గాల్వాన్ లోయలో ఆర్మీ క్రికెట్
శ్రీనగర్,మార్చి4 : ఇండియా, చైనా బోర్డర్ మధ్య ఉన్న గాల్వాన్ లోయ అత్యంత సున్నితమైన ప్రదేశం. రెండేళ్ల క్రితం ఆ ప్రదేశంలో రెండు దేశాల జవాన్ల మధ్య ఉద్రిక్తత చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అక్కడ భారత ఆర్మీ తన సైన్యాన్ని పెంచింది. గాల్వాన్ వ్యాలీలో ఉన్న సైనిక దళాలు రకరకాల క్రీడలు ఆడుతూ ఫిట్నెస్…
