Category జాతీయం

మరో భారీ ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో

ఈ నెల 26న  ప్రయోగించనున్న ఇస్రో ఏడు ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టే అవకాశం న్యూ దిల్లీ, జూలై 24 : ప్రపంచం మొత్తం ఆసక్తిగా భారత్‌వైపు చూసేలా చేసినా ప్రతిష్టాత్మక చంద్రయాన్‌-3 ‌ప్రయోగం తర్వాత మరో భారీ ప్రయోగానికి సిద్ధం అవుతోంది భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో).. చంద్రునిపైకి వెళ్లే మార్గంలో చంద్రయాన్‌-3 ‌మిషన్‌ను…

తంతుగా మారిన పార్లమెంట్‌ ‌సమావేశాలు

ప్రజా సమస్యలపై కానరాని ఆరోగ్యకర చర్చలు వాద, ప్రతివాదనలకు…వ్యక్తిగత దూషణలకే పరిమితమవుతున్న ప్రతినిధులు విలువలకు, సత్సంప్రదాయాలకు తిలోదకాలు ప్రజా ప్రయోజనాల కన్నా రాజకీయ ప్రయోజనాలకే ఆయా పార్టీల ప్రాధాన్యం వి. రామ్‌మోహన్‌ ‌రావు, ప్రజాతంత్ర ప్రతినిధి: హైదరాబాద్‌, ‌జూలై 22 : గత మూడు, నాలుగు టర్మ్‌లకు సంబంధించి ముఖ్యంగా 2009 తర్వాత జరుగుతున్న పార్లమెంట్‌…

వొచ్చే 25 ఏళ్లు భారత్‌కు చాలా ముఖ్యం

ప్రపంచంలో మూడో ఆర్థిక దేశంగా మారనున్న ఇండియా ‘స్కామ్‌’‌లతో బ్యాంకింగ్‌ ‌రంగాన్ని నాశనం చేసిన యూపీఏ ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా ‘రోజ్‌గార్‌ ‌మేలా’ వర్చువల్‌గా యువతకు ప్రధాని జాబ్‌ ‌లెటర్‌లు అందజేత న్యూ దిల్లీ, జూలై 22 : ప్రపంచంలోని మూడో ఆర్థిక దేశంగా భారత్‌ ‌మారనుందని ప్రధాని నరేంద్ర…

అమెరికాలో బియ్యం కొరత

న్యూ దిల్లీ, జూలై 22 : అమెరికాలోని బియ్యం కొరత ఏర్పడుతుందనే ఆందోళనతో ఎన్నారైలు బియ్యం కోసం స్టోర్లకు ఎగబడుతున్నారు. ఆఫీసులకు సెలవులు పెట్టి మరీ సూపర్‌ ‌మార్కెట్లకు వెళ్లి బియ్యాలను కొనేందుకు పోటీ పడుతున్నారు. భారత్‌ ‌నుంచి బాస్మతీయేతర బియ్యం ఎగుమతులపై భారత్‌ ‌నిషేధం విధించడంతో ఇక అమెరికాలో బియ్యం కొరత ఏర్పడతుందనే భయంతో…

ఉత్తరాదిలో వరదల బీభత్సం

నదిలో చిక్కుకున్న బస్సు జేసీబీ సాయంతో యాత్రికులను రక్షించిన అధికారులు బిజ్నోర్‌, ‌జూలై 22 : ఉత్తరాదిలో వరదల బీభత్సం కొనసాగుతోంది. జమ్ముకశ్మీర్‌ ‌నుంచి మొదలుపెడితే యూపీ వరకు నదులు ఉప్పొంగుతున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్‌ ‌దగ్గర నదీ ప్రవాహంలో ఓ బస్సు చిక్కుకుంది. అందులోని ప్రయాణికులు ప్రాణభయంతో వణికిపోయారు. వెంటనే సహాయక సిబ్బంది అక్కడికి…

దేశ వ్యాప్తంగా ఎడతెరిపి లేని వర్షాలు

దిల్లీ, హర్యానా, పంజాబ్‌లలో జనజీవనం అస్తవ్యస్తం కాశ్మీర్‌లో పెరిగి ప్రమాదకర స్థాయికి చేరుకున్న నదుల నీటి మట్టం న్యూ దిల్లీ, జూలై 22 : దేశ వ్యాప్తంగా వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. భారీ వర్షాలతో ఇప్పటికే ఢిల్లీ, హర్యానా, పంజాబ్‌లలో జనజీవనం అస్తవ్యస్తమైంది. మరోవైపు జమ్మూ కాశ్మీర్‌లో కూడా అలాంటి ఇబ్బందులే ప్రజలు ఎదుర్కొంటున్నారు.…

ఆగస్టులో దక్షిణాఫ్రికాలో బ్రిక్స్ ‌సదస్సు

రష్యా విదేశాంగ శాఖ కీలక ప్రకటన న్యూ దిల్లీ, జూలై 22 : వొచ్చే నెలలో దక్షిణాఫ్రికాలో బ్రిక్స్ ‌సదస్సు జరగనుంది. కాగా బ్రిక్స్ ‌సదస్సుకు సంబంధించి రష్యా విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. బ్రిక్స్ ‌దేశాలు వచ్చే నెలలో జరిగే తమ శిఖరాగ్ర సమావేశంలో సీమాంతర వాణిజ్యం కోసం దీర్ఘకాలిక చెల్లింపు…

యువతిపై సంగీతం మాష్టారు లైంగిక వేధింపులు

బీహార్‌, ‌జూలై 22 : సంగీత పాఠాలు నేర్పించాల్సిన ఓ మాష్టారు తప్పుడు రాగం పాడాడు. యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఇది గమనించిన ముగ్గురు యువకులు.. ఆ మాష్టారుకి బుద్ధి చెప్పారు. అంతటితో ఆగకుండా.. మాష్టారుతో పాటుయువతి పట్ల కూడావాళ్లు అసభ్యంగా ప్రవర్తించారు. ఇద్దరు గుడ్డలు తీసి, దేహశుద్ధి చేశారు. ఆపై వీడియో తీసి,…

దీదీ ఇంట్లోకి ఆగంతకుడి చొరబాటు

తుపాకీతో ఉన్న వ్యక్తిని పట్టుకున్న భద్రతా సిబ్బంది కోల్‌కతా, జూలై 21 : పశ్చిమ బెంగాల్‌ ‌సీఎం మమతా బెనర్జీ నివాసంలోకి ఒక వ్యక్తి గన్‌తో చొరబడేందుకు ప్రయత్నించాడు. అలెర్ట్ అయిన పోలీసులు అతడ్ని అరెస్ట్ ‌చేశారు. మద్యం మత్తులో ఉన్న ఆ వ్యక్తి వద్ద తుపాకీ, కత్తితోపాటు కొన్ని ఏజెన్సీలకు చెందిన ఐడీ కార్డులు…