Category జాతీయం

‌పుతిన్‌కు ఉత్తర కొరియా అండ…

మాస్కో(రష్యా) , సెప్టెంబర్‌ 14  : ‌ప్రపంచ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ఉక్రెయిన్‌ ‌యుద్ధం ప్రధాన మలుపుగా ..రష్యాకు ఉత్తర కొరియా పూర్తి మద్దతు ప్రకటించింది. తమ జాతీయ భద్రత కోసం రష్యా చేస్తున్న పోరాటంలో ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ ‌పుతిన్‌కు బేషరతుగా పూర్తిస్థాయి మద్దతు ఇస్తున్నట్టు ఉత్తరకొరియా పాలకుడు కిమ్‌ ‌జోంగ్‌ ఉన్‌…

జువెనైల్‌ ‌హోమ్‌లో చిన్నపిల్లలపై దాడులు

ఆగ్రా,సెప్టెంబర్‌14 : అది బాల నేరస్తులు ఉండే జువెనైల్‌ ‌హోమ్‌. అక్కడికి వచ్చే పిల్లలకు రక్షణ కల్పించడంతోపాటు, వాళ్లకు సంస్కారం నేర్పడం ఆ జువెనైల్‌ ‌హోమ్‌ ‌సూపరింటెండెంట్‌ ‌బాధ్యత. కానీ ఆమె తీరు అందుకు భిన్నంగా ఉంది. పిల్లలపై ఆమె నిత్యం దాడులు చేస్తున్నది. వాళ్లను ఇష్టం వచ్చినట్లుగా కొడుతున్నది. తాజాగా ఓ బాలికను జువెనైల్‌…

ఐఫోన్‌ 12‌కు రేడియేషన్‌ ఎఫెక్ట్…. ‌ఫ్రాన్స్‌లో విక్రయాలు బంద్‌

పారిస్‌, ‌సెప్టెంబర్‌ 14 ః ‌యాపిల్‌ ‌కంపెనీకి చెందిన ఐఫోన్‌ 12 ‌పరిమితికి మించి రేడియేషన్‌ను విడుదల చేస్తోందని, ఆ ఫోన్ల అమ్మకాలను ఫ్రాన్స్‌లో నిలిపివేయాలని ఆ దేశానికి చెందిన నేషనల్‌ ‌ఫ్రీక్వెన్సీ ఏజెన్సీ (ఏఎన్‌ఎఫ్‌ఆర్‌) ‌యాపిల్‌ ‌కంపెనీని ఆదేశించింది. ఇటీవల 141 ఫోన్లను పరీక్షించగా.. వాటిలో ఐఫోన్‌ 12 ‌రకం స్మార్ట్‌ఫోన్లలో ఎక్కువగా స్పెసిఫిక్‌…

వైరస్‌తో రెండు రోజులు స్కూళ్లకు సెలవు

తిరువనంతపురం,సెప్టెంబర్‌14: ‌కేరళలో నిఫా వైరస్‌ ‌కలకలం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో కోజికోడ్‌ ‌జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు రెండు రోజుల పాటు సెల వులు ప్రకటిస్తున్నట్లు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. గురు, శుక్రవారాల్లో సెల వులు అమల్లో ఉంటా యని జిల్లా కలెక్టర్‌ ‌తెలిపారు. ఈ రెండు రోజుల పాటు విద్యార్థులకు ఆన్‌లైన్‌ ‌ద్వారా పాఠాలు…

ఐదు వేలు దాటిన లిబియా మృతుల సంఖ్య

ట్రిపోలీ, సెప్టెంబర్‌14 ః ‌లిబియాలో భారీ వర్షాలు, వరదలు సృష్టించిన బీభత్సంలో  5,300 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో పది వేల మందికి పైగా ప్రజల ఆచూకీ తెలియడం లేదు. వర్షాల కారణంగా రెండు ఆనకట్టలు కూలిపోయాయి. తూర్పు ప్రాంతం లోని డెర్నా నగరం నీట మునిగింది. అల్‌మర్జ్, ‌సుసాహ్‌, ‌షాహత్‌, అల్‌ ‌బేడా నగరాలలో…

కేరళలో నిపా వైరస్‌ ‌కేసుల సంఖ్య ఐదు…

• హైరిస్క్ ‌కేటగిరీలో ఉన్నవారు ఇళ్లలోనే ఉండాలని కేరళ ప్రభుత్వం సూచన • సీఎం పినరయి విజయన్‌ ఆదేశాల మేరకు వైరస్‌ ‌వెలుగుచూసిన కోజికోడ్‌ ‌జిల్లాలో కఠిన ఆంక్షలు తిరువనంతపురం,సెప్టెంబర్‌14 :‌కేరళలో మరో నిపా వైరస్‌ ‌కేసు నమోదైంది. కోజికోడ్‌లోని ఒక ప్రైవేట్‌ ఆసుపత్రిలో పని చేసే 24 ఏళ్ల ఆరోగ్య కార్యకర్తకు వైరస్‌ ‌నిర్ధారణ…

ఇం‌ద్రకరణ్‌రెడ్డి సమక్షంలో భారీగా చేరికలు

నిర్మల్‌, ‌సెప్టెంబర్‌ 13 : ‌శాస్త్రినగర్‌ ‌క్యాంపు కార్యాలయంలో నర్సాపూర్‌ ‌మండలం కేంద్రం, రాంపూర్‌ ‌గ్రామానికి చెందిన బీజేపీ, కాంగ్రెస్‌ ‌నాయకులు, కార్యకర్తలు, ముదిరాజ్‌ ‌సంఘం నాయకులు మంత్రి ఇంద్రకరణ్‌ ‌రెడ్డి సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. బీఆర్‌ఎస్‌ ‌పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజాసంక్షేమం…

రోడ్డు ప్రమాదంలో భారతీయ విద్యార్థి మృతి

వాషింగ్టన్‌, ‌సెప్టెంబర్‌ 13: అమెరికాలో చదువు తున్న భారతీయ విద్యార్థిని జాహ్నవి కందుల జనవరిలో రోడ్డు దాటుతుండగా పోలీస్‌ ‌వాహనం ఆమెను ఢీకొట్టింది. ఆం•్ర ప్రదేశ్‌లోని కర్నూలుకు చెందిన 23 ఏండ్ల జాహ్నవి ఈ ప్రమాదంలో మరణిం చింది. నార్త్ఈస్టర్న్ ‌యూని వర్సి టీలోని సీటల్‌ ‌క్యాంపస్‌లో మాస్టర్స్ ‌ఢిగ్రీ చదువుతున్న భారతీయ విద్యార్థిని మరణం…

విమానంలో ఓ జంట నిర్వాకం..

లండన్‌,‌సెప్టెంబర్‌ 13 : ‌విమానం వాష్‌రూంలో శృంగారంలో మునిగితే లుతూ పట్టుబడిన జంటను విమా నం నుంచి సిబ్బంది దించి వేసిన ఘటన కలకలం రేపింది. బ్రిటన్‌ ‌లోని లుటన్‌ ‌నుంచి స్పెయిన్‌కు వెళుతున్న ఈజీజెట్‌ ‌విమానంలో ఈ ఘటన చోటుచేసు కుంది. జంట శృంగారంలో పాల్గొంటుండగా ఫ్లైట్‌ అటెండెంట్‌ ‌కంటపడటంతో ఈ వ్యవహారం వెలుగుచూసింది.…