Category జాతీయం

ఎన్టీఆర్‌ ‌స్మారక నాణెం విడుదల

రాష్ట్రపతి ముర్ము చేతుల దుగా ఆవిష్కరణ హాజరైన ఎన్టీఆర్‌ ‌కుటుంబ సభ్యులు న్యూ దిల్లీ, ఆగస్ట్ 28 : ఉమ్మడి ఆంధ్రపద్రేశ సిఎం, దివంగత ఎన్టీఆర్‌ ‌స్మారక నాణాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విడుదల చేశారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు, ఏపీ బీజేపీ చీఫ్‌, ఎన్టీఆర్‌…

చంద్రుడిని హిందూరాజ్యంగా ప్రకటించాలి

న్యూ దిల్లీ, ఆగస్ట్ 28 : ‌భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చేపట్టిన చంద్రయాన్‌-3 ‌ప్రయోగంలో భాగంగా చంద్రుడి ఉపరితలంపై రోవర్‌ ‌ప్రజ్ఞాన్‌ ‌విజయవంతంగా అధ్యయనం కొనసాగిస్తున్న వేళ ఎవరికితోచిన విధంగా వారు వ్యాఖ్యలు చేస్తున్నారు. కొత్త డిమాండ్‌లు తెరపైకి తెస్తున్నారు. చందమామను ’హిందూ రాజ్యం’గా ప్రకటించాలని వివాదాస్పద వ్యాఖ్యలకు ప్రసిద్ధిగాంచిన ఆల్‌ ఇం‌డియా హిందూ…

పాత్రికేయుల పోరాటానికి పౌర సమాజం మద్దతు

మీడియా స్వేచ్ఛ పరిరక్షణకు పలువురు వక్తల పిలుపు పట్నాలో ఐజేయూ జాతీయ కార్యవర్గ సమావేశాలు  ప్రారంభం పట్నా, ఆగస్ట్ 26 :  ‌పత్రికాస్వేచ్ఛ పరిరక్షణ కోసం పాత్రికేయులు సాగించే పోరాటానికి దేశంలోని అన్ని వర్గాలు మద్దతు ఇవ్వాలని, పత్రికాస్వేచ్ఛ తోనే ప్రజాస్వామ్య మనుగడ ముడిపడి ఉన్నదనీ, పలువురు వక్తలు పిలుపునిచ్చారు. ఇండియన్‌ ‌జర్నలిస్టస్ ‌యూనియన్‌ (ఐజేయూ)…

పాత్రికేయుల పోరాటానికి పౌర సమాజం మద్దతు

• మీడియా స్వేచ్ఛ పరిరక్షణకు పలువురు వక్తల పిలుపు • పట్నాలో ఐజేయూ జాతీయ కార్యవర్గ సమావేశాలు  ప్రారంభం పట్నా, ఆగస్ట్ 26 :  ‌పత్రికాస్వేచ్ఛ పరిరక్షణ కోసం పాత్రికేయులు సాగించే పోరాటానికి దేశంలోని అన్ని వర్గాలు మద్దతు ఇవ్వాలని, పత్రికాస్వేచ్ఛ తోనే ప్రజాస్వామ్య మనుగడ ముడిపడి ఉన్నదనీ, పలువురు వక్తలు పిలుపునిచ్చారు. ఇండియన్‌ ‌జర్నలిస్టస్…

మధ్యప్రదేశ్‌ ‌మంత్రివర్గ విస్తరణ

కేబినేట్లోకి కొత్తగా ముగ్గురు చేరిక రాజ్‌భవన్‌లో కొత్త మంత్రుల ప్రమాణం భోపాల్‌,ఆగస్ట్26: ‌మధ్యప్రదేశ్‌ ‌మంత్రివర్గ విస్తరణ జరిగింది. కొత్తగా ముగ్గురికి ముఖ్యమంత్రి శివరాజ్‌ ‌సింగ్‌ ‌చౌహాన్‌ ‌తన మంత్రివర్గంలో చోటు కల్పించారు. ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ విస్తరణ చేపట్టారు. భోపాల్‌లోని రాజ్‌భవన్‌లో శనివారంనాడు ముగ్గురు కొత్త మంత్రులతో గవర్నర్‌…

