Category జాతీయం

బాలికతో ఇంట్లో వెట్టి చాకిరీ

చిత్రహింసలతో నరకయాతన మహిళా పైలట్‌ ‌దంపతుల ఘాతుకం ర్తించి చితకబాదిన బంధువులు న్యూ దిల్లీ, జూలై 19 : ఇంట్లో పని చేస్తున్న బాలికకు మహిళా పైలట్‌, ఆమె భర్త చిత్రహింసలు పెడుతున్నారు. ఈ విషయం తెలియడంతో బాలిక బంధువులు, స్థానికులు వారిద్దరిని  చితకబాదారు. ఈ వీడియో క్లిప్‌ ‌సోషల్‌ ‌డియాలో వైరల్‌ అయ్యింది. దేశ…

ఆటో డ్రైవర్‌ ‌టమోటా ఆఫర్‌

న్యూ దిల్లీ, జూలై 19 : టమాటా  ధరలు మంటెత్తుతూ కిలో ఏకంగా రూ. 200 దాటి చుక్కలు చూపుతున్నాయి. టమాట లేకుండానే వంటలను సరిపెట్టేస్తున్న మగువలు ఈ నిత్యావసర కాయగూరను కిచెన్‌కు దూరంగా ఉంచుతున్నారు. టమాటా ధరలు రికార్డు ధరలకు చేరడంతో చండీఘఢ్‌కు చెందిన ఆటోడ్రైవర్‌ అరుణ్‌ ‌వినూత్న ఆఫర్‌తో ముందుకొచ్చాడు. తన ఆటోలో…

రోడ్డుపై ఉన్న వ్యక్తిపై దూసుకెళ్లిన కారు

ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం సోషల్‌ ‌డియాలో వీడియో పోస్టుతో గుర్తించిన పోలీసులు లక్నో, జూలై 19 : రోడ్డు పక్కన ఉన్న ఓ వ్యక్తిపై కారుడ దూసుకెళ్లడంతో అతను అక్కడికక్కడే మరణించాడు. అలాగే ఆ వ్యక్తిని కొంత దూరం ఈడ్చుకెళ్లింది. దీంతో అతడు అక్కడికక్కడే మరణించాడు. ఆ రోడ్డుపై మరో కారులో వెళ్తున్న వ్యక్తి ఈ…

ఉత్తరాఖండ్‌లో ట్రాన్స్‌ఫార్మర్‌ ‌పేలిన ఘటనలో 16 మంది మృతి

‌డెహ్రాడూన్‌, ‌జూలై 19 : ఉత్తరాఖండ్‌లో బుధవారం ఘోర విషాదం చోటుచేసుకుంది. ఛమోలి జిల్లాలోని అలకనంద నది ఒడ్డున ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ ‌పేలడంతో 16 మంది దుర్మరణం పాలయ్యారు. పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను జిల్లా ఆసుపత్రికి తరలించారు. నది ఒడ్డున ఉన్న నమామి గంగా ప్రాజెక్టు సీవేజ్‌ ‌ట్రీట్‌మెంట్‌ ‌ప్లాంట్‌లోకి కరెంట్‌ ‌ప్రవహించడంతో ఈ ప్రమాదం…

ఉత్తరాదిలో మళ్లీ వరద బీభత్సం

మరోమారు భయపెడుతున్న యమున వరద ముప్పుతో దిల్లీ వాసుల ఆందోళన న్యూ దిల్లీ, జూలై 19 : వరద ముప్పు నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న ఉత్తరాదిని మళ్లీ భారీ వర్షాలు వణికిస్తున్నాయి. హిమాచల్‌, ఉత్తరాఖండ్‌ ‌సహా పలు రాష్టాల్ల్రో రెయిన్‌ అలర్ట్ ‌జారీ చేయడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇక పోటెత్తిన వరదతో ప్రమాదస్ధాయిని మించి…

ఎం‌బిబిఎస్‌ ‌నెక్టస్ ‌పరీక్షలు వాయిదా

న్యూ దిల్లీ, జూలై 18 : 2019 బ్యాచ్‌ ఎం‌బీబీఎస్‌ ‌ఫైనలియర్‌ ‌విద్యార్థులకు తదుపరి పరీక్షను వాయిదా వేస్తున్నట్టు ఇటీవల ప్రకటించిన నేషనల్‌ ‌మెడికల్‌ ‌కౌన్సిల్‌.. ‌తాజాగా మాక్‌టెస్ట్‌ను కూడా రద్దు చేసింది. షెడ్యూల్‌ ‌ప్రకారం.. ఈ నెల 28న ఈ పరీక్ష నిర్వహించాల్సి ఉంది. అయితే పరీక్షను రద్దు చేస్తున్నట్టు ఎన్‌ఎం‌సీ ఎథిక్స్ అం‌డ్‌…

దిక్కుతోచని స్థితిలో విపక్షాలు

అందుకే ఏకమవుతున్నాయి విశ్వగురు మోదీ ముందు నిలవలేవు కర్నాటక మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్‌ ‌బొమ్మై బెంగళూరు, జూలై 18 : దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఉనికి కోల్పోతున్న ప్రతిపక్షాలు దిక్కుతోచని స్థితిలో ఉన్నాయని, వారి బెంగళూరు సమావేశంతో ఒరిగేదే లేదని మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్‌ ‌బొమ్మై పేర్కొన్నారు.  తమ ఉనికిని కాపాడుకునేందుకే ప్రతిపక్షాలు బెంగళూరులో షో…

కేరళ కాంగ్రెస్‌ ‌నేత, మాజీ సిఎం ఉమెన్‌ ‌చాందీ మృతి

అనారోగ్యంతో చికిత్స పొందుతూ బెంగళూరులో తుదిశ్వాస రెండు రోజులు సంతాప దినాలు ప్రకటించిన కేరళ ప్రభుత్వం ప్రధాని మోదీ, సోనియా గాంధీ, మల్లిఖార్జున్‌ ‌ఖర్గే, రాహుల్‌ ‌గాంధీ, తదితరుల సంతాపం తిరువనంతపురం, జూలై 18 : కాంగ్రెస్‌  ‌పార్టీ సీనియర్‌ ‌నేత, కేరళ మాజీ ముఖ్యమంత్రి ఊమెన్‌ ‌చాందీ కన్నుమూశారు. 79 ఏండ్ల ఊమెన్‌ ‌చాందీ…

‌ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సామాజిక న్యాయమే లక్ష్యం

అధికారం, ప్రధాని పదవులపై మాకు ఆసక్తి లేదు అందుకే విపక్షాల మధ్య ఐక్యత కోరుకుంటున్నాం విపక్షాల భేటీలో ప్రారంభోపన్యాసంలో కాంగ్రెస్‌ ‌జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇది అధికార పార్టీ, ఆ పార్టీ విధానాలపై చేస్తున్న యుద్ధం : కాంగ్రెస్‌ అ‌గ్ర నేత రాహుల్‌ ‌గాంధీ బెంగళూరు, జూలై 18 : కాంగ్రెస్‌ ‌పార్టీకి కేంద్రంలో…