Category జాతీయం

మొరాకా దుర్ఘటనలో 2100 మందిపైగా మృతి

• శిథిలాల కింద ఇంకా అనేకమంది • కొనసాగుతున్న సహాయక చర్యలు • భూకంపం ధాటికి నిరాశ్రయులైన వేలాదిమంది న్యూదిల్లీ, సెప్టెంబర్‌11: ‌మొరాకోలో సంభవి ంచిన భారీ భూకంపం ఒక్కసారిగా పరిస్థితుల్ని మార్చేసింది. ఈ దుర్ఘటనలో 2100 మంది పైగా మృతి చెందడం కలకలం రేపుతోంది. శిథి లాల కింద ఇంకా అనేక మంది చిక్కుకపో…

నింతృత్వ పాలనకు చెంపపెట్టు

ముంబై,సెప్టెంబర్‌9 : ‌ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు నియంత పాలనను ప్రజలు తిరస్కరించారని నేషనలిస్ట్ ‌కాన్ఫరెన్స్ ‌పార్టీ వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌, ‌లోక్‌సభ సభ్యురాలు సుప్రియా సూలే అన్నారు. ఇటీవల ఆరు రాష్టాల్లోన్రి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో నాలుగు స్థానాలను ఎఔఆఎం కూటమి గెలుచుకోవడంపై ఆమె స్పందించారు. ఎఔఆఎం కూటమి పార్టీల…

మొరాకోలో భూకంప విలయం

న్యూదిల్లీ,సెప్టెంబర్‌9: ‌మొరాకోలో శుక్రవారం భారీ భూకంపం సంభవించింది. దాదాపు 632 మంది ప్రాణాలు కోల్పోగా, కనీసం 329 మంది గాయపడ్డారు. రబత్‌ ‌నుంచి మరకేష్‌ ‌వరకు ప్రధాన పట్టణాల్లోని ప్రజలు భయాందోళనలతో తమ ఇళ్లు, కార్యాలయాల నుంచి బయటకు పరుగులు తీశారు. భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మరకేష్‌కు దక్షిణ దిశలో దాదాపు 70 కిలోటర్ల దూరంలో…

దూసుకుపోతున్న ఆదిత్య

బెంగళూరు,సెప్టెంబర్‌7 : ఆదిత్య ఎల్‌1 ‌మిషన్‌ ‌లక్ష్యం దిశగా దూసుకెళ్తోంది. సూర్యుడి రహ్యస్యాలు చేధించేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇటివల రోదసిలోకి ఆదిత్యను పంపించిన సంగతి తెలిసిందే. భూమి నుంచి 15 లక్షల కిలోటర్ల దూరంలో ఉన్న లాగ్రాంజ్‌ ‌పాయింట్‌ ‌దిశగా అది పయనిస్తోంది. అయితే అందుకు దాదాపు 4 నెలల సుదీర్ఘ ప్రయాణం…

సనాతన విమర్శలనూ వక్రీకరణలు

చెన్నై,సెప్టెంబర్‌7 :  ‌సనాతన ధర్మాంపై తాను చేసిన వ్యాఖ్యలపై వస్తున్న విమర్శలకు తమిళనాడు మంత్రి, ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్‌ ‌కుమారుడు ఉదయనిధి స్టాలిన్‌ ‌గురువారం మరోమారు ఘాటుగా స్పందించారు. తన వ్యాఖ్యలను కాషాయ పార్టీ నాయకులు వక్రీకరి స్తున్నారని ఆయన తెలిపారు. తనపై నమోదవుతున్న కేసులను చట్టపరంగానే ఎదుర్కొంటానని ఆయన స్పష్టం చేశారు. మనిపూర్‌ ‌హింసాకాండపై…

పేరుమార్పు ప్రతిపాదన వస్తే పరిశీలిస్తాం

న్యూయార్క్,‌సెప్టెంబర్‌7 : ‌దేశం పేరును ఇండియా నుంచి భారత్‌గా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తోందంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న వేళ ఐరాస ఆసక్తికరంగా స్పందించింది. ఐరాస సెక్రటరీ-జనరల్‌ ఆం‌టోనియో గుటెర్రస్‌ ‌డిప్యూటీ అధికారప్రతినిధి ఫర్హాన్‌ ‌హక్‌ ‌మాట్లాడుతూ.. గతేడాది టర్కీ తన పేరును తుర్కియేగా మార్చుకున్న సందర్భాన్ని ప్రస్తావించారు. తుర్కియే పేరు మార్పు విషయంలో…

రాహుల్‌ ‌భారత్‌ ‌జోడో యాత్రకు ఏడాది

న్యూదిల్లీ, సెప్టెంబర్‌ 6 : ‌కాంగ్రెస్‌కు తిరిగి నూతన జవసత్వాలు అందించేందుకు పార్టీ నేత రాహుల్‌ ‌గాంధీ చేపట్టిన ’భారత్‌ ‌జోడో యాత్ర’ ఏడాది పూర్తి చేసుకుంది.  పార్టీని మళ్లీ పట్టాలకెక్కించే యాత్రకు  శ్రీకారం చుట్టాక మంచి స్పందనే వచ్చింది. ఈ యాత్రపై కాంగ్రెస్‌ ‌భారీ ఆశలే పెట్టుకుంది. వరుసగా రెండు సార్వత్రిక ఎన్నికల్లో ఘోర…

దిల్లీ ఐఐటి విద్యార్థి ఆత్మతహత్య

పరీక్షలో తప్పడంతో ఒత్తిడిలో ఘాతుకం న్యూదిల్లీ,సెప్టెంబర్‌2 :  ‌దిల్లీ ఐఐటీలో ఓ ఇంజినీరింగ్‌ ‌విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. తన హాస్టల్‌ ‌గదిలో ఉరేసుకున్నాడు. ఈ ఘటన శుక్రవారం సాయంత్రం 6 గంటల సమయంలో చోటు చేసుకుంది.మ్యాథమెటిక్స్, ‌కంప్యూటింగ్‌లో బీటెక్‌ ‌చదువుతున్న బాధిత విద్యార్థి కొన్ని సబ్జెక్టులు తప్పాడు. దీంతో గత ఆరు నెలల నుంచి హాస్టల్‌లోనే…

హిమాచల్‌ ‌వరదనష్టం పదివేలకోట్లు

సిమ్లా,సెప్టెంబర్‌2: ఈ ఏడాది భారీ వర్షాల కారణంగా అతలాకుతలమైన ఉత్తరాది రాష్ట్రమైన హిమాచల్‌ ‌ప్రదేశ్‌ ‌నష్టం పదివేల కోట్లుగా ఉంటుందని అంచనా. వర్షం కారణంగా సంభవించిన వరదలతో ఆ రాష్ట్రం పూర్తిగా దెబ్బతింది. భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. సుమారు రూ.10 వేల కోట్లకుపైనే ఆస్తి నష్టం వాటిల్లినట్లు అధికారుల అంచనా వేశారు. అయితే,…