విపక్షాల విశ్వాసానికి ఇది పరీక్ష
• అవిశ్వాస తీర్మానంపై మోదీ ఎద్దేవా • బిజెపి పార్లమెంటరీ పార్టీ • సమావేశంలో దిశానిర్దేశం న్యూదిల్లీ,ఆగస్ట్8: లోక్సభలో ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానం ఇండియాలోని పార్టీలకు విశ్వాస పరీక్షేనని ప్రధాని మోడీ ఎద్దేవా చేశారు. 2024 జనరల్ ఎలక్షన్ల కంటే ముందే సెఫైనల్ చూడాలని ప్రతిపక్షాల కూటమి కోరుకుందని అభిప్రాయపడ్డారు. ఆ సెమిఫైనల్ రిజల్ట్…
