Category ముఖ్యాంశాలు

కేంద్ర దర్యాప్తు సంస్థల ముందు అందరూ ఒక్కటే..

లిక్కర్‌ ‌స్కామ్‌ ‌నిందితులను అరెస్టు చేస్తే చీకటి రోజా? హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 23 : కేంద్ర దర్యాప్తు సంస్థల దృష్టిలో అందరూ ఒకటేనని.. లిక్కర్‌ ‌స్కామ్‌లో దిల్లీ సీఎం కేజ్రీవాల్‌ అరెస్ట్ ‌కావడాన్ని మాజీ సీఎం కేసీఆర్‌ ‌బ్లాక్‌ ‌డేగా ప్రకటించడం గురువింద గింజ సామెతను గుర్తు చేస్తుందని కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి…

మరో మూడు రోజులు ఈడీ కస్టడీలోనే..

కవితను కోర్టులో హాజరుపర్చిన ఈడీ… కస్టడీని పొడిగించిన కోర్టు •విచారణకు సహకరించని ఎమ్మెల్సీ కవిత… రౌస్‌ అవెన్యూ కోర్టుకు ఈడీ వివరణ న్యూ దిల్లీ, మార్చి 23 : దిల్లీ లిక్కర్‌ ‌స్కామ్‌లో అరెస్ట్ అయిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత కస్టడీని కోర్టు మరో మూడ్రోజులు పొడిగించింది. అలాగే ఆమెకు మెడికల్‌ ‌చెకప్‌ ‌చేయిస్తున్నామని ఇడి…

పదేళ్లుగా ప్రమాదంలో రాజ్యాంగ విలువలు

రాజ్యాంగం మార్చాలని బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ ‌కుట్ర •విమర్శకులను సైతం నెహ్రూ ప్రోత్సహించేవారు : పౌర హక్కుల నేత ప్రొఫెసర్‌ ‌హరగోపాల్‌ •అధికారంలో ఉన్నవాళ్లే మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు : సామాజిక కార్యకర్త ఖలీదా పర్వీన్‌ ఖైరతాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 23 : గత పదేళ్లుగా మన ప్రాథమిక రాజ్యాంగ విలువలు కూడా ప్రమాదంలో పడ్డాయని పౌర…

సికింద్రాబాద్‌ ‌బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పద్మారావు గౌడ్‌

•నల్గొండ అభ్యర్థిగా కంచర్ల కృష్ణా రెడ్డి, భువనగిరి అభ్యర్థిగా క్యామ మల్లేష్‌ •ఖరారు చేసిన అధినేత కెసిఆర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 23 : సికింద్రాబాద్‌ ‌బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా సిట్టింగ్‌ ఎంఎల్‌ఏ, ‌మాజీ మంత్రి పద్మారావు గౌడ్‌ ‌పేరును పార్టీ అధినేత కెసిఆర్‌ ‌ఖరారు చేశారు. 1991లో కాంగ్రెస్‌ ‌పిర్టీ నుంచి కార్పొరేటర్‌గా పని చేసిన…

భారీగా డ్రగ్స్‌ పట్టివేత

రూ.9 కోట్ల విలువచేసే 90 కిలోల డ్రగ్స్‌ పట్టివేత బొల్లారం పారిశ్రామిక వాడలోని పిఎస్‌ఎన్‌ మెడికేర్‌ పరిశ్రమలో డ్రగ్‌ కంట్రోల్‌ అధికారుల సోదాలు గత పదియేళ్లుగా పరిశ్రమలో అక్రమ దందా పటాన్‌చెరు,ప్రజాతంత్ర,మార్చి 22: సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం బొల్లారం పారిశ్రామికవాడలో భారీగా డ్రగ్స్‌ ను డ్రగ్‌ కంట్రోల్‌ అధికారులు పట్టకున్నారు. దాదాపు 9 కోట్ల…

మెదక్‌ బిఆర్‌ఎస్‌ ఎంపి అభ్యర్థిగా ఎమ్మెల్సీ వెంకట్రామరెడ్డి

మరో ఇద్దరు బిఆర్‌ఎస్‌ అభ్యర్థుల ఖరారు నాగర్‌ కర్నూల్‌ నుంచి ప్రవీణ్‌ కుమార్‌ మరో ఇద్దరు బిఆర్‌ఎస్‌ అభ్యర్థుల ఖరారు నాగర్‌ కర్నూల్‌ నుంచి ప్రవీణ్‌ కుమార్‌ తెలంగాణ పార్లమెంట్‌ ఎన్నికల్లో  కచ్చితంగా గులాబీ జెండా పాతాల్సిందేనని భావిస్తున్న బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు  వ్యూహ రచన చేస్తున్నారు. ఓ వైపు…

మల్కాజ్‌గిరిలో కాంగ్రెస్‌ జెండా ఎగరాలి..

అప్పుడే ఈ ప్రాంత అభివృద్ధి కేసీఆర్‌ పతనం ఇక్కడి నుంచే మొదలైంది.. మల్కాజ్‌గిరి పార్లమెంట్‌ నేతలతో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి వొచ్చే ఎన్నికల్లో మల్కాజ్‌ గిరి పార్లమెంట్‌ పీఠంపై  కాంగ్రెస్‌ జెండా ఎగరాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మనకు అవకాశం వొచ్చిందని, కార్యకర్తలు కష్టపడి పార్టీని గెలిపించాలని  అన్నారు.…

దేశ గౌరవం పెరగాలంటే.. మోదీ మళ్లీ గెలవాలి

వారిని ఓడించాలంటే ప్రతి ఒక్కరూ వోటింగ్‌లో పాల్గొనాలి బాగ్‌ అంబర్‌పేట్‌ డివిజన్‌ బస్తీ పర్యటనలో కేంద్ర మంత్రి కామెంట్స్‌ ప్రపంచస్థాయి లో భారత్‌గౌరవం మరింత పెరగాలంటే ప్రధానిగా మోదీ మళ్లీ గెలవాలని కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్‌చీఫ్‌ జి.కిషన్‌రెడ్డి తెలిపారు. గత పదేండ్ల మోదీ పాలనతోనే దేశానికి అంతర్జాతీయంగా మంచి గుర్తింపు వచ్చిందని అన్నారు. మెక్‌ఇన్‌ఇండియా…

నామినేటెడ్‌ పోస్టులపై సీనియర్ల నారాజ్‌..

ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు కేవలం 5 పదవులే తమకు సరైన ప్రాధాన్యం ఇవ్వలేదని అసంతృప్తి పార్టీకి వ్యతిరేకంగా పనిచేసివారికి  ఇచ్చారని గుర్రు రెండో విడతలో అవకాశాలపై ఆశలు.. వరంగల్‌, ప్రజాతంత్ర, మార్చి 21 : ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నామినేటెడ్‌ పోస్టులపై సీనియర్లు ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లాకు దక్కాల్సిన ప్రాధాన్యత దక్కలేదని  కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు పార్టీ వర్గాల్లో…