Category Crime

హర్యానా నిట్‌లో తెలంగాణ విద్యార్థి మృతి

– ఉరేసుకుని మృతిచెందినట్లు అనుమానం న్యూదిల్లీ, ఫిబ్రవరి 17: హర్యానాలోని కురుక్షేత్రలో ఉన్న నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ‌టెక్నాలజీలో తెలంగాణకు చెందిన ఓ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మహేశ్వరం మండలం రంగారెడ్డి జిల్లాకు చెందిన అంగోత్‌ ‌శివ (19) నిట్‌ ‌కురుక్షేత్రలో కంప్యూటర్‌ ‌సైన్స్ ఇం‌జినీరింగ్‌ ‌మొదటి సంవత్సరం చదువుతున్నాడు. సోమవారం మధ్యాహ్నం…

గంజాయితో మహాశివుడికి అపచారం

– దుండుగుల చర్యలపై సీపీ ఆగ్రహం – తక్షణ చర్యలకు సజ్జన్నార్‌ ఆదేశం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 17 : శివరాత్రి పర్వదినం వేళ గంజాయి బ్యాచ్‌ ‌రెచ్చిపోయింది. దేవాలయం వద్ద శివునికి గంజాయిని ప్రసాదంగా సమర్పించబోయారు కొందరు ప్రబుద్ధులు. అంతేకాదు.. దీనిని వీడియో తీసి సోషల్‌ ‌డియాలో పోస్ట్ ‌చేశారు. దీంతో ఆ వీడియో…

హాస్పిటల్‌ ‌నుంచి మహిళ అదృశ్యం

– కుటుంబ సభ్యుల తీవ్ర ఆందోళన హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 14: హైదరాబాద్‌  బాచుపల్లిలోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌ ‌నుంచి మహిళ అదృశ్యమైన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. వికారాబాద్‌ ‌జిల్లా యాలాల మండలం కిష్టాపూర్‌ ‌గ్రామానికి చెందిన పల్లె అనంతమ్మ (56) వారం క్రితం ఈ హాస్పిటల్‌ ‌నుంచి కనిపించకుండాపోయింది. ఇప్పటివరకు ఆమె ఆచూకీ…

లాయర్ స్వప్న హ‌త్య‌ కేసులో మరొక‌రి అరెస్ట్

– ఇప్పటికే ఆమె అన్న సహా నలుగురి అరెస్ట్ – హత్యకు ఉపయోగించిన కార్లు, ఫోన్లు స్వాధీనం – భూ వివాదం నేపథ్యంలోనే హత్య జరిగినట్లు పోలీసుల వెల్లడి రంగారెడ్డి, ప్రజాతంత్ర, ఫిబ్రవరి14: మొయినాబాద్ కేతిరెడ్డిపల్లిలో న్యాయవాది స్వప్న హత్య కేసులో పోలీసులు మరో నిందితుడిని అరెస్టు చేశారు. చేవెళ్ల కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న అడ్వకేట్…

పాత బస్తీలో రౌడీ గ్యాంగ్ హల్‌చల్

– వ్యాపారిపై తల్వార్‌తో దాడి హైదరాబాద్, ఫిబ్రవరి 12 హైదరాబాద్ పాత బస్తీలో రౌడీషీటర్ల ఆగడాలు మితిమీరుతున్నాయి. తాజాగా కాలాపత్తర్ ప్రాంతంలో రౌడీషీటర్ అసద్, అతని గ్యాంగ్ చేసిన దాడి స్థానికంగా తీవ్ర భయాందోళనలు సృష్టించింది. కాలాపత్తర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫాతిమా హాస్పిటల్ వద్ద ఈ దారుణం చోటుచేసుకుంది. రౌడీషీటర్ అసద్ తన అనుచరులతో…

భారీ ఆన్‌లైన్ గేమింగ్ స్కామ్ గుట్టు రట్టు

రూ.5,000 కోట్ల దందాను పసిగట్టిన జీఎస్టీ ఇంటెలిజెన్స్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 9: హైదరాబాద్‌లో భారీ ఆన్‌లైన్ గేమింగ్ స్కామ్ గుట్టు రట్టయ్యింది. ఫినటెక్ ముసుగులో రూ.5,000 కోట్ల దందాను డైరెక్టర్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ పట్టుకుంది. ఆన్‌లైన్ గేమింగ్ పేరుతో డొల్ల కంపెనీలతో కోట్లాది రూపాయల మళ్లింపు చేస్తున్నట్లు డీజీజీఐ గుర్తించింది. రూ.5…

డిప్రెషన్‌ ‌కారణంగా విజయశాంతి ఆత్మహత్య

– విచారణలో తేల్చిన పోలీసులు – యూట్యూబర్ల అసత్య కథనాలపై మండిపడ్డ సోదరుడు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 7: విజయశాంతి రెడ్డి, తన ఇద్దరు పిల్లల ఆత్మహత్య కేసులో పోలీసులు అసలు నిజాన్ని బయటపెట్టారు . డిప్రెషన్‌ ‌కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు నిర్దారించారు. తల్లి మాటను తూచా తప్పకుండా పాటించే పిల్లలు ఆమెతో కలిసి…

సైబర్‌ ‌నేరాలపై సైబరాబాద్‌ ‌పోలీసుల ఉక్కుపాదం

– 9 కేసుల ఛేదన.. 12 మంది నిందితుల అరెస్ట్‌ హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 7: సైబరాబాద్‌ ‌సైబర్‌ ‌క్రైమ్‌ ‌పోలీసులు జనవరి 30 నుంచి ఫిబ్రవరి 5 వరకు చేపట్టిన ప్రత్యేక దర్యాప్తులో భాగంగా మొత్తం 9 సైబర్‌ ‌క్రైమ్‌ ‌కేసులను విజయవంతంగా ఛేదించారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న 12 మంది…

వాచ్‌మన్‌కు మత్తుమందు ఇచ్చి చోరీ

– జూబ్లీహిల్స్‌లో ఘరానా దొంగతనం హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 6: జూబ్లీహిల్స్ ‌పోలీస్‌ ‌స్టేషన్‌ ‌పరిధి నందగిరి హిల్స్‌లోని ఓ ఇంట్లో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. ఆ ఇంట్లో విలువైన బంగారు ఆభరణాలను దొంగలు దోచుకెళ్లారు. ఈ ఘటనపై జూబ్లీహిల్స్ ‌పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నందగిరి హిల్స్‌లోని ఓ ఇంట్లో దోపిడీ…