Category జాతీయం

విమానం మెట్లు ఎక్కుతూ జారిపడ్డ జో బైడెన్‌

న్యూ దిల్లీ, జూలై 26 : కొంతకాలం క్రితం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ఎయిర్‌ ‌ఫోర్స్ ‌వన్‌ ‌విమానం మెట్లు ఎక్కుతూ జారిపడ్డారు. ఈ విధంగా మూడుసార్లు పడిపోయారు. తరువాత రెయిలింగ్‌ను పట్టుకుని లేచి విమానంలోకి ఎలాగోలా ఎక్కేశారు. గత నెలలో జరిగిన గ్రాడ్యుయేషన్‌ ‌వేడుకలోనూ ఇలానే జరిగింది. అయితే బైడెన్‌ ఇలా పడిపోవడం ఆయకు…

ఈడీ చీఫ్‌ ‌పదవిని పొడిగించాలి

న్యూ దిల్లీ, జూలై 26 : ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ‌డైరెక్టరేట్‌ ‌డైరెక్టర్‌ ‌సంజయ్‌ ‌కుమార్‌ ‌మిశ్రా పదవీకాలాన్ని పొడిగించాలని కోరుతూ కేంద్రం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై సుప్రీంకోర్టు జులై 27న విచారణ చేపట్టనుంది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం.. ఈడీ డైరెక్టర్‌గా ఎస్‌కే మిశ్రా పదవీకాలం జులై 31తో ముగియనుంది. ఇండియన్‌ ‌రెవెన్యూ సర్వీస్‌లో విశిష్ట అధికారి అయిన…

మయన్మార్‌ ‌నుంచి మణిపూర్‌కు పెరిగిన అక్రమ వలసలు

న్యూ దిల్లీ, జులై 25 : మయన్మార్‌ ‌నుంచి మణిపూర్‌ ‌రాష్టాన్రికి అక్రమంగా తరలివస్తున్నవారు అంతకంతకు పెరుగుతున్నట్టు తెలుస్తోంది.  రెండు రోజుల్లోనే 718 మంది అక్రమంగా ఈ రాష్ట్రంలో చొరబడటంతో రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. సరిహద్దు భద్రత బాధ్యతను నిర్వహిస్తున్న అస్సాం రైఫిల్స్‌ను వివరణ కోరింది. సరైన పత్రాలు లేనివారిని భారత దేశంలోకి ప్రవేశించేందుకు ఏ…

విపక్ష ‘ఇండియా’ కూటమిపై ప్రధాని విమర్శనాస్త్రాలు

న్యూ దిల్లీ, జులై 25  ః విపక్ష పార్టీలు పెట్టుకున్న ‘ఇండియా’ కూటమికి ప్రధాని నరేంద్ర మోదీ కొత్త భాష్యం చెప్పారు.  కూటమిని ఆయన తీవ్రంగా విమర్శించారు. విపక్ష పార్టీలు దిశానిర్దేశర లేకుండా ఉన్నాయన్నారు. ఇండియన్‌ ‌ముజాహిద్దిన్‌, ‌పాపులర్‌ ‌ఫ్రంట్‌ ఆఫ్‌ ఇం‌డియా లాంటి సంస్థల్లోనూ ఇండియా పేరు ఉందని మోదీ ఆరోపించారు. ఇంతగా దిశలేని…

మేఘాలయ సీఎం ఆఫీసుపై రాళ్ల దాడి

తురా, జులై 25 : మేఘాలయా ముఖ్యమంత్రి కన్రాడ్‌ ‌సంగ్మా కార్యాలయంపై ఆందోళనకారులు రాళ్ల దాడికి  పాల్పడ్డారు. దీంతో తురాలోని సీఎం ఆఫీస్‌ ‌దగ్గర తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పాడ్డాయి. ఆందోళనకారుల దాడిలో ఐదుగురు భద్రతా సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. తురాలో శీతాకాల రాజధాని ఏర్పాటు చేయాలని డిమాండ్‌ ‌చేస్తూ ఆందోళనకారులు సీఎం కార్యాలయాన్ని ముట్టడించారు.…

బెంగళూరు హోటళ్లలో టిఫిన్‌ ‌రేట్లు పెంపు

బెంగళూరు, జులై 25 : నిత్యావసర వస్తువుల ధరలు అకాశాన్నంటడంతో టిఫిన్‌  ‌ధరలను 10 శాతం మేరకు పెంచాలని బృహత్‌ ‌బెంగళూరు హోటళ్ల సంఘం నిర్ణయించింది. సంఘం గౌరవ కార్యదర్శి వీరేంద్ర కామత్‌ ఈ ‌మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఇప్పటికే బియ్యం, కూరగాయల ధరలు బాగా పెరిగాయని, వాణిజ్య అవసరాలకు వినియోగించే గ్యాస్‌…

తుంగభద్రకు పెరిగిన ఇన్‌ఫ్లో

బళ్లారి, జులై 25 : ఆంధ్ర, కర్ణాటక రైతుల జీవనాడి తుంగభద్ర జలాశయం లోకి సోమవారం మరో నాలుగు టీఎంసీల నీరు చేరింది. తుంగభద్ర పరీ వాహక ప్రాంతాల్లో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తుండడంతో ఇన్‌ ‌ఫ్లో 64వేల క్యూసెక్కులకు పెరిగింది. తుంగ జలాశయం నిండగా, తుంగనుంచి ఇన్‌ఫ్లో  వచ్చి చేరడంతో మరో వారంలోగా రిజర్వాయర్‌…

మణిపూర్‌ అం‌శంపై అట్టుడికిన పార్లమెంట్‌

న్యూ దిల్లీ, జులై 24 : మణిపూర్‌ ఉదంతంపై సోమావారం కూడా పార్లమెంట్‌ ఉభయసభలు అట్టుడికిపోయాయి. విపక్షాల ఆందోళనలతో ఉభయ సభలు వాయిదా పడ్డాయి. మణిపూర్‌ అం‌శంపై చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి. ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన చేయాలని డిమాండ్‌ ‌చేశాయి. పార్లమెంటులో విపక్షాల నిరసనతో గందరగోళం నెలకొనడంతో ఉభయ సభలు వాయిదా పడ్డాయి. ఈ…

మధ్యప్రదేశ్‌లో వెలుగు చూసిన మరో దారుణం

భోపాల్‌, ‌జులై24 ః మధ్యప్రదేశ్‌ ‌లో వరుస దారుణాలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా ఇక్కడి రేవా జిల్లాలో ఓ వ్యక్తిని కిడ్నాప్‌ ‌చేసి, చేతులు విరిచికట్టి,, అర్ధనగ్నంగా నిలబెట్టి.. అతడిపై పదేపదే దాడి చేసిన ఘటన వెలుగు చూసింది. అంతటితో ఆగకుండా.. అతడి నోటితో బూటును ఎత్తించారు. రెండేళ్ల క్రితం నాటి ఈ వీడియో ప్రస్తుతం…