మొరాకా దుర్ఘటనలో 2100 మందిపైగా మృతి
• శిథిలాల కింద ఇంకా అనేకమంది • కొనసాగుతున్న సహాయక చర్యలు • భూకంపం ధాటికి నిరాశ్రయులైన వేలాదిమంది న్యూదిల్లీ, సెప్టెంబర్11: మొరాకోలో సంభవి ంచిన భారీ భూకంపం ఒక్కసారిగా పరిస్థితుల్ని మార్చేసింది. ఈ దుర్ఘటనలో 2100 మంది పైగా మృతి చెందడం కలకలం రేపుతోంది. శిథి లాల కింద ఇంకా అనేక మంది చిక్కుకపో…
