Category జాతీయం

ఏ‌ప్రిల్‌, ‌జూన్‌ల మధ్య దేశంలోని చాలా ప్రాంతాలలో ఎక్కువ ఉష్ణోగ్రతలు

న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 01 : ‌కొన్ని ప్రాంతాలను మినహాయించి భారతదేశంలోని చాలా ప్రాంతాలలో ఏప్రిల్‌ ‌నుండి జూన్‌ ‌వరకు సాధారణం కంటే ఎక్కువ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(ఐఎండి) వెల్లడించింది. ఈ కాలంలో మధ్య, తూర్పు మరియు వాయువ్య భారతదేశంలోని చాలా ప్రాంతాలలో సాధారణం కంటే ఎక్కువ వేడిగాలులు…

ఆమ్వే లాంటి కంపెనీ యాడ్స్ ‌నుంచి తప్పుకోండి

మోసపూరిత కంపెనీలకు బ్రాండ్‌గా ఉండకండి అమితాబ్‌ను కోరిన తెలంగాణ ఆర్టీసీ ఎండి సజ్జన్నార్‌ హైదరాబాద్‌, ‌మార్చి 31 : మోసపూరిత కంపెనీలకు బ్రాండ్‌ అం‌బాసిడర్‌గా ఉండడం వల్ల ప్రజలు మోసపోతారని, అందువల్ల అటువంటి కంపెనీ యాడ్స్‌లో నటించవద్దని బిగ్‌బి అమితాబ్‌కు తెలంగాణ ఆర్టీసీ ఎండి సజ్జన్నార్‌ ‌విజ్ఞప్తి చేశారు. ప్రధానంగా ఆమ్వే కంపెనీ యాడ్స్‌లో అమితాబ్‌…

నేషనల్‌ ‌మేరిటైమ్‌ ‌వీక్‌ ‌ప్రారంభం

హైదరాబాద్‌, ‌పిఐబి, మార్చి 31 : ఓడరేవులు కేంద్ర స్థానంలో నిలబెడుతూ చోటు చేసుకొనేటటువంటి అభివృద్ధి ప్రయాసలకు మరియు ఆర్థిక సమృద్ధి కోసం సముద్రతీర ప్రాంతాలను ఉపయోగించుకునే ప్రయాసలకు నేషనల్‌ ‌మేరిటైమ్‌ ‌వీక్‌ ‌మరింత బలాన్ని జోడిస్తుందన్న ఆకాంక్షను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వ్యక్తం చేశారు. నేషనల్‌ ‌మేరిటైమ్‌ ‌వీక్‌ ‌మొదలైన సందర్భం లో…

చిక్కుల్లో మాజీ అధ్యక్షుడు ట్రంప్‌

న్యూయార్క్, ‌మార్చి 31 : అమెరికా  మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ‌ట్రంప్‌  ‌చిక్కుల్లో పడ్డారు. ఆయనపై  నేరారోపణలను రుజువైనట్లు  న్యూయార్క్ ‌గ్రాండ్‌ ‌జ్యూరీ  ధృవీకరించింది. దీంతో అమెరికా చరిత్రలోనే తొలిసారిగా ఇలా నేరారోపణలు ఎదుర్కొన్న మాజీ అధ్యక్షుడిగా ట్రంప్‌  ‌నిలిచారు. డొనాల్డ్ ‌ట్రంప్‌ 2016‌లో ఎన్నికల ప్రచారంలో పోర్న్ ‌స్టార్‌ ‌స్ట్రో డానియల్స్ ‌తో తనకున్న…

పాకిస్థాన్‌లో మరో దారుణ హత్య

కరాచీ, మార్చి 31 : పాకిస్థాన్‌లో హిందువులేలక్ష్యంగా దాడులు, హత్యలు కొనసాగుతున్నాయి. వేటాడి వెంటాడి హిందువులను హత్య చేయడం, హిందూ అమ్మాయిలపై అత్యాచారలకు పాల్పడడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా కరాచీలో ప్రముఖ హిందూ డాక్టర్‌ను దుండగులు వెంటాడి హత్యచేశారు. కరాచీ మెట్రోపాలిటన్‌ ‌కార్పొరేషన్‌  ఆఫ్‌ ‌హెల్త్ ‌మాజీ డైరెక్టర్‌, ‌కంటి స్పెషలిస్ట్ ‌డాక్టర్‌ ‌బీర్బల్‌ ‌జెనాని…

మోదీని ప్రధాని అనాలంటేనే సిగ్గుగా ఉంది

రాహుల్‌ ‌సంధించిన ప్రశ్నలనే నేనూ సంధిస్తున్నా కేంద్రమంత్రి కిరణ్‌ ‌రిజిజు..ఓ యూజ్‌లెస్‌ ‌ఫెలో డియా సమావేశంలో కాంగ్రెస్‌ ‌నేత రేణుకా చౌదరి ఫైర్‌ హైదరాబాద్‌, ‌మార్చి 31 : ప్రధాని మోదీ సహా కేంద్ర మంత్రిపై కాంగ్రెస్‌ ‌పార్టీ సీనియర్‌ ‌నాయకురాలు రేణుకా చౌదరి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో ఆమె డియాతో…

ఇం‌డోర్‌ ‌మెట్లబావి ఘటనలో 35కు చేరిన మృతుల సంఖ్య

ఇండోర్‌, ‌మార్చి 31 : మధ్యప్రదేశ్‌ ‌రాజధాని ఇండోర్‌లో శ్రీరామనవమివేడుకల సందర్భంగా మెట్లబావి పైకప్పు కూలిన ఘటనలో మృతుల సంఖ్య 35కు చేరింది. ఇండోర్‌లోని పటేల్‌ ‌నగర్‌లోని బలేశ్వర్‌ ‌మహదేవ్‌ ‌జులేలాల్‌ ‌గుడిలో హవనం జరుగుతున్నప్పుడు ఆలయంలో ఉన్న మెట్ల బావి  పైకప్పు కూలిపోయింది. పైకప్పు ఒక్కసారిగా కూలడంతో దాదాపు 50 మంది భక్తులు అందులోపడిపోయారు.…

దహీ వివాదంపై వెనక్కి తగ్గిన కేంద్రం

చెన్నై, మార్చి 30 : తమిళ నాట ఆందోళనలతో భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ  వెనక్కి తగ్గింది. తాజాగా గురువారం ఆ ఆదేశాలను వెనక్కు తీసుకుంటున్నట్లు ఫసీ తెలిపింది. పెరుగు ప్యాకెట్లపై కర్డ్ ‌పేరుతో పాటు బ్రాకెట్‌లో దహీ, తయిర్‌, ‌మోసారు వంటి ప్రాంతీయ భాషలను వినియోగించ వచ్చని తెలిపింది. ఇటీవల తమిళనాడు…

బళ్ళారి మేయర్‌గా 23 ఏళ్ల యువతి

బళ్లారి, మార్చి 30 : కర్ణాటక రాష్ట్ర రాజకీయ చరిత్రలో 23 ఏళ్ల యువతి మేయర్‌గా ఎన్నికై  సరికొత్త రికార్డు సృష్టించారు. కాంగ్రెస్‌ ‌పార్టీ తరపున పోటీ చేసిన డి త్రివేణి సూరి బళ్లారి నగర కార్పొరేషన్‌ ‌మేయర్‌గా ఎన్నికయ్యారు. దీంతో కర్ణాటకలో మేయర్‌గా ఎన్నికైన అతి పిన్న వయస్కురాలిగా త్రివేణి గుర్తింపు పొందారు. కాంగ్రెస్‌కు…