Category జాతీయం

మణిపూర్‌ ‌సిఎం రాజీనామాపై అస్పష్టత

ఇంఫాల్‌, ‌జూలై21(ఆర్‌ఎన్‌ఎ): ‌మణిపూర్‌ ‌రాష్ట్రంలో శాంతిభద్రతలను అదుపు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యమంత్రి బైరెన్‌ ‌సింగ్‌ ‌వెంటనే రాజీనామా చేయాలన్న డిమాండ్లూ తెరపైకి వచ్చాయి. విపక్షాలు ఈ విషయంలో గట్టిగా పట్టుబడుతున్నాయి. ఈ క్రమంలోనే  బైరెన్‌ ‌సింగ్‌ ‌ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించేందుకు ప్రధాని సుముఖంగా లేరు. అయితే ఆయనే స్వయంగా…

మణాపూర్‌ ‌ఘటనలో… నిందితుడి ఇంటిని తగులబెట్టిన మహిళలు

ఇంఫాల్‌, ‌జూలై 21 : మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి అమానవీయ ఘటనలో ప్రధాన నిందితులలో ఒకరి ఇంటిని కొందరు మహిళలు శుక్రవారం తగలబెట్టారు. చేతిలో కర్రలు ధరించిన కొందరు మహిళలు ఒక ఇంటికి నిప్పు పెడుతున్న దృశ్యాలతో కూడిన వీడియోను వార్తాసంస్థ ట్విట్టర్‌లో పోస్టు చేసింది. మణిపూర్‌కు చెందిన కంగ్‌పోక్‌పీ జిల్లాలో ఇద్దరు…

మిమ్మల్ని ఆ ఘటన బాధించి ఉంటే… బయట కాదు పార్లమెంట్‌లో మాట్లాడండి

మణిపూర్‌పై తక్షణమే చర్చించండి కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే ట్వీట్‌ న్యూదిల్లీ,జూలై21 :  ప్రధాని మోదీపై కాంగ్రెస్‌ ‌జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున్‌ ‌ఖర్గే శుక్రవారం విరుచుకుపడ్డారు. మణిపూర్‌, ‌కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాలు నిర్దయగా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. మణిపూర్‌ ‌వీడియో నిజంగా ప్రధానికి ఆగ్రహం తెప్పించిందా అని వ్యంగ్యంగా విమర్శించారు. కు నిజంగా ఆగ్రహం…

రాహుల్‌ ‌పరువు నష్టం కేసులో కీలక పరిణామం

విచారణ చేపట్టిన సుప్రీమ్‌ ‌కోర్టు ధర్మాసనం గుజరాత్‌ ‌ప్రభుత్వానికి, పూర్ణేష్‌ ‌మోదీకి నోటీసులు ప్రత్యర్థలు వాదనలూ వినాలన్న ధర్మాసనం విచారణ ఆగస్ట్ 4‌కు వాయిదా న్యూ దిల్లీ, జూలై 21(ఆర్‌ఎన్‌ఎ) : ‌రాహుల్‌ ‌గాంధీ పరువు నష్టం దావా కేసులో మరో కీలక పరిణామం జరిగింది. పరువు నష్టం కేసులో గుజరాత్‌ ‌కోర్టు తీర్పుపై కాంగ్రెస్‌…

బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం

ఎపిలో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు   తుఫాన్‌ ‌హెచ్చరికల కేంద్రం డైరెక్టర్‌ ‌వెల్లడి విశాఖపట్నం, జూలై 20 : బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుందని తుఫాన్‌ ‌హెచ్చరికల కేంద్రం డైరెక్టర్‌ ‌సునంద తెలిపారు. వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరంలో అల్పపీడనం కదులుతోందన్నారు. దీన్ని ప్రభావంతో ఉత్తర…

దిల్లీ ఆర్డినెన్స్ ‌కేసు

రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ న్యూ దిల్లీ, జూలై 20 : దిల్లీలో పాలనాధికారాలపై కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్‌ను సవాల్‌ ‌చేస్తూ ఢిల్లీ సర్కారు దాఖలు చేసిన పిటిషన్‌ను ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి సుప్రీంకోర్టు బదిలీ చేసింది. ఇంతకుముందుకు విచారణ జరిపిన రెండు రాజ్యాంగ బెంచ్‌లు పరిశీలించని న్యాయపరమైన అంశాలు ఈ పిటిషన్‌లో…

అహ్మదాబాద్‌లో ఫ్లై ఓవర్‌పై కారు ప్రమాదం

గుమికూడిన జనంపైకి దూసుకెళ్లిన మరోకారు తొమ్మిది మంది దుర్మరణం అహ్మదాబాద్‌, ‌జూలై 20 : అహ్మదాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ఫ్లై ఓవర్‌ ‌పై కారు ప్రమాదం జరగ్గా..అక్కడ గుమిగూడిన జనంపైకి మరో కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 12 మంది తీవ్రంగా…

కమ్యూనిస్ట్ ‌భావజాలం నుంచి బిజెపి చెంతకు

పవన్‌ ‌కల్యాణ్‌ ‌మాటలకు..చేతలకు పోలీకేది? మణిపూర్‌ ‌తగులబడుతుంటే ఇదేనా మోదీ తీరు డియా సమావేశంలో మండిపడ్డ సిపిఐ నారాయణ న్యూ దిల్లీ, జూలై 20 : పవన్‌ ఆలోచనలకు, చేతలకు పోలిక లేదని జనసేన అధినేత పవన్‌ ‌కళ్యాణ్‌ ‌దిల్లీ  పర్యటనపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పందించారు. కమ్యూనిస్ట్ ‌భావజాలం ఉన్న వ్యక్తి బిజెపితో…

కొరియన్‌ ‌టెక్స్‌టైల్‌ను పరిశీలించిన బుగ్గన

అమరావతి,జూలై19 :దక్షిణ కొరియాలో ఆర్థిక, ప్రణాళిక , నైపుణ్యాభివృద్ధి, శిక్షణశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ ‌పర్యటన కొనసాగుతున్నది. సియోల్‌ ‌లో ’కియా మోటార్స్ ‌కార్పొరేషన్‌’ ‌గ్లోబల్‌ ‌ప్రెసిడెంట్‌, ‌సీఈవో హో సంగ్‌ ‌సాంగ్‌తో సమావేశమయ్యారు.కొరియన్‌ ‌టెక్స్‌టైల్‌ ‌డెవలప్‌మెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌’‌ను మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ ‌నేతృత్వంలోని అధికారుల బృందం సందర్శించింది. ఆంధ్రప్రదేశ్‌ ‌టెక్స్‌టైల్‌ ‌రంగంలో నైపుణ్యాభివృద్ధి ,…