Category జాతీయం

దేశంలో మళ్లీ 3000 దాటిన కొరోనా రోజువారీ కేసులు

న్యూ దిల్లీ, మార్చి 30 : కొరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తుంది. ఇప్పటికే దేశంలోని పలు రాష్టాల్ల్రో కొరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి.  గత కొద్ది రోజులుగా దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళనకర స్థాయిలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. బుధవారం రికార్డ్ ‌స్థాయిలో ఒక్కరోజులో 300 కరోనా కేసులు నమోదైయ్యాయి. గత 6 నెలల తర్వాత…

పౌల్ట్రీఫారమ్‌లో కోళ్ల వధపై నిషేధం

గుజరాత్‌ ‌కోర్టు తీర్పుతో ఆందోళన గాంధీనగర్‌, ‌మార్చి 30 : కోళ్లను పౌల్టీ షాపుల్లో కోయరాదని ఆదేశిస్తూ గుజరాత్‌ ‌కోర్టు ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. కబేళాలకు బదులుగా చికెన్‌ ‌షాపుల్లో పౌల్టీ పక్షులను వధించడాన్ని వ్యతిరేకిస్తూ యానిమల్‌ ‌వెల్ఫేర్‌ ‌ఫౌండేషన్‌, అహింసా ఫెడరేషన్‌ల పిటిషన్‌ ‌దాఖలు చేశాయి. ఈ అంశంపై గురువారం గుజరాత్‌ ‌హైకోర్టు…

భారత్‌లో పాక్‌ ‌ట్విట్టర్‌ ‌ఖాతా నిలిపివేత

న్యూ దిల్లీ, మార్చి 30 : పాకిస్తాన్‌కు భారత్‌లో భారీ షాక్‌ ‌తగిలింది. ఆ దేశ ప్రభుత్వ అధికారిక ట్విట్టర్‌ ‌ఖాతాను ట్విట్టర్‌ ఇం‌డియా నిలిపివేసింది. లీగల్‌ ‌డిమాండ్‌ ‌నేపథ్యంలోనే మార్చి 30వ తేదీ నుంచి ఆ ఖాతాను భారత్‌లో ట్విట్టర్‌ ‌బ్లాక్‌ ‌చేసినట్లు తెలుస్తోంది. ఇందుకు సరైన కారణాన్ని ఇప్పటి వరకు ట్విటర్‌ ‌వెల్లడించలేదు.…

మధ్యప్రదేశ్‌లో కూలిన మెట్ల బావి

బావిలో పడ్డ 25 మంది…6 గురు మృతి ముమ్మరంగా సహాయక చర్యలు భోపాల్‌, ‌మార్చి 30 :  శ్రీరామనవమి వేళ మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. స్నేహ్‌ ‌నగర్‌ ‌సపంలోని పటేల్‌ ‌నగర్‌లోని శ్రీ బేలేశ్వర్‌ ‌మహాదేవ్‌ ‌జులేలాల్‌ ఆలయంలో మెట్ల బావి పైకప్పు కూలడంతో 25 మందికి పైగా  మెట్ల బావిలో పడిపోయారు. అందులో…

రాష్ట్రంలో గురువారం అత్యధిక విద్యుత్‌ ‌వినియోగం

‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 30 : రాష్ట్రంలో ఎండలతో పాటు విద్యుత్‌ ‌వినియోగం కూడా పెరుగుతుంది. మార్చి మాసాంతంతో పెరిగిన ఎండల తీవ్రతతో పాటు రాష్ట్ర చరిత్రలోనే గురువారం అత్యధిక విద్యుత్‌ ‌వినియోగం నమోదైంది. ఉదయం 11:01 గంటలకు గరిష్ఠంగా 15,497 మెగావాట్ల డిమాండ్‌ ‌నమోదైంది. ఈ నెల ప్రారంభం నుంచే 15 వేల మెగావాట్ల…

కర్నాటక ఎన్నికలకు మేం సిద్ధం

బిజెపి ప్రభుత్వాన్ని త్వరగా సాగనంపాల్సిందే కర్ణాటక కాంగ్రెస్‌ ‌కమిటీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ బెంగళూరు, మార్చి 29 : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు తమ పార్టీ సిద్ధంగా ఉందని కర్ణాటక ప్రదేశ్‌ ‌కాంగ్రెస్‌ ‌కమిటీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ ‌తెలిపారు. మే 10వ తేదీన ఒకే విడతలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్నట్టు చీఫ్‌ ఎలక్షన్‌…

దిల్లీలో టిడిపి ఆవిర్భావ వేడుకలు

న్యూ దిల్లీ,మార్చి 29 : టీడీపీ ఆవిర్భావ వేడుకల్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా  పాల్గొన్నారు. ఆ వేడుకలపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. పార్లమెంటులో ఎన్టీఆర్‌ ‌విగ్రహానికి పూలమాలలు వేసి పార్టీ ఆవిర్భావ వేడుకలను టీడీపీ ఎంపీలు గల్లా జయదేవ్‌, ‌కేశినేని నాని, కనకమేడల రవీందర్‌ ‌నిర్వహించారు. కేక్‌ ‌కట్‌ ‌చేసి ఇతర…

స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు

ముంబై, మార్చి 29 : బులియన్‌ ‌మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు గతంలో ఎన్నడూ లేనంతంగా పరుగులు పెడుతున్నాయి. బంగారం పదిగ్రాముల ధర 70 వేలకు చేరుకుంటుందన్న ఆందోళన కలుగుతోంది. ఈ క్రమంలో పసిడి, వెండి ప్రియులకు స్వల్ప ఊరట లభించింది. తాజాగా.. బంగారం, వెండి ధరలు తగ్గాయి. బుధవారం ఉదయం వరకు నమోదైన ధరల…

అవినీతి కూటమికి నరేంద్ర మోదీ నాయకుడు

న్యూ దిల్లీ, మార్చి 29 : అవినీతి కూటమికి నాయకుడిగా ఉన్నారంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పై కాంగ్రెస్‌  అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే  తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రతిపక్ష నేతలపైకి కేంద్ర ఏజెన్సీలను ఉసిగొల్పుతూ అవినీతిపరుల కూటమికి మోదీ నాయకత్వం వహిస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు ఖర్గే బుధవారం వరుస ట్వీట్లు చేశారు. బిలియనీర్‌…