రాజ్యాంగ సంస్థలపై కేసుల నమోదు

ప్రజాప్రతినిధుల జడ్జి తీర్పుపై సుప్రీం సీరియస్‌ ‌జడ్జి జయకుమార్‌పై సస్సెన్షన్‌ ‌వేటు న్యూదిల్లీ, అగస్ట్ 23 (ఆర్‌ఎన్‌ఎ): ‌తెలంగాణ ప్రజా ప్రతినిధుల కోర్టు జడ్జి సస్పెండ్‌ అయ్యారు. న్యాయమూర్తి జయకుమార్‌ను సుప్రీంకోర్టు సస్పెండ్‌ ‌చేసింది. ఎన్నికల కమిషన్‌ ‌వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఇటీవల మంత్రి శ్రీనివాస్‌ ‌గౌడ్‌ ఎన్నికల కమిషన్‌ ‌వెబ్‌సైట్‌ ‌ట్యాంపర్‌…

చంద్రయాన్‌-3 ‌విజయంపై ప్రధాని భావోద్వేగం

నేనూ సగటు భారతీయుడిలా ఎదురుచూశా ఈ విజయంతో మరిన్నిప్రయోగాలకు పునాది ఇస్రో సైంటిస్టులకు ప్రధాని మోదీ అభినందనలు ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్,ఆగస్ట్ 23: ‌చంద్రయాన్‌ ‌విజయంతో ఇస్రో శాస్త్రవేత్తలను కృషిని కొనియాడారు. దేశ కీర్తి పతాకను ఇస్రో శాస్త్రవేత్తలు గగన వీధుల్లో ఎగరేశారని అన్నారు. ఇది మరిన్న ప్రయోగాలకు స్ఫూర్తి కానుందని అన్నారు. దీంతో భారత్‌…

రాజిరెడ్డి, రామచంద్రా రెడ్డిలు క్షేమం

మరణించినట్లు వార్తలను ఖండిస్తూ మావోయిస్టుల ప్రకటన విడుదల హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 22 : ‌భారత కమ్యూనిస్టు పార్టీ(మావోయిస్ట్) ‌నాయకులు మల్లా రాజి రెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు మరణించినట్లుగా ఆగస్ట్ 19‌న దిన పత్రికలలో వొచ్చిన అబద్ధపు వార్తలను ఖండిస్తూ పార్టీ ఉత్తర సబ్‌ ‌జోనల్‌ ‌బ్యూరో, దండకారణ్యం పేర ఒక ప్రకటనను విడుదల…

సమస్యాత్మక, అనేక ఇతర అశాలపై చర్చకు ‘బ్రిక్స్’ ‌వేదిక

సంస్థాగత అభివృద్ధిపై సమీక్షకు ప్రయోజనకారి గ్రీస్‌కు బయలుదేరే ముందు ప్రధాని మోదీ ప్రకటన హైదరాబాద్‌, ‌పిఐబి, ఆగస్ట్ 22 : ‌దక్షిణ ఆఫ్రికా అధ్యక్షుడు సిరిల్‌ ‌రామఫోసా ఆహ్వానించిన మీదట తాను నేటి నుండి 24 వరకు ‘బిఆర్‌ఐసిఎస్‌’(‘‌బ్రిక్స్’) ‌పదిహేనో శిఖర సమ్మేళనంలో పాలుపంచుకోవడం కోసం దక్షిణ ఆఫ్రికా గణతంత్రాన్ని సందర్శిస్తున్నాని ప్రధాని మోదీ తెలిపారు.…