Category ముఖ్యాంశాలు

విషప్రయోగంతో ప్రజలను మట్టుబెట్టాలని కుట్ర

– మొయినుద్దీన్‌ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి – భారీస్థాయిలో రేసిన్‌ ‌విషం తయారు చేసినట్లు గుర్తింపు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, నవంబర్‌ 11: అరెస్టైన ఉగ్రవాది డాక్టర్‌ ‌మొయినుద్దీన్‌ ‌విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వొస్తున్నాయి. గుజరాత్‌ ఏటీఎస్‌ ‌బృందం రాజేంద్రనగర్‌ ‌ప్రాంతంలో సయ్యద్‌ ‌మొయినుద్దీన్‌ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. విచారణలో కీలక సమాచారం…

డాక్టర్‌ ఉమర్‌ ‌సూత్రధారిగా గుర్తింపు

– పేలుడులో అమోనియం నైట్రేట్‌ ‌వాడినట్లు అనుమానం – ఎలా పేల్చాడన్న దానిపై ఆరా తీస్తున్న భద్రతా బలగాలు న్యూదిల్లీ,నవంబర్‌11:‌దిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన కారు పేలుడు ఘటనకు చెందిన దర్యాప్తు కొనసాగుతున్నది. సూసైడ్‌ ‌బాంబర్‌ ‌డాక్టర్‌ ఉమర్‌ ఎలా ఆ కారును పేల్చి ఉంటాడని ఆరా తీస్తున్నారు. అయితే అమోనియం నైట్రేట్‌ ‌ఫ్యూయల్‌ ఆయిల్‌ను…

దిల్లీ పేలుడు ఘటనలో 12కు చేరిన మృతుల సంఖ్య

– హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మరో ముగ్గురి మృతి – సీసీ టీవీ దృశ్యాల ఆధారంగా కారు గుర్తింపు న్యూదిల్లీ, నవంబర్‌1 1: ‌దిల్లీ నగరాన్ని కుదిపేసిన ఎర్రకోట పేలుడు ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగింది. సోమవారం సాయంత్రం ఎర్రకోట మెట్రో స్టేషన్‌ ‌వద్ద జరిగిన ఈ భయానక పేలుడులో 9మంది అక్కడికక్కడే మృతిచెందగా,…

 బీహార్ లో మళ్ళీ ఎన్‌డీఏ కే అవకాశం :పీపుల్స్ పల్స్  ఎగ్జిట్ పోల్ సర్వే

ఎన్డీయే కూటమికి 133-159 , మహాఘట్ బంధన్ కూటమికి 75-101 , ఇతరులకు 2 నుంచి 8 స్థానాలు, పీపుల్స్ పల్స్  ఎగ్జిట్ పోల్ సర్వే బీహార్ లో బీజేపీ, జేడీయూ(యూ) నేతృత్వంలోని ఎన్‌డీఏ కూటమి భారీ మెజారిటీతో అధికారం చేపట్టే అవకాశాలు  ఉన్నట్టు పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వేలో వెల్లడయింది. – ఎన్డీయే…

జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ ‌నేతల బెదిరింపులు

– మహిళ అని కూడా చూడకుండా హేళన – ఓటమి భయంతోనే ఆగడాలకు దిగారన్న మాగంటి సునీత హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర,నవంబర్‌ 11:‌ జూబ్లీహిల్స్‌లో వోటర్లను కాంగ్రెస్‌ ‌నేతలు బెదిరించారని బీఆర్‌ఎస్‌ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్‌ ‌తెలిపారు. కాంగ్రెస్‌కు వోటేయాలని బెదిరింపులకు దిగుతూ.. మాట వినకపోతే బూతులు మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళ అభ్యర్థి…

ప్రశాంతంగా కొన‌సాగుతున్న జూబ్లీహిల్స్ పోలింగ్‌

– 139 డ్రోన్ల‌తో పోలింగ్‌ బూత్‌ల‌ పర్యవేక్షణ – స్థానికేతరులైన ప్రజాప్రతినిధులపై కేసులు హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబరన 11: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక పోలింగ్‌ ప్రశాంతంగా జరుగుతోంది. ఉదయం 7 గంటల నుంచే పోలింగ్‌ బూత్‌ల‌ వద్ద ఓటర్లు బారులు తీరారు. మధ్యాహ్నం 2 గంటల సమయానికి 32 శాతం పోలింగ్‌ నమోదైంది. ఎల్లారెడ్డిగూడలోని పడాల…

అందెశ్రీ పార్థివ‌ దేహానికి మంత్రుల నివాళులు

హైదరాబాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 11: హైదరాబాద్‌లో సోమవారం మృతిచెందిన ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ అంత్యక్రియలు  ఘట్‌కేస‌ర్‌ ఎన్ ఎఫ్ సీ న‌గ‌ర్‌లో మంగళవారం జరిగాయి. ఈ సందద‌ర్భంగా లాలాపేట ఆయన నివాసంలో అందెశ్రీ పార్థివ దేహాన్ని పలువురు సంద‌ర్శించారు. మంత్రి దనసరి అనసూయ సీతక్క ఆయన పార్థివ దేహంపై పుష్ప గుచ్చం ఉంచి నివాళులర్పించారు.…

అ‌శ్రునయనాల మధ్య అందెశ్రీ అంత్యక్రియలు

– పాడె మోసి ప్రేమను చాటుకున్న సీఎం రేవంత్‌ -‌ హాజరైన పలువురు నేతలు, మంత్రులు, కళాకారులు – పోలీసుల గౌరవ వందనం మధ్య అంత్యక్రియలు పూర్తి – అందెశ్రీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తాం – ఆయన పేరు శాశ్వతంగా నిలిచేలా ప్రయత్నిస్తా – పద్మశ్రీ కోసం గతంలోనే  కేంద్రానికి లేఖ రాశా –…

మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదం 

నల్గొండ జిల్లా, చిట్యాల మండలం వెలిమినేడు గ్రామ శివారు  పరిధిలో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై మంగళవారం (నవంబర్ 11, 2025) వేకువజామున 1:45 గంటల సమయంలో ఒక ప్రైవేట్ ఏసీ స్లీపర్ బస్సు అగ్నికి ఆహుతైంది. ఆంధ్రప్రదేశ్‌లోని కందుకూరుకు హైదరాబాద్ నుండి ప్రయాణిస్తున్న ఈ బస్సులో ఉన్న 29 మంది ప్రయాణికులు సురక్షితంగా తప్పించుకున్నారు. ఇంజిన్…