భార్యను నగ్నంగా ఊరేగించిన భర్త
జైపూర్,సెప్టెంబర్2 : రాజస్థాన్లో ఘాతుకం జరిగింది. సొంత భర్తే భార్యను నగగ్నంగా ఊరేగించాడు. ఓ గిరిజన మహిళ (21)ను తన భర్తే విపరీతంగా కొట్టి, ఆమెను వివస్త్రను చేసి ఊరిలో ఊరేగించాడు. ఈ ఘటన రాజస్థాన్లోని ప్రతాప్గఢ్ జిల్లాలో గురువారం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. భార్య వివాహేతర…
