Category జాతీయం

విపక్షాల విశ్వాసానికి ఇది పరీక్ష

• అవిశ్వాస తీర్మానంపై మోదీ ఎద్దేవా • బిజెపి పార్లమెంటరీ పార్టీ • సమావేశంలో దిశానిర్దేశం న్యూదిల్లీ,ఆగస్ట్8: ‌లోక్‌సభలో ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానం ఇండియాలోని పార్టీలకు విశ్వాస పరీక్షేనని ప్రధాని మోడీ ఎద్దేవా చేశారు.  2024 జనరల్‌ ఎలక్షన్‌ల కంటే ముందే సెఫైనల్‌ ‌చూడాలని ప్రతిపక్షాల కూటమి కోరుకుందని అభిప్రాయపడ్డారు. ఆ సెమిఫైనల్‌ ‌రిజల్ట్…

‌ప్రభుత్వాన్ని పడగొట్టే ఉద్దేశ్యం మాకు లేదు

మణిపూర్‌కు న్యాయం జరగాలన్నదే మా లక్ష్యం మోదీ మౌనవ్రతాన్ని భగ్నం చేయాలన్న ఆకాంక్ష లోక్‌సభలో అవిశ్వాసంపై చర్చలో కాంగ్రెస్‌ ‌నేత గౌరవ్‌ ‌గొగోయ్‌ న్యూదిల్లీ, ఆగస్ట్8 : ‌ప్రభుత్వాన్ని పడగొట్టే ఉద్దేశంతో కాదని.. మణిపూర్‌కు న్యాయం చేసేందుకే అవిశ్వాస తీర్మానం పెట్టామని కాంగ్రెస్‌ ‌లోక్‌సభ సభ్యుడు గౌరవ్‌ ‌గొగోయ్‌ ‌ప్రకటించారు.కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ప్రతిపాదించిన అవిశ్వాస…

అం‌తరిక్షంలో ట్రాఫిక్‌ ‌జామ్‌

‌పేరుకు పోయిన ఉపగ్ర వ్యర్థాలు ఇస్రో అద్యయనంలో వెల్లడి ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్,ఆగస్ట్7:: ‌సువిశాలాకాశంలో ట్రాఫిక్‌ ‌జామ్‌ ఏర్పడింది. అంతరిక్షంలో ఉపగ్రహాలకు చెందిన వ్యర్దాలుఎక్కువయ్యాయి. ఇస్రో దీనిపై ఇటీవల ఓ స్టడీ చేసింది. స్పేస్‌లో దాదాపు 27వేల వస్తువులు ఉన్నట్లు గ్రహించింది. దీంట్లో 80 శాతం వరకు ఉపగ్రహ శిథిలాలే ఉంటాయని ఇస్రో పేర్కొన్నది. 10…

అటవీ ప్రాంతాల్లో మైనింగ్‌ అనుమతి

గందరగోళంమధ్యే కీలక బిల్లులకు ఆమోదం ప్రబుత్వ తీరుపై సీతారాం ఏచూరి ఆందోళన న్యూ దిల్ల్లీ,ఆగస్ట్7: ‌గందరగోళం మధ్య పార్లమెంట్‌లో కీలక బిల్లులను ఆమోదించడం సరికాదని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. చర్చ లేకుండానే బిల్లుల ఆమోదం వల్ల ఏం జరగుఉతుందో ప్రజలకు తెలియకుండా పోయిందని అన్నారు. మణిపూర్‌ అం‌శంపై ప్రధాన మంత్రి నరేంద్ర…

రాహుల్‌ ‌లోక్‌సభ సభ్యత్వం పునరుద్దరణ

ఉత్తర్వులు జారీ చేసిన స్పీకర్‌ ఓం ‌బిర్లా వెంటనే లోక్‌సభకు హాజరు అయిన రాహుల్‌ ‌పార్లమెంట్‌ ఆవరణలో గాంధీ విగ్రహానికి నివాళి ఘనంగగా స్వాగతించిన కాంగ్రెస్‌ ఎం‌పిలు అవిశ్వాసం చర్చలో పాల్గొనేలా కాంగ్రెస్‌ ‌ప్లాన్‌ న్యూ దిల్లీ,ప్రజాతంత్ర,ఆగస్ట్7: ‌కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత రాహుల్‌ ‌గాంధీపై విధించిన అనర్హత వేటును ఎత్తివేస్తున్నట్లు సోమవారం లోక్‌సభ ప్రకటించింది. మోడీ…

మణిపూర్‌ ‌హింసకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వత్తాసు

విలువైన ఖనిజ సంపదను కార్పొరేట్‌ ‌వర్గాలకు దోచిపెట్టే కుట్ర ఆర్‌ఎస్‌ఎస్‌ ‌లక్ష్యాలను సాధించేందుకు మోదీ ప్రయత్నం పౌర హక్కుల నేత, విద్యావేత్త ప్రొఫెసర్‌ ‌హరగోపాల్‌ ఖైరతాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 01 : ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందిన మెయితీ తెగవారిని రెచ్చగొట్టి, వారి ఆకృత్యాలకు కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాలు వత్తాసు పలుకుతున్నాయని ప్రముఖ రాజకీయ శాస్త్రవేత్త,…

ఫాసిజం గీసిన రక్త చిత్రం.. మణిపూర్ మారణహోమం!

ఈశాన్య రాష్ట్రం మణిపూర్ లో కూకీ జోయి నాగాతెగల గిరిజనులపై జరుగుతున్న మారణహోమం పై దేశమంతా అట్టుడుకుతుంది. కొండల మీది అటవీ ప్రాంతంలో వందలాది కుకీ నాగా తెగల గ్రామాలను కూల్చి, కాల్చి లక్షలాదిమందిని అడవి నుండి తరిమేశారం. వాస్తవాలు రిపోర్టింగ్ కోసం వెళ్ళిన మీడియా ప్రతినిధుల కెమెరాలు పగులగొట్టి ,వారిని కిడ్నాప్ చేసి చీకటి…

అస్సాంలో భార్య, అత్తామామలను హత్యచేసిన యువకుడు

గువహటి, జూలై 26 : ఒక యువకుడు తన భార్యతో పాటు ఆమె తల్లిదండ్రులను దారుణంగా హత్య చేశాడు. అనంతరం తన తొమ్మిది నెలల కుమారుడిని వెంట తీసుకుని వెళ్లి పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. ఈ ఘటన అస్సాంలోని గోలాఘాట్‌లో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నజీబుర్‌ ‌రెహమాన్‌ ‌బోరా(25) అనే వ్యక్తి ఇంజినీరింగ్‌ ‌పూర్తి…

రైతులకు శుభవార్త.. నేడు పీఎం కిసాన్‌ ‌డబ్బులు విడుదల!

న్యూ దిల్లీ, జూలై 26 : భారతీయ రైతులందరీ శుభవార్త. ప్రధానమంత్రి కిసాన్‌ ‌సమ్మాన్‌ ‌నిధి (పీఎం-కిసాన్‌) ‌యోజన 14వ ఇన్‌స్టాల్‌మెంట్‌ ‌నిధులు జులై 27న విడుదల కానున్నాయి. దీనితో దేశవ్యాప్తంగా ఉన్న 8.5 కోట్ల మంది రైతుల ఖాతాల్లో ఈ నిధులు చేరనున్నాయి. 2023 జులై 27న ప్రధాని నరేంద్ర మోదీ రాజస్థాన్‌లోని శిఖర్‌లో…