Category జాతీయం

ఐఫోన్‌12‌పై నిషేధం..?

పారిస్‌,‌సెప్టెంబర్‌ 13 :  ‌యాపిల్‌ ‌సంస్థకు చెందిన ఐఫోన్‌ 12‌పై ఫ్రాన్స్‌లో బ్యాన్‌ ‌విధించారు. ఆ ఫోన్‌ ‌నుంచి అధిక స్థాయిలో రేడియేషన్‌ ‌వస్తున్నట్లు నేషనల్‌ ‌ఫ్రీక్వెన్సీ ఏజెన్సీ పేర్కొన్నది. యురోపియన్‌ ‌యూనియన్‌ ‌విధించిన ఆంక్షల కన్నా ఎక్కువ స్థాయిలో ఐఫోన్‌ 12 ‌స్మార్ట్‌ఫోన్‌ ‌నుంచి ఎలక్ట్రోమ్యాగ్నటిక్‌ ‌తరంగాలు రిలీజ్‌ అవుతున్నట్లు ఫ్రాన్స్ ఆరోపించింది. మార్కెట్లో…

ఇ‌మ్రాన్‌ఖాన్‌ను వెంటాడుతున్న కష్టాలు

సెప్టెంబర్‌13:‌రహస్య పత్రాల లీకేజీ వ్యవహారంలో పాక్‌ ‌మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ‌జ్యుడీషియల్‌ ‌కస్టడీని ప్రత్యేక కోర్టు ఈ నెల 26 వరకు పొడిగించింది. జైలు నుంచి త్వరగా బయటపడాలని భావిస్తున్న ఇమ్రాన్‌ ఆశలకు ప్రత్యేక కోర్టు ఆదేశాలతో గండిపడినట్లయ్యింది. భద్రతా కారణాల నేపథ్యంలో ప్రతాల లీకేజీ కేసు విచారణ అటాక్‌ ‌జైలులో జైలులో జరిగింది. ఈ…

హాంకాంగ్‌లో మహిళకు లైంగిక వేధింపులు

హాంకాంగ్‌, ‌సెప్టెంబర్‌ 13 :‌హాంకాంగ్‌లో ఓ మహిళను లైంగిక వేధింపులకు గురి చేసిన భారత సంతతికి చెందిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. దక్షిణ కొరియాకు చెందిన ఓ యువతి.. హాంకాంగ్‌లో పర్యటిస్తూ, తన పర్యటన వివరాలను కెమెరాలో బంధిస్తున్నారు. అంతలోనే ఓ వ్యక్తిని ఆమెను ఫాలో అయ్యాడు. ఏదో అడ్రస్‌ ‌గురించి ఆమెను…

లిబియా అతలాకుతలం

లిబియా, సెప్టెంబర్‌ 13: ‌డేనియల్‌ ‌తుఫాన్‌ ‌తాకిడికి ఆఫ్రికా దేశం లిబియా  అతలాకుతలమైంది. ఆదివారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి వరదలు సంభవించాయి. ఆకస్మిక వదరల కారణం తూర్పు లిబియాలో జల ప్రళయం సంభవించింది. ముఖ్యంగా డెర్నా   పట్టణం ఈ వరదలకు ఊడ్చిపెట్టుకుపోయింది. ఆ నగరంలో పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. రోడ్లపై…

పివోకేను విలీనం చేస్తాం : కేంద్రమంత్రి వికె సింగ్‌

‌న్యూదిల్లీ,సెప్టెంబర్‌12 : ‌పాక్‌ ఆ‌క్రమిత కశ్మీర్‌ (‌పీవోకే)పై కేంద్ర మంత్రి వీకే సింగ్‌ ‌సంచలన వ్యాఖ్యలు చేశారు. పీవోకే త్వరలో భారత్‌లో కలిసిపోతుందని వ్యాఖ్యానించారు. రాజస్థాన్‌లోని దౌసాలో సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రాంతాన్ని (పీవోకే) భారత్‌లో విలీనం చేయాలంటూ పీవోకే ప్రజలు చేస్తున్న డిమాండ్లపై డియా కేంద్ర…

కొత్త భవనంలో రోజుకో కొత్త అంశం

మారుతున్న డ్రెస్‌కోడ్‌ న్యూదిల్లీ, సెప్టెంబర్‌ 12 : ‌లోక్‌సభ ఎన్నికలు సపిస్తున్న వేళ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రోజుకో కొత్త అంశాన్ని తెరపైకి తెస్తోంది. ఇప్పటికే జమిలి ఎన్నికలు, ఇండియా పేరు మార్పు, పార్లమెంట్‌ ‌ప్రత్యేక సమావేశాలు వంటి అంశాలు ప్రస్తుతం చర్చీనీయాంశమవుతున్నాయి. ఇదే సమయంలో కేంద్రం మరో నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కొత్తగా నిర్మించిన…

భయపెడుతున్న నిఫా వైరస్‌

‌కేరళ, సెప్టెంబర్‌12: ‌ప్రమాదకరమైన నిఫా వైరస్‌  ‌దేశంలో మరోసారి కలకలం రేపుతోంది. కేరళ  రాష్ట్రం కోజికోడ్‌లో జ్వరం కారణంగా రెండు అసహజ మరణాలు  సంభవించాయి. దీంతో కేరళ ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ఈ మరణాలకు నిఫా వైరస్‌ ఇన్ఫెక్షన్‌ ‌కారణమని ఆరోగ్య శాఖ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కోజికోడ్‌లోనిఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో ఈఇద్దరూ మృతి…

కెనాడాకు తిరుగుముఖం పట్టిన కెనాడా ప్రధాని

న్యూదిల్లీ, సెప్టెంబర్‌ 12 : ‌జీ20 సదస్సు కోసం భారత్‌ ‌వచ్చిన కెనాడా ప్రధాని విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో ప్రస్తుతం భారత్‌లోనే చిక్కుకు పోయారు. విమానంలో సాంకేతిక లోపాన్ని సరిదిద్దే ప్రయత్నాలు ఊపందుకోవడంతో మంగళవారం ఆయన కెనడాకు తిరుగుముఖం పట్టే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. మరోవైపు కెనడా నుంచి ట్రూడో కోసం బయలుదేరిన…

భారతీయ జనతా పార్టీ ఓ విషసర్పం

విషసర్పాలకు ఆశ్రయం కల్పించే చెత్తలా తయారైంది తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ విమర్శలు చెన్నై, సెప్టెంబర్‌11: సనాతన ధర్మం నిర్మూలించాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌.. తాజాగా భారతీయ జనతా పార్టీని ఓ విషసర్పంగా అభివర్ణించారు. తమిళనాడులో ప్రతిపక్ష అన్నాడీఎంకే పార్టీ.. ఆ విషసర్పాలకు ఆశ్రయం కల్పించే చెత్తలా తయారైందని మండిపడ్డారు.…