Category జాతీయం

కాలిపోయిన ప్రయాణికుల గుర్తింపునకు చర్యలు

ప్రమాదంపై దర్యాప్తు…మృతుల కుటుంబాలకు 7 లక్షల పరిహారం అవసరమైతే డిఎన్‌ఎ ‌టెస్ట్ ‌చేస్తామన్న రాష్ట్ర డిప్యూటీ సిఎం ఫడ్నవీస్‌ ‌ముంబై, జూలై 1 : మహారాష్ట్రలో జరిగిన బస్సు ప్రమాదంలో 25 మంది ప్రయాణికులు సజీవ దహనం కావడంతో దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ ‌తీవ్ర దిగ్భ్రాతి…

మీ అంకిత భావం సమాజానికి ఆశ, బలాన్ని ఇస్తుంది

డాక్టర్ల దినోత్సవం  సందర్భంగా వైద్యులకు ప్రధాని శుభాకాంక్షలు న్యూ దిల్లీ, జూలై 1 : జూలై 1వ తేదీ డాక్టర్ల దినోత్సవం  సందర్భంగా ప్రధాని మోడీ తన ట్వీట్‌లో డాక్టర్లందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ ట్వీట్‌లో ‘డాక్టర్స్ ‌డే సందర్భంగా మొత్తం వైద్యుల సంఘానికి నా ప్రగాఢ కృతజ్ఞతలు. మహమ్మారి సమయంలో వైద్యులు ధైర్యానికి,…

జూలై 20 నుంచి పార్లమెంట్‌ ‌వర్షాకాల సమావేశాలు

పాత భవనంలో ప్రారంభమై ఆగస్టు 11న కొత్త భవనంలో ముగియనున్న సెషన్‌ న్యూ దిల్లీ, జూలై 1 : పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈ నెల 20 నుంచి ప్రారంభమవుతాయని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ ‌జోషీ శనివారం ఓ ట్వీట్‌ ‌ద్వారా తెలిపారు. జూలై 20వ తేదీ నుంచి ఆగస్టు 11వ తేదీ…

ఇం‌ద్రకీలాద్రిపై శాకంబరి ఉత్సవాలు

విజయవాడ, జూలై 1 : ఇంద్రకీలాద్రిపై శాకంబరి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. శనివారం నుంచి మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. దీనిలో భాగంగా తొలి రోజు అమ్మవారి ఆలయాన్ని కూరగాయలు, పండ్లతో అలంకరించారు. దర్శనానికి వచ్చే దుర్గమ్మ భక్తులకు ఉత్సవాలు జరిగే మూడు రోజులపాటు కదంబం ప్రసాదం పంపిణీ చేయనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.…

గన్నవరంలో దిగనున్న రాహుల్‌ ‌గాంధీ

ఖమ్మం సభకు ప్రత్యేక హెలికాప్టర్‌లో రాక విజయవాడ, జూలై 1 : ఖమ్మం సభకోసం కాంగ్రెస్‌ అ‌గ్రనేత రాహుల్‌ ‌గాంధీ విజయవాడలో దిగి హెలికాప్టర్‌లో ఖమ్మం వెళ్లనున్నారు.  సీనియర్‌ ‌నేత మల్లు భట్టివిక్రమార్క పాదయాత్ర ఆదివారం ఖమ్మంలో ముగియనుంది. పాదయాత్ర ముగింపును పురస్కరించుకుని కాంగ్రెస్‌ ‌పార్టీ భారీ బహిరంగ సభను నిర్వహిస్తోంది. భారీ బహిరంగ సభకు…

నేడు మధ్య ప్రదేశ్‌ను సందర్శించనున్న ప్రధాన మంత్రి

నేషనల్‌ ‌సికల్‌ ‌సెల్‌ అనీమియా ఎలిమినేషన్‌ ‌మిషను ప్రారంభించనున్న మోదీ రాష్ట్రవ్యాప్తంగా ఆయుష్మాన్‌ ‌కార్డుల పంపిణీ ప్రారంభం హైదరాబాద్‌, ‌పిఐబి, జూన్‌ 30 : ‌ప్రధాని మోదీ నేడు మధ్యప్రదేశ్‌ ‌రాష్ట్రాన్ని పర్యటించనున్నారు. మధ్యాహ్నం శాహ్‌డోల్‌లో జరిగే ఒక సార్వజనిక కార్యక్రమాని కి ప్రధాన మంత్రి హాజరు అయ్యి, అక్కడ నేషనల్‌ ‌సికల్‌ ‌సెల్‌ అనీమియ…

కేంద్ర ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా ఆప్‌ ‌పోరాటం

న్యూ దిల్లీ, జూన్‌ 30 : ‌దిల్లీ బ్యూరోక్రాట్ల బదిలీలు, పోస్టింగ్‌లపై పట్టు కోసం కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఢిల్లీ ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా ఆప్‌  ‌తన పోరాటాన్ని ఉధృతం చేయనుంది. జులై 3 నుంచి ఆర్డినెన్స్ ‌ప్రతులను దగ్ఢం చేసేలా దశల వారీ ప్రచార కార్యక్రమానికి ఆప్‌ ‌పిలుపు ఇచ్చింది. దేశ రాజధానిలో బ్యూరోక్రాట్ల…

వివాదాస్పదంగా తమిళనాడు గవర్నర్‌ ‌రవి నిర్ణయాలు

అమిత్‌ ‌షా ఆదేశాల మేరకే ఉప సంహరణ సిఎం స్టాలిన్‌ను సంప్రదించక పోవడంపై ఆగ్రహం చెన్నై, జూన్‌ 30 : ‌కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ ‌షా సూచన మేరకే మంత్రి బాలాజీని తొలగించే ఉత్తర్వులను తమిళనాడు గవర్నర్‌ ఆర్‌ఎన్‌ ‌రవి వెనక్కి తీసుకున్నారు. ఈ వివాదస్పద నిర్ణయానికి సంబంధించి సీఎం ఎంకే స్టాలిన్‌కు రాసిన…

బీహార్‌లో కూలుతున్న వంతెనలు

పాట్నా, జూన్‌ 28 : ‌బీహార్‌ ‌లో మరో వంతెన కూలిపోయింది  ఈనెల 4వ తేదీన ఖగడియా జిల్లా భగల్‌ ‌పూర్‌ ‌లో గంగానదిపై నిర్మిస్తున్న వంతెన కూలిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కిషన్‌ ‌గంజ్‌ ‌జిల్లాలో మెచ్చి నదిపై నిర్మాణంలో ఉన్న వంతెన కూలింది. తాజాగా గంగానదిపై తాత్కాలికంగా నిర్మించిన మరో వంతెన…