్‌ ‌కార్థీ, సీనెట్‌లో సంఖ్యాబలమున్న నేత చార్ల్ ‌స్‌ ‌శూమర్‌, ‌సీనెట్‌లో రిపబ్లికన్‌ ‌పార్టీ నేత మిచ్‌ ‌మేక్‌ ‌కోనెల్‌, ‌సభలో డెమోక్రెటిక్‌ ‌పార్టీ నేత హకీమ్‌ ‌జెఫ్రీస్‌లు ఆహ్వానం…

వొచ్చే ఎన్నికల్లో ఐక్యంగా బీజేపీని ఓడించబోతున్నాం

బిజెపి పెద్దల పార్టీ…కాంగ్రెస్‌ ‌పేదల పార్టీ తెలంగాణలోనూ అధికారం మాదే కాంగ్రెస్‌ అ‌గ్రనేత రాహుల్‌ ‌గాంధీ ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ‌జూన్‌ 23 : ‌విపక్ష పార్టీలన్నీ కలిసికట్టుగా 2024 సాధారణ ఎన్నికల్లో బిజెపిని ఓడిస్తాయని కాంగ్రెస్‌ అ‌గ్రనేత రాహుల్‌ ‌గాంధీ అన్నారు. శుక్రవారం పాట్నాలో ప్రతిపక్ష పార్టీల సమావేశానికి పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్‌ ‌ఖర్గేతో…

బీహార్‌లో విజయం సాధిస్తే కాంగ్రెస్‌లో పునరుత్తేజం: కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే

పాట్నా, జూన్‌ 23 : ‌బిహార్‌లో కాంగ్రెస్‌ ‌విజయం సాధిస్తే దేశవ్యాప్తంగా పార్టీ పునరుత్తేజానికి దోహదం చేస్తుందని ఏఐసీసీ చీఫ్‌ ‌మల్లికార్జున్‌ ‌ఖర్గే అన్నారు. రాష్ట్ర కాంగ్రెస్‌ ‌కార్యాలయం సదకత్‌ ఆ‌శ్రమ్‌లో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఖర్గే మాట్లాడారు. దేశం కోసం, దేశ ప్రజాస్వామ్య కోసం ప్రజలంతా కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. రాహుల్‌ ‌గాంధీ ప్రారంభించిన…