Category జాతీయం

ఒడిషా రైలు ప్రమాదంపై రైల్వేశాఖ చర్యలు

పలువురు అధికారులపై బదిలీ వేటు భువనేశ్వర్‌, ‌జూన్‌ 23 : ‌భారతదేశ రైల్వే చరిత్రలో అత్యంత ఘోరప్రమాదాల్లో ఒడిశాలోని  బహనాగ ప్రమాదం ఒకటి. ఈ నెల 2న బహనాగ బజార్‌ ‌రైల్వేస్టేషన్‌ ‌సపంలో మూడు రైళ్లు ఢీకొన్న  విషయం తెలిసిందే. ఈ ఘటనలో 292 మంది మరణించగా, 1,100 మందికిపైగా గాయపడ్డారు. అయితే ఈ ప్రమాద…

కర్నాటకలో పెరిగిన విద్యుత్‌ ‌ఛార్జీలు

బెంగళూర్‌, ‌జూన్‌ 23 : ‌కర్నాటకలో విద్యుత్‌ ‌టారిఫ్‌ల పెంపును నిరసిస్తూ బీజేపీ చేపట్టిన నిరసనలపై డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ ‌స్పందించారు. వారి  నిరసనలను తాను స్వాగతిస్తున్నానని, అసలు ముందు  పార్టీ మ్యానిఫెస్టోలో పొందుపరిచిన అంశాలను గుర్తుకు తెచ్చుకోవాలని కాషాయ నేతలకు డీకే శివకుమార్‌ ‌సూచించారు. మ్యానిఫెస్టోలో ఇచ్చిన హాలను ముందుగా నెరవేర్చాలని పట్టుబట్టారు.…

యుఎస్‌ఎ అధ్యక్షుడు బైడెన్‌తో ప్రధాని మోదీ భేటీ

హైదరాబాద్‌, ‌పిఐబి, జూన్‌ 23 : ‌ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ యుఎస్‌ఎలో తన ఆధికారిక పర్యటనలో భాగంగా శుక్రవారం ఉదయం వైట్‌ ‌హౌస్‌ను సందర్శించారు. అక్కడ అధ్యక్షుడు జోసెఫ్‌ ‌బైడెన్‌, ‌ప్రథమ మహిళ డాక్టర్‌ ‌జిల్‌ ‌బైడెన్‌లు ఆయనకు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రధానికి స్వాగతం పలికేందుకు భారతీయ మూలాలు కలిగిన…

కేదార్‌నాథ్‌ ఆలయ ఘటన విచారణకు ఆదేశించిన ఆలయ కమిటీ

డెహ్రాడూన్‌, ‌జూన్‌ 20 : ఉత్తరాఖండ్‌లోని హిమా లయాల్లో వెలసిన కేదార్‌ ‌నాథ్‌ ‌ధామ్‌ ఎం‌తో పవిత్ర మైనది. గత కొన్ని రోజులుగా కేదార్‌ ‌నాథ్‌ ఆలయానికి సంబ ంధించిన ఏదో ఒక వార్త సోషల్‌ ‌డి యాలో చర్చ నీయా ంశమ వుతోంది. తాజాగా పవిత్ర కేదార్‌ ‌నాథ్‌ ఆలయ గర్భగుడిలో జ్యోతిర్లింగంపై ఓ…

‌ప్రొ. హరగోపాల్‌తో పాటు మరో 152 మంది పైన ఉపా కేసులు నమోదు..

సర్కార్‌ ‌పాశవిక చర్య ..! వెంటనే ఎత్తివేయాలని రాష్ట్ర కాంగ్రెస్‌ ‌పార్టీ డిమాండ్‌ ‌హైదరాబాద్‌•, ‌ప్రజాతంత్ర, జూన్‌ 16 : ‌ప్రొ. హరగోపాల్‌తో పాటు మరో 152 మంది పైన తాడ్వాయి పోలీస్‌ ‌స్టేషన్‌లో ఉపా కేసులు నమోదు చేయడం అత్యంత దుర్మార్గమైన చర్య…అని రాష్ట్ర కాంగ్రెస్‌ ‌పార్టీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌ ‌రెడ్డి తీవ్రంగా…

వేయినోటు రాదు.. 500 నోటు పోదు..!

అసత్య ప్రచారాలు, వదంతులను నమ్మొద్దు ఆర్‌బి గవర్నర్‌ ‌శక్తికాంత్‌ ‌దాస్‌ ‌ప్రకటన 35 శాతం 2వేల నోట్లు బ్యాంకుల్లో జమ ముంబై, ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ‌జూన్‌ 8 : ‌దేశంలో నోట్ల రద్దు, ఉపసంహరణపై పెద్ద ఎత్తున ప్రజల్లో అనుమానాలు వ్యక్తం అవుతున్న వేళ.. 500 నోటు రద్దు విషయంలో ఆర్‌బిఐ గవర్నర్‌ ‌శక్తికాంత్‌…

రైల్వేలలో మానవ వనరుల కొరత ..

ఖాలీలను ఎందుకు భర్తీ చేయడం లేదు ..? ప్రైవేటీకరణకు  కుట్ర రైల్వే ప్రమాదంపై సిబిఐ దర్యాప్తా..? తీవ్రంగా తప్పుపట్టిన కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే పలు ప్రశ్నలు సంధిస్తూ ప్రధాని మోదీకి లేఖ న్యూ దిల్లీ,ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్,‌జూన్‌6: ఒడిశా రైలు ప్రమాదంపై సీబీఐతో దర్యాప్తు జరిపించనున్నట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ‌చేసిన ప్రకటనను…

కాశ్మీర్‌లో లోయలో పడ్డ బస్సు

ప్రమాదంలో పదిమంది మృత్యువాత శ్రీనగర్‌,‌మే30 : జమ్ముకశ్మీర్‌లోని జాజ్జర్‌ ‌కోట్లీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం ఉదయం అమృత్‌సర్‌ ‌నుంచి కత్రా వెళ్తున్న బస్సు.. జమ్ము శ్రీనగర్‌ ‌జాతీయ రహదారిపై జాజ్జర్‌ ‌సపంలో పడిపోయింది. దీంతో ప్రమాదంలో పది మంది మరణించారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు…

గౌహతిలో అర్థరాత్రి ఘోర ప్రమాదం

ఏడుగురు మృత్యువాత గౌహతి,మే29 :  అసోం జధాని గౌహతిలో ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా, మరికొందరికి గాయాలు అయ్యాయి. ఆదివారం అర్థరాత్రి గౌహతిలోని జలుక్‌బరి ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగిందని, ఈ ప్రమాదంలో ఏడుగురు మరణించారని గౌహతి జాయింట్‌ ‌పోలీస్‌ ‌కమిషనర్‌ ‌తుబే ప్రతీక్‌…