Category ముఖ్యాంశాలు

‘ప్ర‌జాపాల‌న‌-ప్ర‌గ‌తి ప్ర‌ణాళిక’ ఆర్భాటమే

– అంతా డైవ‌ర్ష‌న్ ప్లాన్ డ్రామా – ప్ర‌జ‌ల ద‌ర‌ఖాస్తులు చెత్త‌బుట్ట‌ల్లోకి – రెండున్న‌రేళ్ల‌లో మీరు చేసిందేమిటి? – బీఆర్ఎస్ నేత హ‌రీష్‌రావు ప్ర‌శ్న‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, మార్చి 6: కాంగ్రెస్ ప్రభుత్వం తలపెట్టిన ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల యాక్షన్ ప్లాన్ కేవలం దండగ ప్రచార పర్వం తప్ప మరొకటి…

కాళేశ్వరం కమిషన్‌ ఏర్పాటులో దురుద్దేశ్యం లేదు

– హైకోర్టుకు వివరించిన తెలంగాణ ప్రభుత్వం – అవకతవకలు, డబ్బు దుర్వినియోగంపైనే దృష్టి – తదుపరి విచారణ 12కు వాయిదా వేసిన కోర్టు హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, మార్చి 5: ‌కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై కమిషన్‌ ఏర్పాటు వెనుక ఎలాంటి దురుద్దేశం లేదని రాష్ట్ర ప్రభుత్వం అడ్వకేట్‌ ‌జనరల్‌ ఎ. ‌సుదర్శన్‌ ‌రెడ్డి హైకోర్టుకు స్పష్టం చేశారు. ఈ…

రేప‌టినుంచి ‘ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక’

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 5: ‘ప్రజాపాలన -ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈనెల 6 నుంచి 15వ తేదీ వరకు పది రోజులపాటు అన్ని గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక డ్రైవ్‌ను నిర్వహించనున్నట్టు పంచాయతీరాజ్‌, ‌గ్రాణాభివృద్ధి శాఖ తెలిపింది. గ్రామీణ స్థాయిలో ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించడంతోపాటు, పరిశుభ్రత, పాలనా సామర్థ్యాన్ని మెరుగుపరచడమే లక్ష్యంగా…

ఇందిర‌మ్మ‌ రాజ్యం కాదు బుల్డోజ‌ర్ రాజ్యం

– మూసీ బ్యూటిఫికేష‌న్‌కాదు .. లూటిఫికేష‌న్‌ – విధ్వంసం లేకుండా మూసీని అభివృద్ధి చేయ‌వ‌చ్చు – ప్రాజెక్టు పేరుతో పేద‌ల ఇళ్లు కూలిస్తే ఊరుకోం – ఒక్క ఇల్లు కూల్చ‌కుండా నాగోల్ వ‌ద్ద అభివృద్ధి చేశాం – మాది వికాసం.. కాంగ్రెస్‌ది విధ్వంసం – బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, మార్చి …

మనుసింఘ్వి, వేం నరేందర్ నామినేషన్ దాఖలు

– రాజ్యసభ అభ్యర్థులను అభినందించిన మంత్రి సీతక్క – సీఎం, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల హాజ‌రు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 5: తెలంగాణ నుంచి కాంగ్రెస్‌ ‌పార్టీ తరఫున రాజ్యసభ అభ్యర్థులుగా అభిషేక్‌ ‌మను సింఘ్వీ, వేం నరేందర్‌రెడ్డి నామినేషన్‌ ‌దాఖలు చేశారు. ఎన్నికల అధికారి ఉపేందర్‌రెడ్డికి నామినేషన్‌ ‌పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి సీఎం…

ప్రత్యేక ఆకర్షణగా ‘పాదయాత్ర’ బంధువులు

– తనయుడి వివాహ వేదికపై ఆశీనులైన ఆదివాసీ మహిళలు – నాటి మిత్రుల‌కు కృత‌జ్ఞ‌త చూపిన డిప్యూటీ సీఎం భ‌ట్టి హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 5 : ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తనయుడు సూర్య విక్రమాదిత్య – సాక్షిల వివాహ వేడుకలో ఒక అపురూప ఘట్టం చోటుచేసుకుంది. రాజకీయ ప్రముఖులు, సెలబ్రిటీల మధ్య…

గాంధీ సరోవర్ ప్రాజెక్టును ఆపండి

– కాంగ్రెస్ రాష్ట్ర ఇన్‌చార్జి మీనాక్షికి విన్నపం – మూసీ జన్ ఆందోళన్ లేఖ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 5: గాంధీ సరోవర్ ప్రాజెక్టు గురించి ‘మూసీ జన్ ఆందోళన్ (ఎంజేఏ) తీవ్ర అభ్యంతరాలు, ఆందోళనలు వ్యక్తం చేస్తోంది. మూసీ నది, దాని ఒడ్డుకు సమీపంలో నివసించే ప్రజల హక్కుల కోసం పనిచేస్తున్న ఈ సంఘం…

అమిత్ షాతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ

న్యూఢిల్లీ, మార్చి 4 : ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి బుధవారం ఢిల్లీలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక భద్రతా అంశాలు, పోలీస్ విభాగ బలోపేతంపై చర్చించారు. ముఖ్యమంత్రి వెంట ప్రిన్సిపల్ సెక్రటరీ వి.శేషాద్రి, రాష్ట్ర డిజిపి బి.శివధర్ రెడ్డి, ఇంటెలిజెన్స్ అడిషనల్ డిజిపి విజయ్…

రాజ్యసభకు అభిషేక్ సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి ఖరారు

ఏఐసీసీ పెద్దలతో ముఖ్యమంత్రి భేటీ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 4 : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం ఉదయం దేశ రాజధాని దిల్లీ చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి వెళ్లిన ఆయన ఏఐసీసీ అగ్రనేతలతో సమావేశం అయ్యారు. ప్రధానంగా రాష్ట్రం నుండి ఖాళీగా ఉన్న రాజ్యసభ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై ఈ…